Breaking News

శ్రీ శ్రీ శ్రీ భగీరథ మహర్షి జయంతి ఉత్సవములు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ శ్రీ శ్రీ భగీరథ మహర్షి జయంతి సందర్భముగా  జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్, గుంటూరు వారి ఆద్వర్యయములో డి.ఆర్.సి.మీటింగ్ హాల్, కల్లెక్టరేట్ కాంపౌండ్, గుంటూరు నందు ఈరోజు జయంతి ఉత్సవములు ఘనముగా జరపడమైనది. ఈ జయంతి కార్యక్రమునకు S. నాగలక్ష్మి, జిల్లా కలెక్టర్, గుంటూరు వారు,  ఎ. భార్గవ్ తేజ, జాయింట్ కలెక్టర్, గుంటూరు వారు, మద్దిరాల గంగాధర్, డైరెక్టర్, నాయిబ్రాహ్మణ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్, శైలజ, డైరెక్టర్, గౌడ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు మరియు కె. మయూరి, జిల్లా బి.సి. సంక్షేమము & సాదికారత అధికారి, గుంటూరు వారు మరియు గుంటూరు జిల్లాలోని సగర సంఘ నాయకులు కార్యక్రమములో పాల్గొని, జయంతి ఉత్సవములు జయప్రదం చేయడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *