గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో పెరిగిన ట్రాఫిక్ నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నగరంలోని శంకర్ విలాస్ ఆర్.ఓ.బి నిర్మించుటకు ఇప్పటికే అనుమతులు మంజూరయ్యాయని, నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా నగర పాలక సంస్థ తరుపున చేపట్టవలసిన రోడ్డు విస్తరణ పనులు శనివారం నుండి ప్రారంభించామని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ ఒక ప్రకటన ద్వారా తెలియచేశారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ పనుల నిమిత్తము చేపట్టిన రోడ్డు విస్తరణ పనులలో భాగముగా …
Read More »All News
ప్రతి మూడవ శనివారం స్వచ్చాంధ్ర – స్వచ్చ దివస్ లో భాగంగా పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకోవాలి
-మన ఇల్లు, పరిసరాలు, పని చేసే కార్యాలయాలో పరిశుభ్రత పాటించాలి : డి ఆర్ ఓ నరసింహులు . తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తిరుపతి జిల్లాలో ప్రతి మూడవ శనివారం స్వచ్చాంద్ర – స్వచ్చ దివస్ ను నిర్వహించి విజయవంతం చేయాలని డిఆర్ఓ నరసింహులు తెలిపారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఆవరణంలో స్వచ్చాంద్ర – స్వచ్చ దివస్ కార్యక్రమం లో భాగంగా కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా డి ఆర్ ఓ …
Read More »ఈనెల 24 నుంచి భారతీ తీర్ధ మహాస్వామి 75వ జన్మదిన వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శృంగేరీ జగద్గురువులు భారతీ తీర్ధ మహాస్వామి 75వ జన్మదిన వేడుకల సందర్భంగా శృంగేరీ పీఠ ఉత్తరాధికారి విధుశేఖర భారతీ మహాస్వామి ఆదేశంతో 24వ తేది శుక్రవారం ఏప్రియల్ 8 వ తేది వరకు 75 రోజుల పాటు శివరామ కృష్ణ క్షేత్రంలో విశిష్ట కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ధర్మాధారారి శిష్ట్లా హనుమత్ ప్రసాద్ తెలిపారు. రామకోటిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్రోచర్ను అతిథులు ఆవిష్కరించారు. అనంతరం ధర్మాధారారి శిష్ట్లా హనుమత్ ప్రసాద్ మాట్లాడుతూ నిత్య నవ …
Read More »రహదారి భద్రత మాసోత్సవాలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో రహదారి భద్రత మాసోత్సవాల సందర్బంగా వాసన్ ఐ కేర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ మరియు జిల్లా రహదారి భద్రత వైద్యురాలు డాక్టర్ పూజావాణి ఉపాధ్యాయ మరియు డాక్టర్ ఆలోక్ కుమార గుప్త పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 200 మంది పైగా మోటర్ వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఆరు మంది …
Read More »పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది
-తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ సూళ్లూరుపేట, నేటి పత్రిక ప్రజావార్త : పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం స్థానిక సూళ్లూరుపేట లోని పులికాట్ సరస్సు దగ్గర అటకాని దిబ్బ వద్ద ఫ్లెమింగ్ ఫెస్టివల్ వేడుకల సందర్భంగా ఏర్పాట్లు చేసిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సంధర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట …
Read More »అట్టహాసంగా ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు
-మొదటి రోజు ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూళ్ళురుపేట, నేటి పత్రిక ప్రజావార్త : సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని స్థానిక శాసన సభ్యులు నెలవల విజయ శ్రీ, జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ , జేసి శుభం బన్సల్, మున్సిపల్ చైర్మన్ మంత్ రెడ్డి లతో కలసి రాష్ట్ర సంస్కృతిక …
Read More »నేలపట్టు పక్షుల అభయారణ్యం సందర్శించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్
సూళ్లూరుపేట, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 18 నుండి 20 వ తేది వరకు సూళ్లూరుపేట నియోజకవర్గం నందు వైభవంగా జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 లో భాగంగా నేటి శనివారం నేలపట్టు పక్షుల అభయారణ్యంను సందర్శించి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ చాలా అబ్బుర పరచే విధంగా ప్రక్రుతి అందాలు, పెలికాన్ పక్షుల సందడి చాలా ఆకట్టుకునే విధంగా ఉన్నాయని, పర్యాటకంగా అభివృద్ధికి చర్యలు చేపడతామని బైనాక్యులర్ తో వీక్షించి అన్నారు. …
Read More »ఫ్లెమింగో ఫెస్టివల్ లో భాగంగా శ్రీసిటీలో ప్రత్యేక సదస్సులు
– జీవవైవిద్యం-పరిశ్రమల భాగస్వామ్యం, ఎకో-టూరిజం తదితర అంశాలపై చర్చలు – ప్రకృతి పరిరక్షణ చర్యల కోసం CSR క్రింద ఏటా కోటి వెచ్చిస్తామన్న శ్రీసిటీ ఎండీ – సూళ్లూరుపేట ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో శ్రీసిటీ స్టాల్ ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ శ్రీసిటీ, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్ లో ఎంపిక చేసిన ఐదు కీలక వేదికలలో ఒకటైన శ్రీసిటీ, జీవవైవిద్యానికి కార్పొరేట్ సహకారం, సుస్థిరత, ఎకో-టూరిజం అంశాలలో వినూత్న ఆలోచనలు రేకిత్తించే సదస్సులకు వేదికగా నిలిచింది. అలాగే …
Read More »విద్యార్థినీ విద్యార్థులకు పులికాట్ ఫ్లెమింగో పక్షుల సందర్శన ఉచిత బస్సులు…
-జిల్లాలోని పలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు పులికాట్ ఫ్లెమింగో పక్షుల సందర్శన ఉచిత బస్సుల ఏర్పాటుతో చేయించడం జరిగింది తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లా యందలి అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అందరికీ ఫ్లెమింగో పక్షుల గురించి పులికాట్ సరస్సు నందు పక్షుల యొక్క ఆగమనం మొదలగు విషయాలపై తెలియజేయు నిమిత్తం పూర్తిగా ఉచితంగా ప్రైవేటు యాజమాన్య పాఠశాల వారు ఏర్పాటు చేయబడిన బస్సుల ద్వారా 2600 మంది …
Read More »మన ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్
-స్వచ్చ సర్వేక్షన్ లో ఉత్తమ ర్యాంకుకు సహకరించండి. -కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి,నేటి పత్రిక ప్రజావార్త : మన ఇంటితో పాటు మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్వచ్చాంధ్ర – స్వచ్చ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తో పాటు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య, శాప్ చైర్మన్ రవి నాయుడు, కార్పొరేటర్లు ఆర్.సి మునికృష్ణ, అన్నా అనితా, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని పరిసరాలను …
Read More »