విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ నెల నుంచి రాజీవ్ గాంధీ పార్కు నందు సందర్శకులకు అనుమతి ఇచ్చేలా అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ సంబందిత అధికారులను అదేశించారు. శనివారం కమిషనర్ అధికారులతో కలిసి రాజీవ్ పార్క్ నందు చేపట్టిన సివిల్ మరియు గ్రీనరి అభివృద్ధి వర్క్ పనుల యొక్క పురోగతిని పరిశీలించారు. పార్క్ ను పూర్తి గా పచ్చదనంతో నింపాలన్నారు. చిన్నారుల కోసం మల్టీ ప్టే …
Read More »Tag Archives: vijayawada
మేయర్ అద్యక్షతన స్థాయీ సంఘ సాధారణ సమావేశము…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ స్థాయీ సంఘ సాధారణ సమావేశము,మేయర్ రాయన భాగ్యలక్ష్మి అద్యక్షతన శనివారం కమాండ్ కంట్రోల్ రూమ్ నందు జరిగినది. మహదేవ్ అప్పాజీ రావు, పడిగపాటి చైతన్య రెడ్డి, కలపాల అంబేద్కర్, తంగిరాల రామిరెడ్డి, కొంగిటాల లక్ష్మీపతి, యర్రగొర్ల తిరుపతమ్మ, అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారద దేవి, సెక్రటరి చంద్రయ్య, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, చీఫ్ మెడికల్ అధికారి డా.జి.గీతభాయి తదితరులు సమావేశంలో ఉన్నారు. సదరు సమావేశంలో 20 అంశాలపై …
Read More »తెలుగుదేశం ఎక్స్ పైరి డేట్ అయిన పార్టీ…
-రాజకీయ ఉనికి కోసమే బోండా ఉమా దిగజారుడు రాజకీయాలు… -వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు బాలి గోవింద్, శర్వాణి మూర్తి, కొంగితల లక్ష్మీపతి, జానా రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శాసనసభ్యుడిగా బోండా ఉమామహేశ్వరరావు అనర్హుడని విజయవాడ కాపు సోదరులందరూ ఓటు రూపంలో తీర్పునిచ్చినా ఆయన బుద్ధి మారలేదని వైఎస్సాస్ సీపీ కార్పొరేటర్లు అన్నారు. ప్రజా నాయకుడు వంగవీటి మోహన రంగా ని కిరాతకంగా హతమార్చిన పార్టీ నీడన ఉంటూ.. బోండా ఉమా, ఆయన చెంచాలు చేస్తున్న దిగజారుడు రాజకీయాలను నగర ప్రజలు …
Read More »పార్టీలకు అతీతంగా పట్టాల పంపిణీ : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-ఇళ్ల స్థలాల కేటాయింపు నిరంతర ప్రక్రియ… -ఎమ్మెల్యే చేతులమీదుగా 108 మందికి కళ్లజోళ్ల పంపిణీ… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేనని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. 33వ డివిజన్ సత్యనారాయణపురంలోని 215, 217వ వార్డు సచివాలయంలో అర్హులైన పేదలందరికీ స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తితో కలిసి ఆయన ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. దేశంలో ఏ …
Read More »ప్రతిపక్ష నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలి… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని,వారి అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారికి సామాజికంగా ఆర్థికంగా అండగా నిలిచిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని, ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరగదని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని 15 వ డివిజన్, రామలింగేశ్వరనగర్ పుట్ట రోడ్డు లో గల దేవాదాయ స్థలంలో గత 40 సంవత్సరాల నుండి …
Read More »ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా సీఎం జగన్మోన్ రెడ్డి పాలన.. : దేవీనిని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరోనా కష్ట కాలం లో నిరుపేదలు ఎవరు ఇబ్బందులు పడకూడదు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకొని ఆ వైద్య ఖర్చులు కోసం ముఖ్యమంత్రి సహాయనిధి కి ఆర్జి పెట్టుకొన్నారో వారందరికి చెక్కులు మంజూరు చేసినట్లు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం గుణదల వైస్సార్సీపీ పార్టీ కార్యాలయం నందు తూర్పు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద చెక్కులు …
Read More »తెలుగు భాషాభివృద్దిలో అందరూ పునరంకితం కావాలి… : డా.నందమూరి లక్ష్మీ పార్వతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు భాషాభివృద్దిలో ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ డా.నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. శనివారం విజయవాడలో హాటల్ ఇలాపురంలోని కన్వెన్షన్ హాల్ లో ఫిలాంత్రోపిక్ సొసైటీ అధ్యక్షుడు డా.అద్దంకి రాజా ఆధ్వర్యంలో జరిగిన తెలుగు వైభవ కీర్తి పురస్కారాల ప్రదానోత్సవ సభ ఏర్పాటయ్యింది . ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ప్రపంచ భాషల్లో తెలుగుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగుకు ఎంతో ప్రాముఖ్యత …
Read More »భట్రుపాలెం అలీషా హంతకుల్ని ఉద్యోగాల నుంచి తొలగించి సిట్టింగ్ జడ్జితో విచారణకు తమ్మిశెట్టి చక్రవర్తి డిమాండ్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఛైర్మన్/రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత బి.సి, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ లపై కొంతమంది పోలీసువారి అధికారాన్ని చేతిలోకి తీసుకుని చేయని నేరాలకి అక్రమ కేసులు నమోదు చేయడమేకాక వారిని కొట్టి దారుణంగా హింసించి ప్రాణాలు తీస్తున్నారని అన్నారు. ముక్యంగా నంద్యాలలో చేయని నేరానికి దొంగ అనే ముద్ర వేసి వేధించి అబ్దుల్ …
Read More »కరోనా మూడో తరంగ నివారణలో రాష్ట్రం దిక్సూచీ కావాలి…
-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా మూడవ తరంగం రాకుండా నిరోధించడంలో ఆంధ్రప్రదేశ్ ఇతరులకు దిక్సూచిగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. కరోనా తొలి, మలి విడతలలో పలు స్వచ్ఛంధ సంస్ధలు అద్భుతంగా పని చేశాయని అదే క్రమంలో మూడో తరంగాన్ని ఎదుర్కోవటంలో తమదైన పాత్రకు సిధ్దంగా ఉండాలని సూచించారు. విజయవాడ రాజ్ భవన్ లో మూడో తరంగ నివారణపై అవగాహన -స్వచ్ఛంధ సంస్ధల పాత్ర అన్న అంశంపై శుక్రవారం ప్రత్యేక వెబినార్ నిర్వహించారు. …
Read More »“ఫ్రైడే డ్రైడే” కార్యక్రమంలో పరిసరాల పరిశుభ్రత… మన ఆరోగ్యం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “ఫ్రైడే డ్రై డే” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక దుర్గాపురంలోని 197వ సచివాలయం 27వ వార్డ్ పరిధి పరిసర ప్రాంతాలలో హెల్త్ సూపర్వైజర్ కొప్పాడ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఇంటింటికి తిరుగుతూ ఫీవర్ సర్వే, నీటినిల్వల ప్రదేశాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది. కొన్ని చోట్ల నీరు నీరునిల్వ ఉంచిన బకెట్లలో దోమలార్వాను గుర్తించి, నీటిని పారవేయటం జరిగింది. ఉపయోగించని రుబ్బు రాళ్ళలో నీరు తీయించటం జరిగినది. ప్రస్తుతం డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా, జ్వరాలు వచ్చే అవకాశాలు …
Read More »
Prajavartha Online Telugu News