విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేజ్లోనిపేట 35 వ డివిజన్ కు చెందిన దువ్వాడ అర్ధ నారీశ్వరరావు అనారోగ్య సమస్య తో ఇటీవల మృతి చెందాడు.. అతని పెద కర్మ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయాన్ని సాయం కోరారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ చేతుల మీదుగా ఆ కుటుంబ సభ్యులకు 3 బస్తాల బియ్యం అంద చేశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే సుజనా చౌదరి కి కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News