Breaking News

Tag Archives: vijayawada

స్వాతంత్ర్య వేడుకల నిర్వహణకై చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయాలి… :  కమిషనర్ ప్రసన్న వెంకటేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు రాష్ట్ర ప్రభుత్వం వారిచే నిర్వహించనున్న స్వాతంత్ర్య వేడుకలకు వచ్చు అతిధులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయుటతో పాటుగా మెరుగైన పారిశుధ్య పరిస్థితులు నెలకొల్పులని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ సంబందిత అధికారులను ఆదేశించారు. నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులతో కలసి ఇందిరాగాంధీ అవుట్ డోర్ స్టేడియంను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబందించి …

Read More »

నిర్వాసితులకు శాశ్వత పరిష్కారం చూపండి : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 15 వ డివిజన్, రామలింగేశ్వర నగర్ నందు పుట్ట ప్రాంతంలోని దేవాదాయ భూములలో గత 40 సంవత్సరల నుండి నివాసం ఉంటున్న 50 కుటుంబల వారికి శాశ్వత నివాసం కల్పించాలని కలెక్టర్ నివాస్ గారిని కోరినట్లు తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. బుధవారం డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తో కలిసి కలెక్టర్ ని కలిసిన ఆయన ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా నియోజకవర్గ పరిధిలోని …

Read More »

బ్రిటిష్ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ తో మర్యాదపూర్వక భేటి : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లో ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన పారదర్శకంగా ఉందని బ్రిటిష్ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ కి వివరించినట్టు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు.ఏపీ లో పర్యటిస్తున్న వారు బుధవారం గుణదల లోని అవినాష్ స్వగృహానికి మర్యాదపూర్వకంగా విచ్చేయాగ బ్రిటీష్ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మరియు బ్రిటిష్ ప్రభుత్వ సలహాదారు శ్రీమతి నళిని రఘురామన్ గారిని …

Read More »

మోదీ, జగన్ వైఫల్యాలపై పోరాటాలు… : సీపీఐ రామకృష్ణ

-కార్పొరేట్ ప్రయోజనాలే కేంద్ర లక్ష్యం -రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ అధ్వాహ్నం -విశాఖ ఉక్కు ఉద్యమం 13 జిల్లాలకు విస్తరణ -పోలవరం నిర్వాసితులకు తోడుగా నిలుస్తాం -పులివెందుల లాకప్ డెత్ పై జ్యుడీషియల్ విచారణ జరపాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ, ఆర్థిక పరిపాలనా వైఫల్యాన్ని నిరసిస్తూ స్వతంత్ర్యంగా పోరాటాలకు సమాయత్తం కానున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ వెల్లడించారు. విజయవాడ దాసరిభవన్లో బుధవారం ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 7, …

Read More »

రిజర్వేషన్లుపై 50% సీలింగ్ ఎత్తివేసి కులాలవారి జనగణన చేపట్టాలని నేషనల్ బిసి.కమిషన్ వైస్ ఛైర్మన్ కి ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ తరుపున మెమోరాండం అందజేసిన తమ్మిశెట్టి చక్రవర్తి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ ఛైర్మన్/రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి విజయవాడ విచ్చేసిన నేషనల్ బి.సి.కమిషన్ వైస్ ఛైర్మన్ డా.లోకేశ్ కుమార్ ప్రజాపతి మరియు మెంబెర్ తల్లోజు ఆచారి ని బుధవారం కలిసి రిజర్వేషన్లు పై 50% సీలింగ్ ఎత్తివేసి కులాల వారి జనగణన చేపట్టి జాబితా ప్రకటించి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మెమోరాండం అందజేశారు. సుప్రీంకోర్టు విధించిన 50% సీలింగ్ పరిమితి దటి ఉన్నత వర్గాలకు EWS 10% ఇస్తున్నారు. కావున గరిష్ట …

Read More »

పోషకాహార లోపాన్ని అధికమించేలా మెరుగైన వంగడాల ఉత్పత్తి అత్యావశ్యకం…

 -ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ -ఘనంగా అచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం -విజయవాడ రాజ్ భవన్ నుండి వెబినార్ విధానంలో పాల్గొన్న గవర్నర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు రైతులకు నైపుణ్యాభివృద్ధిని అందించడం, మెరుగైన పంట రకాలను అభివృద్ధి చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించవలసి ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. పంట ఉత్పత్తి, రక్షణకు సంబంధించిన సాంకేతికతలు, రైతులు ఎదుర్కునే సమస్యలకు పరిష్కారాలను అందించడం, వ్యవసాయ జీవనోపాధులను మెరుగు పరచడంలో …

Read More »

గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలి… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల సత్వర పరిష్కార కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వార్డు సచివాలయాల వ్యవస్థ సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 30 వ డివిజన్ లోని రామకృష్ణపురంలో డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి తో కలిసి విస్తృతంగా పర్యటించారు. స్థానిక సమస్యల పరిష్కారంలో అన్ని శాఖల సమన్వయం అత్యంత ప్రధానమని ఈ సందర్భంగా అధికారులకు ఎమ్మెల్యే  సూచించారు. బుడమేరు వంతెన …

Read More »

జోరుగా హుషారుగా… బైక్ పై షికారుకు వెళ్లిన మంత్రులు పేర్ని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు  

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఒకరేమో రాష్ట్ర కేబినెట్ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి, మరొకరు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు. ఇరువురు సరదాగా చేసిన బైక్ రైడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఫార్చ్యూన్ మురళి పార్క్ హోటల్లో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి (బౌన్స్ బైక్స్ సర్వీస్ లాంచింగ్) హాజరైన మంత్రి పేర్ని నాని, మల్లాది విష్ణు.. అనంతరం ఒకే కార్యక్రమానికి హాజరు కావలసి ఉంది. అలా కారు ఎక్కుదామని అనుకున్న వారికి.. …

Read More »

న‌గ‌రాభివృద్ది పై బ్రిటన్ టీమ్‌తో చ‌ర్చించిన కమిష‌న‌ర్ ప్ర‌స‌న్న‌వెంక‌టేష్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ కార్యాలయంలో క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న‌వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ ను మర్యాదపూర్వకంగా  బ్రిటన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ (ఏపీ, తెలంగాణ) డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్, సుస్మిత ప్రోసోర్టీ ఆఫీసర్, పలువురు బృంద సభ్యులు కలిసారు.  డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ను సన్మానించి, జ్ఞాపిక అందజేసిన క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న‌వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్. అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారద దేవి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఇమ్రాన్ బాషా త‌దిత‌రులు ఉన్నారు.

Read More »

సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల వివరాలను తప్పనిసరిగా ఆన్ లైన్ లో నమోదు చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వ్యాప్తి చెందే సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల వివరాలనువ తప్పని సరిగా అంతర్జాలంలో నమోదు చేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటిల్జెన్సుకు చెందిన (సీబిహెచ్ ఐ) బృందం గణాంకాధికారి రామారావు మరియు నందేష్ ప్రసాద్ లు సూచించారు. సీబీహెచ్ ఐ బృందం జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టరు (అభివృద్ది) ఎల్. శివ శంకర్ ను కలిశారు. ఈ సందర్భంగా వారు జాయింట్ కలెర్టరు ఎల్. శివశంకర్, జిల్లా వైద్య …

Read More »