Breaking News

Daily Archives: September 25, 2024

జిల్లా అధికార యంత్రాంగం కృషి భేష్‌

-క‌లెక్ట‌ర్ బాగా ప‌నిచేశారంటూ ముఖ్య‌మంత్రి ప్ర‌శంస‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం ప‌రంగా సేవ‌లందించ‌డంలోనూ.. అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో న‌ష్ట గ‌ణ‌న నిర్వ‌హించ‌డంలోనూ జిల్లా క‌లెక్ట‌ర్ సృజ‌న అధికార యంత్రాంగాన్ని స‌మ‌ర్థ‌వంతంగా న‌డిపించారంటూ ముఖ్య‌మంత్రి  నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌శంసించారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి బుధ‌వారం ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌రేట్‌లో బ్యాంకింగ్‌, బీమా సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో పాటు ఎన్యూమ‌రేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగ‌మైన జిల్లా అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. అనంత‌రం మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర …

Read More »

ఎం.ఎస్.ఎం.యు కార్పొరేష‌న్, ఇన్య్సూరెన్స్ కంపెనీల ద్వారా 30% అడ్వాన్స్ పేమెంట్

-ఎంపి కేశినేని శివ‌నాథ్ -కలెక్టర్ కార్యాలయం లో మీడియాకి వెల్ల‌డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ‌ర‌ద ముంపు కార‌ణంగా నీట మునిగి న‌ష్ట‌పోయిన చిరు వ్యాపార‌స్తుల‌ను ఆదుకునేందుకు ఎం.ఎస్.ఎం.యు కార్పొరేషన్, ఇన్య్సూరెన్స్ కంపెనీల ద్వారా 30% శాతం న‌గ‌దు అడ్వాన్స్ గా ఇచ్చేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆదేశాలిచ్చార‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కార్యాల‌యంలో బుధ‌వారం సీఎం చంద్ర‌బాబు వ‌ర‌ద‌ బాధితులకు నష్టపరిహారం గా అందించే ఆర్థిక సాయం విడుదల చేసిన అనంత‌రం ఎంపి కేశినేని శివ‌నాథ్ …

Read More »

రవాణా కమిషనర్ సిన్హాను కలిసిన ఎంపి కేశినేని శివ‌నాథ్

-రవాణా సమస్యలను ప‌రిష్క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ర‌వాణా రంగంలో నెలకొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించాల‌ని కోరుతూ విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హాను క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలో బుధవారం క‌లిశారు. ఎంపి కేశినేని శివ‌నాథ్ ఆధ్వ‌ర్యంలో కృష్ణ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ మనీష్ కుమార్ సిన్హా కు ర‌వాణా రంగంలోని స‌మస్య‌లు ప‌రిష్క‌రించి లారీ ఓన‌ర్స్ ను ఆదుకోవాల్సిందిగా కోరారు. అలాగే ముఖ్యమంత్రి నారా …

Read More »

ఎన్యూమరేషన్ లో చిన్న షాపులు న‌మోదు కాలేదు..ఆదుకోవాల‌ని సీఎం చంద్ర‌బాబు ను కోరిన‌ ఎంపి కేశినేని శివ‌నాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్యూమ‌రేష‌న్ లో ట్రేడ్ లైసెన్స్, లేబ‌ర్ లైసెన్స్, క‌మ‌ర్షియ‌ర‌ల్ లైసెన్స్ లేని కార‌ణంగా గ్రౌండ్ ఫ్లోర్ లోని చిన్న చిన్న కిరాణా షాపులు, బ‌డ్డీ కొట్టులు న‌మోదు కాలేదని వారికి కూడా న‌ష్ట‌ప‌రిహారం అందే విధంగా చూడాల‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడును కోరారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధ‌వారం సి.ఎం చంద్రబాబు వరద బాధితులకు నష్టపరిహారంగా అందించే ఆర్థిక సాయం విడుదల కార్యక్రమం జ‌రిగింది. ఈకార్య‌క్ర‌మంలో వరద ముంపు ప్రాంతం లో …

Read More »

ఫ‌న్ టైమ్ క్ల‌బ్ లో అన్ని క్రీడా సదుపాయాలు వుండే విధంగా అభివృద్ధి చేస్తా : ఎంపి కేశినేని శివ‌నాథ్

-క్ల‌బ్ స‌భ్యుల‌తో ఆత్మీయ స‌మావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ బిజీ లైఫ్ లో సంప్ర‌దాయాలతో పాటు ఆర్యోగానికి ప్రాధాన్య‌త ఇస్తూ నిర్వ‌హిస్తున్న‌ ప‌న్ టైమ్ రిక్రియేష‌న్ సెంట‌ర్ లో అన్ని క్రీడా స‌దుపాయాలు వుండే విధంగా మ‌రింత‌గా అభివృద్ది చేస్తాన‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ తెలిపారు. ఫ‌న్ టైమ్ క్ల‌బ్ లో క్ల‌బ్ స‌భ్యులు బుధ‌వారం ఏర్పాటు చేసిన ఆత్మీయ స‌మావేశానికి ముఖ్యఅతిధిగా ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ తో క‌లిసి పాల్గొన్నారు. పన్ టైమ్ క్ల‌బ్ …

Read More »

ఆర్ట్స్ కళాశాల విద్యార్థులకి హెల్మెట్ లు పంపిణి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి. గంధం సునీత జిల్లా కోర్ట్ ఆవరణలో “రోడ్డు ప్రమాదాల నివారణ” మరియు “హెల్మెట్ ధరించాల్సిన ఆవశ్యకత” ఫై ఆర్ట్స్ కాలేజ్ విద్యార్ధులుకి విజ్ఞాన మరియు అవగాహనా సదస్సు నిర్వహించారు. యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా, రాజమహేంద్రవరం వారి సహకారం తో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపే విద్యార్ధులు కి హెల్మెట్లు పంపిణి చేశారు. ఈ సందర్భంగా జిల్లా …

Read More »

ఉపాద్యాయ అర్హత పరీక్ష జూలై -2024

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంచాలకులు, పాఠశాల విద్య, ఆంధ్ర ప్రదేశ్, అమరావతి వారి ఉత్తర్వుల ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో ఉపాద్యాయ అర్హత పరీక్ష జూలై -2024 (A.P TET JULY 2024) పేపర్-1 మరియు పేపర్ -2 ది.03.10.2024 నుంచి ది.21.10.2024 వరకూ సెషన్ -1 ఉ.9.30నుంచి మ.12.00 మరియు సెషన్ -2 మ.2.30ని నుండి సా.5.00 గంటల వరకు రాజివ్ గాంధీ గ్రూప్ అప్ ఎడ్యుకేషన్ ఇన్ డిగ్రీ, లూధర్ గిరి, రాజమహేంద్రవరం, ION డిజిటల్ జోన్ IDZ …

Read More »

పిహెచ్సీ, సి హెచ్సిలు డెలివరీ నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయ్యాలి

-ఇమ్మునైజేషన్ లక్ష్యం సాధించని ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి పెట్టాలి -ఇంటింటి సందర్శన సమయంలో హై రిస్క్ గర్భిణీలను గుర్తించాలి -హై రిస్క్ కేసుల విషయంలో ఏ ఎన్ ఎం – ఆషా వర్కర్లు గుర్తించిన వాటిని వైద్యులు వ్యక్తిగతంగా సందర్శించాలి -డెలివరీ కి వారం ముందే సంబంధిత ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలు అందించాలి -సమ్మె కారణంగా అత్యవసర కేసుల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : హై రిస్క్ గర్భిణుల గుర్తింపు, ఇమ్యూన్సైజేషన్ లక్ష్యాలను …

Read More »

జిల్లా పంచాయితీరాజ్ జిల్లా పరిపాలనాధికారి డా॥ నందిక మహాలక్ష్మి కుమార్ కు నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పంచాయితీరాజ్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్న డా॥ నందిక మహాలక్ష్మి కుమార్ నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్ ను హర్యానా గవర్నర్ చేతుల మీదుగా సెప్టెంబరు 19 న గురువారం హైదరాబాద్ లోని గవర్నర్ క్యాంపు కార్యాలయంలో అందుకున్నారు. హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఈ అవార్డ్ ను ఆయన అందుకున్నారు. గవర్నర్ క్యాంప్ కార్యాలయం, హైదరాబాద్ లో ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం జరిగింది. విద్యాధికుడు, నిత్యాభ్యాసి …

Read More »

ఊపిరితిత్తుల సంరక్షణ మన అందరి బాధ్యత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవ సందర్భంగా వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో నాలుగవ క్రాస్, ఆరవ రోడ్డు వద్ద వైద్యసిభిరాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మెడికల్ అధికారి డాక్టర్ ఆర్. స్వర్ణలత మాట్లాడుతూ అపోలో టైర్స్ పౌండేషన్ సహకారంతో వాసవ్య మహిళా మండలి ఆటోనగర్ కార్మికులకు వైద్య సేవలను అందిస్తుందని అన్నారు. క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా ఈనెల 15 నుండి 30 వ తారీకు వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, లక్షణాలున్న వారికి కళ్ళె పరీక్షలను నిర్వహిస్తున్నామని …

Read More »