-మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతినెల మూడవ శనివారాన్ని స్వర్ణ ఆంధ్ర • స్వచ్ఛ ఆంధ్ర పాటించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక 3వ డివిజన్ మాచవరం(జోశ్యుల వారి తోట)లో నిర్వహించిన స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ప్రభుత్వ బిసి కళాశాల బాలుర వసతి గృహం వద్ద చీపురు పట్టి పరిశుభ్రం చేశారు. …
Read More »All News
పట్టణాలు, గ్రామాల పరిశుభ్రతే స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యం… : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్
కాటూరు (ఉయ్యూరు), నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమం ద్వారా పట్టణాలు, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్నారు. శనివారం ఆయన ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో స్థానిక శాసనసభ్యులు బోడె ప్రసాద్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బాగంగా గ్రామంలో …
Read More »నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత- రాయన భాగ్యలక్ష్మి, నగర మేయర్
-మన ఆరోగ్యం నగర పరిశుభ్రతతో కాపాడుకుందాం- గద్దె రామ్మోహన్ రావు, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు -నగర పరిధిలోని 64 వార్డులలో విస్తృతంగా చేపట్టిన స్వచ్ఛ దివస్ – డాక్టర్ డి చంద్రశేఖర్, నగర ఇంచార్జి కమిషనర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మన ఇంటిని ప్రతిరోజు పరిశుభ్రంగా ఎలా ఉంచుకుంటున్నామో అలాగే పరిసరాలని నగరాన్ని అంతకంటే ఎక్కువగా పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత అన్నారు, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం శాసన సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …
Read More »స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్రలో అందరూ భాగస్వాములు కావాలి
-పరిశుభ్రమైన , ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటేనే ఉత్తమ ఫలితాలు -మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మైదుకూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చాంధ్రప్రదేశ్ సామాజిక సేవా కార్యక్రమంలో ఐదు కోట్ల ఆంధ్రులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కోసం ముందుకొచ్చిన లక్షలాదిమందిని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని, గాంధీజీ కలలు కన్న పరిశుభ్రమైన భారతదేశం కోసం మనమంతా పాటుపడదామని ముఖ్యమంత్రి అన్నారు. 2024 ఎన్నికల్లో గెలుపు తర్వాత స్వచ్చాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించామని, అది మైదుకూరు నుంచే …
Read More »రహదారి భద్రత – మీ జీవితానికి రక్ష – శ్రద్ధ వహించండి
నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సంధర్భంగా శని వారం న ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయము, నందిగామ నందు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ , స్వర, కె.యం.ఆర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య,కంటి శిబిరాన్ని నిర్వహించామని RTO యం.పద్మావతి తెలిపారు. ఈ సందర్భంగా RTO యం.పద్మావతి మాట్లాడుతూ డ్రైవరులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి కంటి చూపు, బిపి, షుగర్ పరీక్షలు చేయించుకొని తదనుగుణముగా జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే ప్రమాదాలు జరగవు అని తెలిపారు. సహాయ మోటార్ …
Read More »క్యాన్సర్ పై ప్రచార భేరి
-ప్రజలందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ కు సిద్ధమైన సర్కారు -దాదాపు 50 వేల మందికిపైగా అనుమానిత క్యాన్సర్ బాధితుల గుర్తింపు -రోగులకు ప్రభుత్వాస్పత్రులలో ఉచిత చికిత్సకు ఏర్పాట్లు -క్యాన్సర్ నివారణే లక్ష్యంగా వైద్య ఆరోగ్యశాఖ సన్నాహాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఏటా దాదాపు 40 వేల మందికి పైగా ప్రాణాలను బలి తీసుకుంటున్న క్యాన్సర్ మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. గతేడాది నవంబర్ 14 నుండి ప్రారంభమైన స్క్రీనింగ్ పది …
Read More »పచ్చదనం పరిశుభ్రతలో ఉద్యోగుల భాగస్వామ్యం అవసరం…
-ప్రభుత్వ కార్యాలయాలలో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్ దివస్ పాటించాలి…. -జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పచ్చదనం పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం తో పాటు ఉద్యోగుల భాగస్వామ్యం ఎంతో అవసరమని ప్రభుత్వ కార్యాలయాలలో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్ దివస్ కార్యక్రమాన్ని విధిగా అమలు చేసి కార్యాలయాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేలా కృషి చేయాలనీ అధికారులకు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం స్టేట్ గెస్ట్ ఆవరణలో …
Read More »నగరంలో అమరావతి అభివృద్ధిపై ఫొటోగ్రఫీ పోటీలు-2025
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో అమరావతి అభివృద్ధిపై ఫొటోగ్రఫీ పోటీలు-2025 అవార్డుల ప్రధానోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం బందరురోడ్డులోని బాలోత్సవ భవన్లో అమరావతి ఫెస్టివల్ సొసైటీ నిర్వహించు అమరావతి అభివృద్ధిపై ఫొటోగ్రఫీ పోటీలు-2025 ఇండియా ఇంటర్నేషనల్ ఫొటోగ్రాఫిక్ కౌన్సిల్ మరియు ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా గౌరవ అతిధిగా విచ్చేసిన డాక్టర్ జి.సురేంద్ర మాట్లాడుతూ…అమరావతి అభివృద్ధిపై ఫొటోగ్రఫీ పోటీలు-2025 అవార్డుల ప్రధానోత్సవ వేడుకలు నగరంలో నిర్వహించడం ఎంతో ఆనందంగా వుందన్నారు. నిర్వాహకులు టి.శ్రీనివాసరెడ్డి తన …
Read More »“అర్బన్ ఏరియా ట్రాఫిక్ వాలంటరింగ్”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం విజయవాడ మరియు ఎన్టీఆర్ కమిషన్ రేట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మరియు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎన్ఎస్ఎస్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో భారత రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు “అర్బన్ ఏరియా ట్రాఫిక్ వాలంటరింగ్” కార్యక్రమం ప్రారంభాన్ని స్థానిక విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ డిమాండ్ టు బి యూనివర్సిటీ ఆవరణలో విద్యార్థులతో కలిసి ట్రాఫిక్ నిబంధనలపై …
Read More »ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పాటించాలి…
-విజయ వాడ సెంట్రల్ శాసనసభ సభ్యులు, ప్రభుత్వం విప్ బోండా ఉమా మహేశ్వర రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారి భద్రతా మాసం సందర్భముగా రోడ్డు సేఫ్టీ యన్ జి ఓ యన్ టి ఆర్ జిల్లా ప్రాంతీయ అధ్యక్షులు బేతు రామ మోహన్ రావు ఆధ్వర్యంలో తయారు చేసిన ప్రచార సామాగ్రి కరపత్రాలు, గోడ పత్రాలని విజయ వాడ సెంట్రల్ శాసనసభ సభ్యులు బోండా ఉమా మహేశ్వర రావు ప్రారంబించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క …
Read More »