Breaking News

All News

కొత్త పెన్షన్ల ప్రక్రియను వేగవంతం చేశాం – పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు సచివాలయాలలో E- KYC అప్‌డేట్ చేసుకోవాలి

-ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం -సెంట్రల్ నియోజకవర్గంలో 25 వేల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదగా అందజేస్తాం – MLA బొండా ఉమామహేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయం నందు ప్రతి శుక్రవారం నిర్వహించు ప్రజా దర్బార్ ( PGRS ) నందు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు నేరుగా ప్రజల …

Read More »

ఆకాశాన్ని అంటుతున్న నిత్యవసరాల ధరలకు నిరసనగా సిపిఐ “వినూత్న నిరసన” !

-దళారులకు పండగ, సామాన్యునికి దండగగా మారిన కూటమి పాలన ! అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతుంటే, సామాన్యుడు మాత్రం పండగ పూట కూడా పస్తులుండే పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వ పాలనలో దాపురించాయని సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేసారు.ఈ రోజు స్థానిక విద్యాధరపురం సితార సెంటర్లో సిపిఐ స్థానిక డివిజన్ల ఆధ్వర్యంలో నగర కార్యదర్శివర్గ సభ్యురాలు పంచదార్ల దుర్గాంబ అధ్యక్షతన వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఈఎస్‌ఐ ఆస్పత్రులు ఏర్పాటు చేయాల‌ని కేంద్ర ప్రభుత్వానికి రాజ్య‌స‌భ‌ ఎంపీ లింగమనేని రమేశ్ వినతి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో కార్మికులకు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కొత్త ఈఎస్ఐ ఆస్పత్రులను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రస్తుతం ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీలను మరింత బలోపేతం చేయాలని జనసేన పార్టీ రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేశ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయకు ఆయన వినతిపత్రం పంపారు. ఈఎస్ఐ పథకం దేశంలోని కార్మికులు, వారి కుటుంబాలకు కీలకమైన సామాజిక భద్రతా వ్యవస్థగా ఉందని, ఉద్యోగుల …

Read More »

మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్ధులకు ఇచ్చే బియ్యం పరిమాణం పెంచండి – ఆప్టా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్రం లో ప్రస్తుతం పాఠశాలల యందు అమలు ఆగుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో మెనూ చాలా బాగున్నందున మరియు నాణ్యమైన బియ్యం సరఫరా చేయడం వలన విద్యార్ధులు భోజనంను తృప్తి గా చేస్తున్నారని, ప్రస్తుతం వారికి కేటాయించిన బియ్యం పరిమాణం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఒకరికి వంద గ్రాముల బియ్యం మరియు ఉన్నత పాఠశాల విద్యార్థులకు నూట యాభై గ్రాముల కేటాయింపు చేస్తున్నారు. కానీ ఈ కేటాయింపు ప్రస్తుతం నాణ్యమైన బియ్యం మరియు …

Read More »

కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సచివాలయంలో శుక్రవారం ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన 8వ జిల్లా కలెక్టర్ల స‌ద‌స్సు రెండో రోజు శాంతిభద్రతలపై జరిగిన సమీక్షకు హాజరైన ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, డ్రగ్స్ నియంత్రణ, మహిళల భద్రత, సోషల్ మీడియా దుర్వినియోగం, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, నేరాల దర్యాప్తు, ఫోరెన్సిక్ సేవలు, పోలీసుల స్పందన వేగం, కన్విక్షన్ రేట్ పెంపు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, …

Read More »

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ గడువు ముగిసింది

-అక్టోబరు 5 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కారం -అక్టోబరు 9న తుది ఓటర్ల జాబితా ప్రచురణ -జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో భారత ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (Special Intensive Revision)లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణకు నిర్ణయించిన గడువు గురువారం అర్ధరాత్రితో (10.09.2026) ముగిసిందని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా.జి.లక్ష్మీశ …

Read More »

ఎన్‌డీఏ, ఎన్ఏ, సీడీఎస్ ప‌రీక్ష‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు

– ప‌రీక్షల విజ‌య‌వంతానికి ప‌టిష్ట స‌మ‌న్వ‌యం – డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 13వ తేదీన జ‌రిగే నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ), నేవ‌ల్ అకాడ‌మీ; కంబైన్డ్ డిఫెన్స్ స‌ర్వీస్ (సీడీఎస్‌) ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌వో) ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం తెలిపారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు ఎక్క‌డా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తిస్థాయిలో సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) ద్వారా నిర్వహించే నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, నేవ‌ల్ …

Read More »

ప్ర‌త్యేక గ్రీవెన్స్‌కు 136 అర్జీలు

– ప్ర‌తి అర్జీపైనా ప్ర‌త్యేక దృష్టి – అర్జీదారులు సంతృప్తి చెందేలా స‌మ‌స్య‌కు ప‌రిష్కారం – జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌, శాస‌న‌స‌భ్యులు తంగిరాల సౌమ్య‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి 136 అర్జీలను స్వీక‌రించ‌డం జ‌రిగింద‌ని.. ప్ర‌తి అర్జీపైనా ప్ర‌త్యేక దృష్టిపెట్టి నాణ్య‌త‌తో అర్జీదారులు సంతృప్తి చెందేలా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌నున్న‌ట్లు జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌, స్థానిక శాస‌న‌స‌భ్యులు తంగిరాల సౌమ్య అన్నారు. ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు …

Read More »

సతీష్ గ్యాస్ట్రో హాస్పిటల్‌కు రూ.2 లక్షల జరిమానా

-బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు పాటించాలి : అధికారులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని సూర్యారావుపేటలో ఉన్న సతీష్ గ్యాస్ట్రో హాస్పిటల్‌లో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణకు సంబంధించి నిబంధనలు సక్రమంగా పాటించకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి యాజమాన్యానికి శుక్రవారం సాయంత్రం రూ.2 లక్షల భారీ జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేశారు. ఆసుపత్రుల్లో ఉత్పత్తయ్యే బయోమెడికల్ వ్యర్థాలను నిబంధనల ప్రకారం వేరు చేసి, నిర్దేశిత విధానంలో సేకరించి, శాస్త్రీయంగా పారవేయాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని …

Read More »

రోడ్లపై వాహనాలు నిలిపి డ్రైనేజీలను అడ్డుకోవద్దు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రజారోగ్య విభాగం అధికారులు శుక్రవారం అరండల్‌పేట ప్రాంతంలో రోడ్లపై వాహనాలను నిలిపి డ్రైనేజీ మార్గాలను, ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించే విధంగా ఆక్రమణలకు పాల్పడుతున్న ఆటో కన్సల్టెంట్లపై చర్యలు చేపట్టారు. 25వ డివిజన్ అరండల్‌పేటలోని పలు ఆటో కన్సల్టెన్సీల వద్ద రోడ్లపై వాహనాలను పెద్ద సంఖ్యలో నిలిపి ఉంచడం వల్ల మురుగునీటి కాలువలను శుభ్రపరిచే పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. వాహనాల కారణంగా కాలువలపైకి …

Read More »