Breaking News

Monthly Archives: September 2024

జిల్లాలో ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

-కలెక్టరు పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి పండుగ సంధర్భంగా జిల్లా ప్రజలకి శుభాకాంక్షలు తెలియ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మట్టి గణపతి విగ్రహాలకు మాత్రమే పూజలు చేసి, పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతుగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. వినాయక చవితి పండుగ జరుకునే విధానంలో ప్రకృతిలో సహజంగా లభించే వాటితోనే పూజలు చేయడం పురాతనకాలం ఆచారంగా వస్తోందని పేర్కొన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తదితర నీటిలో …

Read More »

వరద బాధితులకు నైబర్ ఫౌండేషన్ వితరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో జరిగిన వరదలలో నిరాశ్రయులకు కాకినాడకు చెందిన నైబర్ ఫౌండేషన్ ఆహార పదార్థాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. గాజుల పేట, వై ఎస్ ఆర్ కాలనీ 1, మరియు 2 లలో పేదలకు, మరియు ఫెర్రీ ప్రాంతంలో సర్వం నష్టపోయిన పేదలకు తమ వంతుగా ఆహార పదార్థాలతో పాటు, దుప్పట్లు వితరణ గావించారు. సుమారు 2500 మందికి సహాయం చేసినట్లు ఫౌండేషన్ అధ్యక్షులు ఎం.సూర్యారావు తెలిపారు. ఇందుకోసం రూ. 4లక్షల50 వేలు ఖర్చు చేసినట్లు వివరించారు. ఈ …

Read More »

వరద బాధితులకు నిత్యవసర సరుకుల వితరణ

– 16వ డివిజన్లో 1500 మందికి పంపిణీ – చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ వరద ముంపు బాధితులకు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ శుక్రవారం నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. స్థానిక 16 డివిజన్లోని 1500 కుటుంబాలకు 25 కేజీల బియ్యం, గోధుమపిండి, పంచదార, ఆయిల్, పసుపు, ఉప్పు, కారం, కందిపప్పు లాంటి నిత్యవసరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ …

Read More »

కేరళ మీకు తోడుంటది

-విపత్తు పునరావృతం కాకూడదు -రాజకీయాలకి ఇది సమయం కాదు -సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, కేరళ ఎంపీ సంతోష్ కుమార్ -జాతీయ విపత్తుగా ప్రకటించాలి -నిధులిచ్చి ప్రజలకు అండగా నిలవండి -ప్రజల బాధలను కలిసి పరిష్కరిద్దాం -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ -ముంపు ప్రాంతాలలో పర్యటించిన సీపీఐ బృందం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ఐదు రోజులుగా విజయవాడ నగర ప్రజలు వరద ముంపులో ఇళ్ళు మునిగిపోయి బాధలు పడటం బాధ కలిగిస్తుందని, కేరళ మీకు తోడు ఉంటదని సీపీఐ …

Read More »

ముంపు బాధిత రైతులను ఆదుకోండి

-వరి, ఉద్యాన, వాణిజ్య పంటల రైతులకు అపారనష్టం -ఖరీఫ్‌ పంట రుణాల మాఫీకి చర్యలు -రాష్ట్రానికి ఆర్థిక సాయమందించాలి -రైతు సంఘాల సమన్వయ సమితి నేతలు వడ్డే, కేవీవీ, కేశవరావు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌కు వినతి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో పంట పొలాల ముంపునకు గురైన రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను రైతు సంఘాల సమన్వయ సమితి కోరింది. విజయవాడలోని వివంత్‌ హోటల్‌లో బస చేసిన కేంద్ర …

Read More »

ప్రజల రుణాల కాలపరిమితి రీ షెడ్యూల్ చేయాలి…

మచిలీపట్నం, సెప్టెంబర్ 6 జిల్లాలో వరద బాధిత ప్రాంత ప్రజల రుణాల కాలపరిమితి రీ షెడ్యూల్ చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బ్యాంకర్లకు సూచించారు. జిల్లాలో వరద పరిస్థితి సమీక్షించేందుకు శుక్రవారం కలెక్టరేట్ మీకోసం హాలులో బ్యాంకర్లతో జిల్లా సమన్వయ సంప్రదింపుల కమిటీ (DCC/DLRC) ప్రత్యేక సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో వరద పరిస్థితి సమీక్షించి, ఇప్పటివరకు జిల్లాలో తీసుకున్న సహాయ కార్యక్రమాలు సమీక్షించారు. జిల్లాలో 15 మండలాల్లో 62 గ్రామాలు వరద తాకిడికి గురి కాగా, …

Read More »

పాతులూరు గ్రామ ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బంటుమిల్లి కాలువ సమీపంలోని పాతులూరు గ్రామ ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ పెడన మండలం లంకల కలవగుంట గ్రామంలోని బంటుమిల్లి కాలువను పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా బంటుమిల్లి కాలువలో వరద నీటి ప్రవాహం గురించి వివరాలను కలెక్టర్ జలవనుల శాఖ డి ఈ సూర్య భరత్ ను అడిగారు. అందుకు డి …

Read More »

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అండగా ఉంటాయి..

-జరిగిన పంట నష్టాన్ని ప్రత్యక్షంగా చూశాను.. -రైతులు ఆత్మ స్థైర్యం కోల్పోవద్దు.. ధైర్యంగా ఉండండి -కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ -కేంద్ర మంత్రి ముందు తమ గోడును వెళ్ళబోసుకున్న రైతులు కేసరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : రైతులు ఆత్మ స్థైర్యం కోల్పోవద్దని, ధైర్యంగా ఉండాలని, జరిగిన పంట నష్టం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అండగా ఉంటాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులకు హామీ ఇచ్చారు. శుక్రవారం ఉదయం ఆయన గన్నవరం మండలంలోని కేసరపల్లిలో …

Read More »

బాధిత గ్రామాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బుడమేరు ముంపు బాధిత గ్రామాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ, జలవనరుల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి బుడమేరు వరద పరిస్థితి పై సమీక్షించారు. బుడమేరు, రైవస్, బందరు, కె.ఈ.బి. బంటుమిల్లి కాలువల ప్రవాహం గురించి రేఖా చిత్రపటం ద్వారా జిల్లా కలెక్టర్కు జలవనరుల శాఖ డి ఈ సూర్య భరత్ వివరించారు. ఈ సందర్భంగా …

Read More »

సొంతవారి కంటే మిన్న గా ఆదుకుంటాం….

-మీ కష్టాలలో చంద్రబాబు నాయుడు తోడుగా ఉంటారు… -వ్యవసాయ శాఖ కమిషనర్ ఎస్. డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనుకోకుండా సంభవించిన విపత్తులో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తోడుగా ఉంటుందని వ్యవసాయ శాఖ కమిషనర్ ఎస్. డిల్లీరావు వరద బాధితులకు భరోసా ఇచ్చారు. ఇటీవల సంభవించిన వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం నిత్యావసరాలతో కూడిన కిట్ ను అందిస్తానని ఇచ్చిన హామీలో భాగంగా కృష్ణలంకలోని 16వ డివిజన్ లో డిల్లీ రావు బాధితులకు శుక్రవారం అందజేశారు. డివిజన్ వరద సహాయ …

Read More »