Breaking News

All News

మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘ మహిళల ఆర్థిక అభివృద్ధి , స్వయం ఉపాధి కోసం, వీ ఎం సీ సహాయ సహకారాలతో, ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేస్తున్నారు. భవానిపురం , వీ ఎం సీ కళ్యాణ మండపంలో, వీ ఎం సీ ద్వారా కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న అర్హులైన పేద మహిళలకు శనివారం ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , మాజీ కార్పొరేటర్లు …

Read More »

“సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘ పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, సుజనా ఫౌండేషన్ ద్వారా వారాంతంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది. 38వ డివిజన్, కుమ్మరిపాలెం సెంటర్ , లోటస్ లెజెండ్ అపార్ట్మెంట్ వద్ద శనివారం నిర్వహించిన “సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ వైద్య శిబిరంలో డెంటల్, కంటి పరీక్షలు, ఈ సీ జీ, 2డి ఎకో, ఎక్స్ …

Read More »

వైసీపీ పశ్చిమ కార్యాలయంలో 54వ డివిజన్ బిఎల్ఏలకు ఘన సత్కారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘ స్థానిక బ్రాహ్మణ వీధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో శనివారం నాడు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ విభాగ అధికార ప్రతినిధి రుద్రపాటి తేజ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియలో నిరంతరం శ్రమించి విశేష కృషి చేసిన 54వ డివిజన్ బూత్ లెవల్ ఏజంట్లకు (BLA) చిరు సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ …

Read More »

లెనిన్ సెంటర్ లో దుకాణాలకు విద్యుత్ సరఫరా నిలిపివేతను పరిశీలించిన వైసిపి నేతలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘ కరెంట్ నిలిపివేసిన షాపులను వైసిపి నేతలు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే సెంట్రల్ ఇంచార్జ్ మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే, వెస్ట్ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. చిరు వ్యాపారులతో వైసిపి నేతలు మాట్లాడారు. ఎమ్మెల్యే బోండా ఉమా , కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే , మల్లాది విష్ణు మాట్లాడుతూ… లెనిన్ సెంటర్ లో చిరు వ్యాపారులను ఆరు నెలలుగా కమిషన్ల కోసం వేధిస్తున్నారన్నారు. …

Read More »

డీఎస్సీ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘ ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు.నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు, నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. …

Read More »

ఠాగూర్ గ్రంథాలయంలో అయ్యంకి వెంకట రమణయ్య 136వ జయంతి

-కార్యక్రమానికి హాజరైన అయ్యంకి మనవడు మురళీకృష్ణ, మల్లెతీగ కలిమిశ్రీ -‘మనిషి కోసం’ పుస్తకాన్ని ఆవిష్కరించి, స్వయంగా స్వీట్లు పంచిన అయ్యంకి మురళీకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘పౌర గ్రంథాలయాలే జ్ఞాన దేవాలయాలు’ అనే నినాదంతో ఊరూరా గ్రంథాలయ చైతన్యోద్యమం నడిపిన గ్రంథాలయోద్యమ పితామహుడు, పద్మశ్రీ అయ్యంకి వెంకట రమణయ్య అని విశ్రాంత ఆచార్యులు, వెంకట రమణయ్య మనవడు అయ్యంకి మురళీకృష్ణ అన్నారు. అయ్యంకి వెంకటరమణయ్య 136వ జయంతి కార్యక్రమాన్ని విజయవాడ బందరురోడ్డులో గల ఠాగూర్ గ్రంథాలయంలో గ్రంథాలయాధికారిణి రమాదేవి నిర్వహించారు. ఈ …

Read More »

వచ్చే ఏడాదికి గిరిజన ప్రాంత పాఠశాలలు అన్నింటికీ సొంత భవనాలు

-ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు 1.10లక్షల మంది విద్యార్థులు -ప్రభుత్వ స్కూళ్ల ఎదుట నో అడ్మిషన్ బోర్డులు…రెండేళ్ల కష్టం ఫలించింది -చరిత్రలో తొలిసారి ప్రభుత్వ టెన్త్ ర్యాంకర్లతో యాడ్స్ ఇచ్చాం -రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరం కలసికట్టుగా ముందుకు సాగుదాం -రంపచోడవరం మెగా పేరెంట్-టీచర్ మీట్ లో విద్య శాఖ మంత్రి నారా లోకేష్ రంపచోడవరం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే ఏడాది లోగా గిరిజన ప్రాంతాల్లో భవనాలు లేని ప్రభుత్వ స్కూళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేస్తాం, పాడైన బిల్డింగులను బాగు …

Read More »

పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగుల తరలింపు

-మార్గమధ్యంలో మంగళగిరి వద్ద స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -కుంకీలకు స్వయంగా ఆహారం అందించిన ఉప ముఖ్యమంత్రి -జెండా ఊపి గుచ్చిమి క్యాంపుకు సాగనంపిన పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పార్వతీపురం మన్యం జిల్లాలో మానవ-ఏనుగు సంఘర్షణల నివారణ చర్యలను బలోపేతం చేసే దిశగా పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి గుచ్చిమి ఏనుగుల శిబిరానికి తరలిస్తున్న శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ …

Read More »

‘తల్లికి వందనం’తో ఆర్థిక ఊరట

-ప్రభుత్వ స్కూళ్లో మంచి విద్య…నాణ్యమైన భోజనం -సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో ముఖాముఖీలో ఆదివాసీ మహిళలు రంపచోడవరం, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ప్రతిబిడ్డకు ఆర్థిక సాయం అందుతుండటంతో తమకు విద్యా ఖర్చుల భారం గణనీయంగా తగ్గిందని గిరిజన మహిళలు అన్నారు. ఈ పథకం తమ పిల్లల చదువుకు ఎంతో అండగా నిలుస్తోందని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ …

Read More »

చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి

-తల్లిదండ్రులు-టీచర్లు కలిస్తేనే విద్యార్థుల విజయం -మెగా పీటీఎంతో విద్యా వ్యవస్థలో కొత్త అధ్యాయం -ప్రభుత్వ బడులపై పెరుగుతున్న నమ్మకం -సంక్షేమం విషయంలో రాజీ ప్రసక్తే లేదు -గిరిజనులకు అండగా ఉంటాం… ఆందోళన వద్దు -రంపచోడవరంలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు రంపచోడవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో పాల్గొన్న ఆయన.. ప్రభుత్వ …

Read More »