Breaking News

Tag Archives: machilipatnam

ఎస్సీ, ఎస్టీ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) మందిరంలో జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావుతో కలిసి జిల్లా విజిలెన్స్ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో పౌర హక్కుల రక్షణ, అట్రాసిటీ నివారణ చట్టం, మాన్యువల్ స్కావెంజింగ్ చట్టాల అమలు తీరును ఆయన కమిటీ సభ్యులతో చర్చించారు. …

Read More »

జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశము నిర్వహించిన జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశము నిర్వహించారు. 2025 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సహకార సంవత్సరం (ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోపరేటివ్) గా ప్రకటించిన నేపథ్యంలో సహకార సంస్థలు మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తాయి (కోపరేటివ్స్ బిల్డ్ ఎ బెటర్ వరల్డ్) అనే థీమ్ తో ముందుకు వెళుతున్నట్లు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కలెక్టర్కు వివరించారు. దీనిపై ప్రతినెల చేపట్టవలసిన కార్యక్రమాల వివరములు తయారు …

Read More »

జీరో నుండి ఐదు సంవత్సరాల చైల్డ్ ఆధార్ నమోదు…

-5 నుండి 7, 15 నుండి 17 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారి ఆధార్లు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేషన్ పై అవగాహన కల్పించాలి… -జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆధార్ నమోదు, తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేషన్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీ సమావేశం (డిఎల్ఏఎంసి) కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్ చాంబర్లో నిర్వహించారు. సమావేశంలో ప్రధానంగా …

Read More »

సూర్య నమస్కారాలతో…సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక భావన…

-శారీరక, మానసిక ఆరోగ్యం సూర్య నమస్కారాలతోనే సాధ్యం -జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక భావన సూర్య నమస్కారాలతోనే సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. వసంత పంచమి,రథ సప్తమి పర్వ దినాలను పురస్కరించుకుని ఆంధ్ర ప్రదేశ్ యోగసభ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం వేకువజామున స్థానిక జిల్లా పరిషత్ కల్యాణ మండపంలో 100 మంది యోగ సాధకులతో 108 పర్యాయాలు సూర్య నమస్కారాల ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం …

Read More »

పట్టబద్రుల నియోజవర్గానికి ఎన్నిక నేపథ్యంలో “మీకోసం” (పిజిఆర్ఎస్) కార్యక్రమానికి తాత్కాలిక విరామం…

-అయితే పిజిఆర్ఎస్ ఆన్ లైన్ పోర్టల్ లో సమస్యలను నమోదు చేసుకోవచ్చు… -జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గానికి ద్వై వార్షిక ఎన్నికల షెడ్యూల్ విడుదలతో కృష్ణా జిల్లాలో కోడ్ అమలులో ఉన్నందున సోమవారం నిర్వహించే “మీకోసం” (పిజిఆర్ఎస్) కార్యక్రమానికి తాత్కాలిక విరామం ప్రకటించడం జరిగిందని కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం శాసనమండలి పట్టబద్రుల నియోజకవర్గానికి ఎన్నికకు జనవరి 29వ తేదీన షెడ్యూల్ విడుదల చేసి తక్షణమే …

Read More »

“మీకోసం” (పిజిఆర్ఎస్) కార్యక్రమానికి తాత్కాలిక విరామం…అయితే పిజిఆర్ఎస్ ఆన్ లైన్ పోర్టల్ లో సమస్యలను నమోదు చేసుకోవచ్చు…..

-శాసనమండలి ( ఎంఎల్ సి) పట్టబద్రుల నియోజవర్గానికి ఎన్నిక నేపథ్యంలో “మీకోసం” (పిజిఆర్ఎస్) కార్యక్రమానికి తాత్కాలిక విరామం….. -అయితే పిజిఆర్ఎస్ ఆన్ లైన్ పోర్టల్ లో సమస్యలను నమోదు చేసుకోవచ్చు….. -జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గానికి ద్వై వార్షిక ఎన్నికల షెడ్యూల్ విడుదలతో కృష్ణా జిల్లాలో కోడ్ అమలులో ఉన్నందున సోమవారం నిర్వహించే “మీకోసం” (పిజిఆర్ఎస్) కార్యక్రమానికి తాత్కాలిక విరామం ప్రకటించడం జరిగిందని కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. భారత …

Read More »

నిష్ప‌క్ష‌పాత ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు స‌హ‌క‌రించాలి

-ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ సమావేశం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మ‌డి కృష్ణా-గుంటూరు జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌లను నిష్ప‌క్ష‌పాతంగా, స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించేందుకు రాజ‌కీయ పార్టీలు స‌హ‌క‌రించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ కోరారు. శ‌నివారం సాయంత్రం క‌లెక్ట‌రేట్‌లోని తన ఛాంబర్ లో ఆయన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ నిర్వహణపై వివిధ రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. జిల్లాలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు చేస్తున్న ఏర్పాట్ల‌ను వివ‌రించారు. ఈ నెల ఫిబ్రవరి 3న …

Read More »

తడి పొడి చెత్త సేకరణపై నగరపాలక సంస్థ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుద్ధ్య నిర్వహణ, తడి పొడి చెత్త సేకరణపై నగరపాలక సంస్థ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనుల ఆకస్మిక తనిఖీ, పర్యవేక్షణలో భాగంగా వరుసగా శుక్రవారం కూడా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెల్లవారుజామునే తనిఖీలు నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలోని 36వ డివిజన్ లో ( రాజుపేట, నేషనల్ కాలేజీ రోడ్డు, నాగ పోతురాజు సెంటర్, డంపింగ్ యార్డ్ ప్రదేశాలలో ) ఆకస్మిక తనిఖీలు చేసి …

Read More »

ప్ర‌భుత్వ శాఖ‌ల్లో స‌మాచార శాఖ అధికారుల పాత్ర కీల‌కం

– సుంక‌ర శ్రీనివాస‌రావు సేవ‌లు ఆద‌ర్శ‌ప్రాయం – కృష్ణా క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య వార‌ధైన స‌మాచార శాఖ‌లో ప‌నిచేసే అధికారులు, సిబ్బంది సేవ‌లు అత్యంత కీల‌క‌మ‌ని.. సుదీర్ఘ‌కాలం పాటు స‌మాచార శాఖ‌లో వివిధ హోదాల్లో ప‌నిచేసి డివిజ‌న‌ల్ పీఆర్‌వోగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన సుంక‌ర శ్రీనివాస‌రావు అందించిన సేవ‌లు నేటిత‌రం అధికారులు ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ అన్నారు. స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ కృష్ణా జిల్లా డిప్యూటీ డైరెక్ట‌ర్ …

Read More »

నెహ్రూ యువ కేంద్రం కృష్ణాజిల్లా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం కృష్ణాజిల్లా ఆధ్వర్యంలో స్థానిక వి ఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ డీమ్డ్ టూ బి యూనివర్సిటీ నందు రెండు రోజులపాటు కృష్ణాజిల్లా జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు గతంలో బ్లాక్ లెవెల్ మండల స్థాయి పోటీలలో పాల్గొనడం జరిగింది అనంతరం 29 30వ తారీకులలో వీరికి చివరి డిస్టిక్ పోటీలను నిర్వహించడం జరిగింది. …

Read More »