Breaking News

Tag Archives: vijayawada

పరం టెక్నాలజీస్ ఇంక్ సంస్థ, ఎక్సెల్ల ఎడ్యుకేషన్ గ్రూప్ ఎల్ ఎల్ సి ద్వారా ఫ్రీ “కోవిడ్ వ్యాక్సిన్ టీకా”…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ 19 వైరస్ విజృంభిస్తున్న ఇప్పటి పరిస్థితుల్లో అర్హులైనవారందరికీ టీకా లక్ష్యంగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల సూచన మేరకు న‌గ‌రంలో గుణదల పి హెచ్ సి నందు అరసవిల్లి అరవింద్ ఛారిటబుల్ ట్రస్ట్, యుఎస్ఎ ఆధారిత సంస్థ పరం టెక్నాలజీస్ ఇంక్, ఎక్సెల్ల ఎడ్యుకేషన్ గ్రూప్ ఎల్ ఎల్ సి వ్యవస్థాపకుడు / చైర్మన్. అరసవిల్లి అరవింద్ ఉచితంగా “కోవిడ్ వ్యాక్సిన్ టీకా” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత 2 రోజుల నుండి ఫ్రీ కోవిడ్ వ్యాక్సిన్ …

Read More »

అద్భుతమైన ఈసీబీసీ డిజైన్లకు ‘నిర్మాణ్’ అవార్డులు…

-భవన నిర్మాణ రంగంలోనూ తొలిసారిగా ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం -ఈసీబీసీ నిబంధనలకు అనుగుణంగా నిర్మించిన భవనాలకు జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వడమే లక్ష్యం -పురపాలక శాఖతో కలిసి ఎక్కువ మంది భాగస్వాములయ్యేలా చూడాలి -రాష్ట్ర ప్రభుత్వ ఇంధన సంస్థలకు బీఈఈ సూచన -నిర్మాణ్ అవార్డులకు విరివిగా దరఖాస్తులు వచ్చేలా చూడాలన్న బీఈఈ డైరెక్టర్ సౌరభ్ -దరఖాస్తులకు ఈ నెల 31 వరకు గడువు -వాణిజ్య భవనాల్లో ఈసీబీసీ-2017 అమలుతో 2030కల్లా దేశంలో 300 బిలియన్ యూనిట్ల పొదుపు -దేశ వ్యాప్తంగా రూ.35 వేల కోట్ల …

Read More »

జగనన్న పాల వెల్లువ – జగనన్న జీవక్రాంతి…

-వైఎస్సార్ చేయూతతో పల్లెల్లో క్షీర విప్లవం… -మహిళలకు పాడి పశువులు గొర్రల యూనిట్లు… -మహిళల ఆర్థిక ప్రగతికి ఊతం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాడి పశువులు పెంచే వారి ఇళ్లు కళకళలాడడం పరిపాటి. గ్రామ ప్రాంతంలో వ్యవసాయంతో పాటు పాడి పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రకృతి విపత్తుల సమయంలో ఆదుకునేది పశుసంపదే అన్నది గట్టిగా నమ్ముతారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ చేయూత కింద మహిళలకు ఆర్థిక ప్రగతికి ఊతమించేందుకు పాడిపశువులు, గొర్రెలు, మేకలు, …

Read More »

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పేద ప్రజల సంక్షేమం కొరకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో యువకులు పెద్ద ఎత్తున పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఆదివారం గుణదల నియోజకవర్గ వైసీపీ పార్టీ కార్యాలయం నందు తూర్పు నియోజకవర్గ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ శేటికం దుర్గ ప్రసాద్ ఆధ్వర్యంలో దాదాపు …

Read More »

దళారి వ్యవస్థ ను పెంచి పోషించిన పార్టీ టీడీపీనే : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక ఎమ్మెల్యేలు,నాయకులు వారి బినామిలను దళారులు గా పెట్టుకొని ప్రతి సంక్షేమ పధకం అమలుకు ప్రజల వద్ద లంచాలు వసూలు చేసారని, ఆ నీచ సంస్కృతి టీడీపీ పార్టీ దే అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. ఆదివారం నియోజకవర్గ పరిధిలోని 18 వ డివిజిన్లో స్థానిక కార్పొరేటర్, వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన 18 వ డివిజిన్ జగనన్న …

Read More »

స్వచ్చతలో జిల్లాకు జాతీయ అవార్డు…

-లయోలా కళాశాలకు డిస్ట్రిక్టు గ్రీన్ ఛాంపియన్ అవార్డు… -జాతీయ స్థాయిలో వర్చువల్ గా జరిగిన స్వచ్చత కార్యాచరణ ప్రణాళిక వర్క్ షాపులో ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా కలెక్టరు జె.నివాస్… -స్వచ్చత, పారిశుద్ధ్యం, పచ్చదనం, నీటి నిర్వహణ, శక్తి నిర్వహణలో జిల్లాను రోల్ మోడల్ గా నిలుపుదాం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాకు మరో జాతీయ అవార్డు వరించింది. స్వచ్ఛతా కార్యక్రమాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ అంశాల్లో విజయవాడలోని లయోలా కళాశాలకు జాతీయ అవార్డును కేంద్ర ఉన్నత విద్యాశాఖకు చెందిన మహాత్మాగాంధి …

Read More »

స్వాతంత్య స్పూర్తి ” అంశం పై పొటోగ్రఫీ, చిత్రలేఖనం, ఫ్యాన్సీ డ్రస్, వ్యాసరచన పోటీలు…

-ఆసక్తి గల విజయవాడ డివిజన్ పరిధిలోని ప్రజలు ఈనెల 11 లోపు ప్రతిపాదనలు పంపవచ్చు… -సబ్ కలెక్టరు జియస్ యస్. ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్య స్పూర్తితో మన దేశ జాతీయ, ఐక్యతను బలోపేతం చేయడమే మనందరి బృహత్తరమైన బాధ్యత అని విజయవాడ సబ్ కలెక్టరు జి.యస్.యస్.ప్రవీణ్ చంద్ అన్నారు. ఇందులో భాగంగా విజయవాడ సబ్ కలెక్టరు కార్యాలయం ఆధ్వర్యంలో ” స్వాతంత్ర్య స్పూర్తి ” అనే అంశం పై పొటోగ్రఫీ, చిత్రలేఖనం, ఫ్యాన్సీ డ్రస్, వ్యాసరచన పోటీలు …

Read More »

వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాలు సియం చేతుల మీదగా ఈనెల 13న అవార్డుల ప్రదానోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి పురస్కరించుకుని ప్రభుత్వం వివిధ రంగాల్లో సేవలు ప్రతిభ కనబరిచిన విశిష్ట వ్యక్తులకు ప్రకటించిన వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులను ఈ నెల 13న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానం చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జివిడి కృష్ణా మోహన్ చెప్పారు. స్థానిక లబ్బిపేటలోని ఏవన్ కన్వెన్షన్ హాల్లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లును శనివారం టూరిజం సిఇఓ విజయ కృష్ణన్, జిల్లా కలెక్టర్ జె. నివాస్, వియంసి కమిషనర్ …

Read More »

ఆప్కో కార్యాలయంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం…

-చేనేతకు ఒక బ్రాండ్ సృష్టించటమే మా ధ్యేయం : గౌతమ్ రెడ్డి -స్వాతంత్రోద్యమ స్పూర్తిని రగిలించిన చేనేత : సజ్జల -నేత కార్మికుల ఇక్కట్లకు గత పాలకుల పాపాలే కారణం : చిల్లపల్లి -మంచి స్పందనతో ప్రారంభమైన ఉత్పత్తి ధరలకే అమ్మకాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత మన సంస్కృతి, సంప్రదాయాలలో అంతర్భాగమని, మన వారసత్వ సంపదగా దీనిని కాపాడు కోవలపిన బాధ్యత మనందరిపైనా ఉందని రాష్ట్ర చేనేత, జౌళి, పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. …

Read More »

పార్టీలకతీతంగా సంక్షేమ పాలన… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పార్టీలకతీతంగా సంక్షేమ పాలనను అందిస్తోన్న ప్రభుత్వం దేశంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఒక్కటేనని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 26 వ డివిజన్ లోని అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద నుంచి రైవస్ కాల్వ గట్టు మీదుగా మాచవరం డౌన్ వరకు డివిజన్ వైఎస్సార్ సీపీ ఇంఛార్జి అంగిరేకుల నాగేశ్వరరావు గొల్లభామ గారితో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను …

Read More »