Breaking News

Tag Archives: vijayawada

కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని విజయవాడ కార్మికశాఖ డిప్యూటి కమిషనరు సిహెచ్. ఆషారాణి చెప్పారు. కోవిడ్ నిబంధనలపై అవగాహన కలిగించే కార్యక్రమంలో భాగంగా మంగళవారం నగరంలో వివిధ వాణిజ్య సంస్థలను, యుని సెఫ్ ప్రతినిధి శ్రీకాంత్ తదితరులతో కలిసి సందర్శించి అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో కోవిడ్ కేసులు పెరుగుదల కనిపిస్తున్న దృష్ట్యా అందరూ విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించి శానిటైజేషన్ చేసుకోవాల్సి …

Read More »

రాష్ట్రస్థాయి స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహణా ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టరు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రస్థాయి 75వ స్వాతంత్ర్య దినోత్సవ నిర్వహణకు విజయవాడ ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియం ప్రాంగణాన్ని సన్నద్ధం చేసే పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టరు జె.నివాస్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో కలిసి ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లను కలెక్టరు జె.నివాస్ పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టరు జె.నివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి రాష్ట్ర స్థాయి స్వాతంత్య దినోత్సవ వేడుకలను ఆగష్టు 15న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించేందుకు చేపట్టిన …

Read More »

మొహర్రం వేడుకల్లో కోవిడ్ నిబంధనలు తప్పనిసరి… : కలెక్టర్ జె.నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మొహర్రం వేడుకల్లో భక్తులు కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశాలను జారీ చేశారు. ఈనెల 10 నుంచి 20వ తేదీ వరకు తప్పనిసరిగా సంబంధిత మార్గదర్శకాలు పాటించాలని స్పష్టం చేశారు. మొహర్రం ప్రదర్శన, పీర్ల వద్ద ఎక్కువ మంది గుమికూడరాదన్నారు. భౌతికదూరాన్ని పాటిస్తూ సాధారణ ప్రజలు, భక్తులను ఎక్కువ మందిని అనుమతించకూడదన్నారు. అశూరానా (పీర్ల చావిడి) వద్ద తగినన్ని శానిటైజర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వృద్ధులు, పిల్లలతో పాటు దగ్గు, జలుబు, జ్వరం, మధుమేహం, …

Read More »

పద్మ అవార్డుల ప్రాముఖ్యతే వై.ఎస్.ఆర్. జీవిత సాఫల్య అవార్డులకు ఉంది…

-అవార్డుగ్రహీతల పట్ల అత్యంత మర్యాదగా ప్రవర్తించాలి : లయజినింగ్ అధికారులకు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మ అవార్డులకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే వై.ఎస్.ఆర్. జీవిత సాఫల్య అవార్డులకూ ఉందని జిల్లా కలెక్టర్ జె. నివాస్ చెప్పారు. మంగళవారం స్థానిక ఇరిగేషన్ కాంపౌండ్ లో ఉన్న రైతు శిక్షణ కేంద్రంలో వై.ఎస్.ఆర్. జీవిత సాఫల్య అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమ నిర్వహణకు నియమించబడిన లయజినింగ్ …

Read More »

ఈ-క్రాప్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి…

 -ఎరువులు, పురుగుమందులు, ఎంఆర్‌పి కన్న అధిక ధరలకు విక్రయించకుండా గట్టి నిఘా… -గ్రామ మండల స్థాయిలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…  -సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పంటల ఈ-క్రాప్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని తహాశీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులను విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆదేశించారు. మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి విజయవాడ డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ లో …

Read More »

పాత్రికేయవృత్తికి నిలువెత్తు నిదర్శనం కీ.శే.తుర్లపాటి కుటుంబరావు…

-పాత్రికేయునిగా నైతిక విలువలకు అగ్రస్థానం.. అందుకే ఆయన పద్మభూషణ్ అవార్డు పొందారు -నేటితరం పాత్రికేయులకు తుర్లపాటి కుటుంబరావు ఆదర్శప్రాయులు -సమాజహితం కోసం నిరంతరం పోరాడిన కలం యోధుడు -సమాచార, రవాణాశాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాత్రికేయవృత్తిలో నైతిక విలువలను పాటిస్తూ నిబద్ద తగల పాత్రికేయునిగా పద్మభూషణ్ అవార్డు పొందిన కీ.శే. తుర్లపాటి కుటుంబరావు నేటితరం పాత్రికేయులకు ఆదర్శప్రాయులని రాష్ట్ర సమాచార పౌర సంబంధ శాఖ, రవాణాశాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. కీ.శే. పద్మభూషణ్ తుర్లపాటి …

Read More »

అందరిలో స్వాతంత్ర్య స్పూర్తి, జాతీయ సమైక్యత భావాలు పెంపొందాలి…

-సబ్ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అందరిలో జాతీయ సమైక్యత సమగ్రత భావాలను మరింత పెంపొందించవలసిన అవశ్యకత ఎంతైన వుందని విజయవాడ సబ్ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ చెప్పారు. ఈ 2022 ఆగస్టు 15 నాటికి భారత స్వాతంత్ర్యం 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఏడాది పొడవున ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో మంగళవారం సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ నేతృత్వంలో రాష్ట్రీయగాన్ (జాతీయ గీతాలపాన) …

Read More »

గిరిజనుల అభివృద్ధి సంక్షేమానికి దేశమంతటా ఒకేపాలసీ అమలు కావాలి…

-ప్రపంచీకరణ నేపథ్యంలో గిరిజన సంస్కృతి వారసత్వం అభివృద్ధి, సంక్షేమంపై చర్చగాలి… -దేశంలో 10.5 కోట్ల మంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 27.40 లక్షలమంది గిరిజన ప్రజలున్నారు… -ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ జాతీయస్థాయి సెమినార్ నిర్వహణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశమంతటా కామన్ ట్రైబల్ పాలసీ అమలు కావాలని, గిరిజనుల అభివృద్ధి, పాలనకు సంబంధించి బెస్ట్ ప్రాక్టీసెస్ అమలు కావాలని, పంచాయతిరాజ్ ఎక్స్టెన్షన్ టూ షెడ్యూల్ ఏరియా (పిసాయాక్టు) అమలు, గ్లోబలైజేషన్ క్రమంలో టెక్నాలజీ మారుమూల గ్రామాలకు కూడా …

Read More »

ఈనెల 13న సియం పర్యటన ఏర్పాట్లు వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 13న వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డులను స్థానిక లబ్బిపేటలోని ఏవన్ కన్వెన్షన్ హాల్లో ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్న దృష్ట్యా సంబంధిత ఏర్పాట్లను సోమవారం  ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త తలశీల రఘురామ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జివిడి కృష్ణా మోహన్ , సమాచార శాఖ కమీషనర్ విజయకుమార్ రెడ్డి, టూరిజం సిఇఓ విజయ్ కృష్ణాన్, జిల్లా కలెక్టర్ జె.నివాస్, వియంసి కమీషనర్ వి. ప్రసన్న వెంకటేష్, …

Read More »

ఓర్పుతో విన్నారు… స్పందించారు… మానవతతో వెంటనే పరిష్కారించారు…

-ఆర్జీదారుల సమస్యను పరిష్కరించిన సబ్ కలెక్టర్ -ఐదు నెలలుగా అగిపోయిన రేషనను వెంటనే ఇప్పించిన సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఐదు నెలలుగా రేషన్ అగిపోయింది స్పందించే నాధుడులేడు స్పందనలో సబ్ కలెక్టర్ ప్రవీణ్ చందు కలసి బాదను వెల్లబుచ్చుకున్నా వృద్ధురాలు తంగిరాల లీలావతి ఆమె బాదను ఓర్పుతో విని స్పందించిన సబ్ కలెక్టర్ సంబంధిత అధికారులను సంప్రదించి తక్షణమే రేషన్ ఇప్పించడంతో ఆమె కంటిలో ఆనంద భాష్పాలు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సబ్ …

Read More »