Breaking News

Tag Archives: machilipatnam

27వ తేదీ ఆదివారం పల్స్ పోలియో..!

– పల్స్ పోలియో కి ఏర్పాట్లు పూర్తి -జిల్లాలో 4,21,439 మంది చిన్నారులు -వ్యాక్సినేషన్ కోసం 2,568 కేంద్రాలు ఏర్పాటు – విజయవంతం కోసం జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లాలో ఈనెల 27 ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DMHO డాక్టర్ సుహాసిని, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శర్మిష్ఠ తెలిపారు. జిల్లా కలెక్టర్ జే నివాస్, జిల్లా జాయింట్ కలెక్టర్ శివ …

Read More »

నిరుద్యోగ యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి !!

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నిరుద్యోగ యువత అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నతంగా ఎదగాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కృషి చేస్తుందని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి తమ్మాజీ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం నిజాంపేట బైపాస్ రోడ్డులో కృష్ణవేణి ఐ టి ఐ కళాశాలలో స్కిల్ కనెక్టీవ్ డ్రైవ్ కార్యక్రమం జరిగింది. నిరుద్యోగులు అధిక సంఖ్యలో ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారు. ఐటిఐ ,డిప్లొమా , మెకానికల్, డిగ్రీ , తదితర విద్యార్హత …

Read More »

వచ్చే నెలలో లబ్ధిదారునికి స్థలం చూపించే ప్రక్రియ… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటి స్థలం పట్టా ఇచ్చిన ప్రతి లబ్ధిదారులకు వచ్చే నెల మొదటి వారంలో స్థలం చూపించే ప్రక్రియ మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రారంభం కానుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు . గురువారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకొని వారి ఇబ్బందులను అడిగి తెలుసుకొని అనేక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. స్థానిక …

Read More »

మచిలీపట్నం వీధులన్ని విడతలవారీగా సిమెంట్ రోడ్లు చేస్తాం… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని రోడ్లను సుందరంగా తీర్చిదిద్దడం తన ధ్యేయమని, వీధుల అన్నిటిని విడతలవారీగా సిమెంట్ రోడ్ల మయం చేస్తామని రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. గురువారం ఉదయం ఆయన మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41 వ డివిజన్ లోని కుమ్మరగూడెంలో బట్టీల రహదారిని సిమెంట్ రోడ్డుగా రూపొందించేందుకు 4 లక్షల రూపాయల వ్యయంతో 90 మీటర్ల సిమెంట్ రోడ్ల పనులకు భూమి …

Read More »

7 తప్పని సరైతేనే రిఫర్ చేయాలి 7 వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ క్రింద అర్హులందరికి ఉచితంగా వైద్య సేవలు అందించాలి-ఆర్ డివో

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు ఆర్ డివో ఎన్ఎస్ కె. ఖాజావలి బుధవారం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వివిధ వైద్య విభాగాల్లో రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ముఖ్యంగా చిన్నపిల్లలు వార్డు, గైనిక్ వార్డులో రోగులకు అవసరమైన వసతులు అందుతున్నాయా లేదా రోగులను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత రికార్డులు పరిశీలించారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ క్రింద డెలివరీలు ఎన్ని జరిగాయి, ఎంత మంది కవర్ అయ్యాయి ఇత్యాది వివరాలు వైద్యాధి కారులను అడిగి …

Read More »

పెడన నియోజకవర్గ అభివృద్ధి యవనికపై మరో మణిహారం…

-40 కోట్ల రూపాయలు వ్యయంతో కృత్తివెన్ను మండలం నిడమర్రు గ్రామం పెదలంక ప్రధాన కాలువ పై రెండు లేన్ల రహదారి వంతెన మరియు ఔట్ ఫ్లో స్లూయాజ్ నిర్మాణం -పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే జోగి రమేష్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మారుమూల తీరప్రాంత పెడన నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, రాష్ట్ర నిధుల్లో పెడన నియోజకవర్గానికి అంచనాకు మించిన వాటా దక్కుతోందని, కొత్త ప్రాజెక్టులు మరియు ప్రగతికారక ప్రత్యేక పనులు మంజూరు …

Read More »

నడక సమస్త అవయవాలను ఉత్తేజపరిచే యంత్రం లాంటిది… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘ నడక’ సమస్త అవయవాలను ఉత్తేజపరిచే యంత్రం లాంటిదని దాన్ని మూలన పెట్టెస్తే, భవిష్యత్తుకు ముప్పే కలుగుతుందని రోజుకు కనీసం 30 నిమిషాలైన నడిస్తే ప్రస్తుతం ఉన్న వ్యాధులు నియంత్రణలో ఉండటంతో పాటు..భవిష్యత్తులో కొత్త వ్యాధులు రాకుండా అరికట్టవచ్చని ప్రపంచంలో శ్రమ, విజయం, భాగ్యం వంటివన్నీ ఆరోగ్యం పైనే ఆధారపడి ఉంటాయని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో …

Read More »

సంక్షేమ పథకాలే రాష్ట్రంలోని మహిళలకు శ్రీరామ రక్ష… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళల సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ద్వారా ఆదాయాన్ని పెంచే కార్యకలాపాల కోసం మహిళల సమూహాలను సృష్టించడం కొరకు డ్వా క్రా పథకం ఉద్దేశించబడిందని, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలే రాష్ట్రంలోని మహిళలకు శ్రీరామ రక్ష అని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్దకు …

Read More »

మచిలీపట్నం నుండి మొవ్వకు నైట్ హాల్ట్ బస్సు ఏర్పాటుకు చర్యలు… : మంత్రి పేర్ని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా సమాచార సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  పేర్ని వెంకట్రామయ్య నాని  ఆదివారం మంత్రి కార్యాలయం వద్దకు వివిధ సమస్యలతో వచ్చిన ప్రజలను కలుసుకుని సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండ గుప్తం గ్రామంలో పదేళ్ల క్రితం కొంత భూమి కొని గతంలోనే విక్రయించగా మిగిలిన 80 సెంట్ల భూమి అక్కడివారు ఆక్రమించారని తమ వద్ద ఆ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పట్టాదార్ పాస్ పుస్తకం కూడా …

Read More »

పంచాయతీని ఆదర్శంగా అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలి… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాభివృద్ధికి సర్పంచ్లు నిరంతరం కృషి చేయాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ గ్రామ పంచాయతీని ఆదర్శంగా అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకొని వారి ఇబ్బందులను అడిగి తెలుసుకొని అనేక సమస్యలను అక్కడికక్కడే …

Read More »