Breaking News

Andhra Pradesh

పలు పరిశ్రమ యూనిట్లను పరిశీలన

పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : పామర్రు నియోజకవర్గంలోని పలు పరిశ్రమ యూనిట్లను బుధవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజి క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ప్రభుత్వ రాయితీలతో ఏర్పాటు చేసిన చిన్న తరహా పరిశ్రమల పనితీరు, ఉత్పత్తి సామర్థ్యం, ఉపాధి అవకాశాలపై సమగ్రంగా ఆరా తీశారు. ఈ సందర్భంగా పామర్రులో ఏర్పాటు చేసిన మష్రూమ్ ప్రొడక్షన్ యూనిట్‌ను సందర్శించిన కలెక్టర్ కు యూనిట్ వ్యవస్థాపకులు రాయసం వెంకట లక్ష్మి మనోహర్ యూనిట్ నిర్వహణ, ఉత్పత్తి విధానం, ఉపాధి అవకాశాలపై వివరించారు. పుట్టగొడుగుల సాగు విధానం, …

Read More »

మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి… : జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణాల పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలను క్షేత్రస్థాయిలో సందర్శించి వివిధ భవనాల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాల అడ్మినిస్ట్రేషన్ విభాగం, తరగతి గదులు, భోజనశాల, మరుగుదొడ్లు, ప్రిన్సిపాల్ బ్లాక్, ల్యాబ్‌లు, లైబ్రరీ, విద్యార్థుల వసతి గృహాలు తదితర నిర్మాణాలను పరిశీలించారు. భవన …

Read More »

“పద్మ అవార్దుల” కొరకు ధరఖాస్తుల స్వీకరణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మినిస్ట్రీ అఫ్ హోం అఫైర్స్, భారత ప్రభుత్వము మరియు కమీషనర్, యువజన సర్వీసుల శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము వారి యొక్క సూచనల మేరకు రిపబ్లిక్ డే, 2027 సందర్బముగా ప్రకటించబడు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన “పద్మ అవార్దుల” కొరకు నామినేషన్లు ఎన్.టి.ఆర్ మరియు కృష్ణా జిల్లాల నుండి ఆహ్వానించబడుచున్నవి. సదరు అవార్డులు 1.పద్మ విభూషణ్, 2.పద్మ భూషణ్, 3.పద్మశ్రీ అను మూడు విభాగములుగా ఉండును. ఈ అవార్డులు పొందగోరు వారు దిగువ పేర్కొన్నరంగాలలో విశిష్ట …

Read More »

ఆర్మీలో చేరుటకు ఆన్‌లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : 2027 నియామక సంవత్సరానికి గాను, అగ్నిపథ్ పథకం, రెగ్యులర్ కేడర్ కింద భారత సైన్యంలో చేరడానికి ఆన్‌లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సి.ఇ.ఇ) నిర్వహించడం జరుగుతుందని గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్ అధికారి కల్నల్ రజత్ సువర్ణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అగ్నిపథ్ పథకం, రెగ్యులర్ కేడర్ కింద భారత సైన్యంలో చేరడానికి నిర్వహించే ఆన్‌లైన్ సి.ఇ.ఇ, 2026 జూన్ 1 నుండి జూన్ 12 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 14 …

Read More »

ప్రమోషన్ ఛానల్ కు సహకరించాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజనీర్స్ సంఘము జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ను బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ మేరకు ప్రమోషన్ ఛానల్ మరియు వన్ డిపార్ట్మెంట్ వన్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ అనే అంశంపై వివరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ కమిటీ నివేదిక కాలయాపన జరగకుండా త్వరగా వచ్చే విధంగా కృషి చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్ …

Read More »

డ్రైన్లలోని సిల్ట్ తొలగింపు పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని అన్ని ప్రధాన డ్రైన్లలో మరియు అంతర్గత రోడ్లలోని డ్రైన్లలోని సిల్ట్ తొలగింపు పనులు ఈ నెలాఖరు నాటికి నూరు శాతం పూర్తి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రానున్న వర్షాకాలం లోపే నగరంలోని అన్ని అవుట్ ఫాల్ డ్రైన్లలో పూడికతీత పనులు నూరు శాతం పూర్తి …

Read More »

జాబ్ మేళ పోస్టర్ ను విడుదల చేసిన నగర కమిషనర్ కె. మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటు వంటి నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి చేస్తున్నది. దీనిలో భాగముగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ మేళాలు నిర్వహించి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద సహకారంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గౌరవ శాసన సభ్యులు ఎమ్మెల్యే శ్రీ గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీన హిందూ ఫార్మసీ కళాశాల అమరావతి రోడ్, నగరాలు, వేళంగిణి …

Read More »

పట్టణంలో సుందరమైన, సురక్షితమైన కూడళ్లు ఏర్పాటు చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు పట్టణంలో సుందరమైన, సురక్షితమైన కూడళ్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ మరియు గుంటూరు నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి సి.యం.సాయి కాంత్ వర్మ జిఎంసి అధికారులను ఆదేశించారు. నగరంలోని రహదారులు, కూడళ్లను గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ తో కలిసి జిల్లా కలెక్టర్ బుధవారం పరిశీలించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిఎంసి విభాగాధిపతులు, అధికారులతో సమీక్షించారు. తొలుత ఏపియుఐఏఎంఎల్ ప్రతినిధులు రూపొందించిన ప్రతిపాదనలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ …

Read More »

బీసీల అభివృద్ధి.. అభ్యున్నతి తెలుగుదేశం పార్టీతోనే

-ఎన్టీఆర్ రాకతోనే బీసీలకు సామాజిక, రాజకీయ, ఆర్ధిక తోడ్పాటు -బీసీలకు అసలైన స్వాతంత్ర్యం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదే -గత ఐదేళ్లు బీసీలను అణచివేయడమే లక్ష్యంగా జగన్ రెడ్డి పాలన సాగింది -మహానాడు వేదికపై బీసీ సంక్షేమం తీర్మానాన్ని బలపర్చిన మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బడుగు బలహీన వర్గాల ప్రజలకు అసలైన స్వాతంత్ర్యం తెలుగుదేశం పార్టీ ఏర్పాటుతోనే సాధ్యమైందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. …

Read More »

ఎన్డీఏ కార్యాలయంలో ప్రజా దర్బార్

-కూటమినేతలతో కలిసి వినతులు స్వీకరించిన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ లకు విశేష స్పందన లభిస్తోంది. బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్ లో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలు, వినతులను కూటమి నేతలకు అందజేశారు. నూతన ఇంటి కొరకు దరఖాస్తులు, కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, సామాజిక పెన్షన్లు, తాగునీటి ఇబ్బందులు తదితర అంశాలపై వినతులు అందాయని కూటమినేతల పేర్కొన్నారు. కొన్ని …

Read More »