-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్. యం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ శర్వేగంగా జరుగుతున్నాయని, ప్రతి గంటకు బ్లీచింగ్ వేస్తూ ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ఉండేటట్టు చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా సున్నబట్టీలు సెంటర్ నుండి గుణదల వరకు వెళ్లే రోడ్డులో పారిశుద్ధ్య నిర్వహణను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు, పారిశుధ్య …
Read More »Monthly Archives: September 2024
ప్రజల అనారోగ్య బారిన పడకుండా ఉండేందుకు డ్రోన్ ద్వారా యాంటీ లార్వే ఆపరేషన్లు
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్.ఎం ఆదేశాల మేరకు శుక్రవారం నిల్వ ఉన్న నీటిలో దోమలు రాకుండా ఉండేందుకు యాంటీ లార్వా ఆపరేషన్లు డ్రోన్ల సహాయంతో చేయమని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అధునాతన పరికరాలను వినియోగించి దోమల సమస్యలను అరికట్టేందుకు విజయవాడ నగరపాలక సంస్థ వారు డ్రోన్ల సహాయంతో యాంటీ లార్వా ఆపరేషన్ …
Read More »వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్. యం శుక్రవారం సర్కిల్ వన్ పరిధిలో ఉన్న సితార సెంటర్లోని 41 నుండి 45వ డివిజన్ వరకు పర్యటించి పరిశీలించారు. లేబర్ కాలనీ చెక్ సెంటర్ వెంకటేశ్వర ఫౌండ్రి రోడ్ లో వరదలు వల్ల నిలిచిపోయిన నీళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడున్న ప్రజలతో మాట్లాడి సమస్య గురించి తెలుసుకున్నారు సర్కిల్ వన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ ఎస్ ఎన్ ప్రసాద్ …
Read More »వరద ప్రభావిత ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు బియ్యం నిత్యవసర సరుకుల పంపిణీ వ్యాన్ పరిశీలన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు బి ఆర్ టి ఎస్ రోడ్ నందు నిత్యవసర సరుకుల పంపిణీ కొరకు ఏర్పాటు చేసిన మొబైల్ డిస్ట్రిబ్యూషన్ వ్యాన్లు, ఇతర వాహనాలను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం పరిశీలించారు. నిత్యవసర సరుకుల్లో 25 కిలోల బియ్యం, రెండు కిలోల బంగాళదుంప, రెండు కిలోల పంచదార, పామ్ ఆయిల్, రెండు కిలోల కందిపప్పు, ప్రతి సచివాలయం పరిధిలో వాహనాల …
Read More »అవసరమైన ప్రతి ఒక్కరికి ఆహారం చేరేటట్టు చర్యలు
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం ఎంజి రోడ్లో గల ఇంద్ర గాంధీ మున్సిపల్ స్టేడియం నందు వరద ప్రభావిత ప్రాంతాలకు జరిగే ఆహార పంపిణీ వాహనాలను పరిశీలించారు రోజుకు లక్షల్లో వెళ్లే భోజనం, త్రాగునీరు, పాలు, బిస్కెట్లను వాహనాల ద్వారా అవసరమైన ప్రతి ఒక్కరికి ఆహారం చేరేటట్టు చర్యలు తీసుకుంటున్నారు. తదుపరి మొగల్రాజపురంలోని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో వరద ప్రభావిత …
Read More »వరద బాధితుల సేవలో ఫీనిక్స్ గ్రీన్ వ్యాలీ
– మంగళాపురం, సీతారాంపురం గ్రామాల్లో పాల సేకరణ – ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు నిరంతర సాయం – పాలు, ఆహారం, తాగునీరు అందజేత – పాల సేకరణకు రెండు గ్రామాల ప్రజల సహకారం అభినందనీయం – ఫీనిక్స్ గ్రీన్ వ్యాలీ సీఎండీ నాగ భాస్కరరావు మానికొండ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఫీనిక్స్ గ్రీన్ వ్యాలీ సంస్థ నిరంతర సహాయం అందిస్తోంది. వరద తాకిడితో సర్వస్వం కోల్పోయిన వారికి కనీస అవసరాలైన ఆహారం, తాగునీరు అందజేస్తున్న …
Read More »తిరుమలలో శాస్త్రోక్తంగా శ్రీ వరాహస్వామి జయంతి
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూ వరాహస్వామివారి ఆలయంలో గురువారం ఉదయం వరాహ జయంతి శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేపట్టారు. అనంతరం వేదమంత్రాల నడుమ మూలవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read More »28 ఇసుక నిల్వ కేంద్రాలలో అందుబాటులో ఉన్న నిల్వలు 14,48,302 మెట్రిక్ టన్నులు
-రాష్ట్ర గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో ఇసుక నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయని, వర్షాకాలాన్ని ముగిసిన తురువాత ఇసుక నిల్వలకు కొరత ఉండబోదని వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. వివిధ రీచ్ ల నుండి సరఫరా నిలిచిపోయిందని, వర్షాలు తగ్గుముఖం పట్టి, రవాణా పరిస్ధితులు మెరుగైన తురువాత పూర్తి స్ధాయిలో …
Read More »సీఎం సహాయ నిధికి కిలారపు శ్రీనివాసరావు పామర్రు రూ.10లక్షల ఆర్థికసాయం
-వరద ప్రభావిత ప్రాంతాల్లో పది టైర్ల టిప్పర్ 10 మరియు ఐదు ప్రోక్లైన్ల ద్వారా నెలరోజుల పాటు ఉచిత సేవలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల సంభవించిన వరదల్లో సర్వసం కోల్పోయిన బాధితుల సహాయార్థం పామర్రు నియోజకవర్గానికి చెందిన కిలారపు శ్రీనివాసరావు ఏపీ సీఎం సహాయ నిధికి రూ, 10లక్షల రూపాయలు విరాళం చెక్ ను ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వయంగా అందజేశారు. బుడమేరు వరద బాధితుల సహాయార్థం 200 సామర్థ్యం గల 5 ప్రొక్లెయినర్, పది టైర్ల టిప్పర్ 10, వరద …
Read More »వరద ముంపు బాధితులకు ఫుడ్, పాలు, వాటర్ అందించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో 15, 16, 17 మరియు 18 డివిజన్లలో ఫుడ్, పాలు, వాటర్ పంపిణీ చేశారు. వైసిపి నేతలు మాట్లాడుతూ కృష్ణలంక పరిసర ప్రాంతాలలో అవుట్ ఫాల్ రైన్ వాటర్ బయటకు పంపించడంలో కూటమి ప్రభుత్వం అధికార యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. ప్రభుత్వం ముందుగానే కళ్ళు తెరిచి ఉంటే రాణిగారి తోట, కృష్ణలంక,రామలింగేశ్వర నగర్ ప్రాంతంలోకి వరద నీరు వచ్చేది కాదన్నారు.. తూర్పు నియోజకవర్గ వైసీపీ …
Read More »
Prajavartha Online Telugu News