విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొత్తగా విడుదల కానున్న సినిమా టికెట్ల ధరలను పెంచుతూ, బెనిఫిట్ షోలకు అనుమతినిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. సంక్రాంతి పండుగ సమయంలో ఏపీలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు టికెట్ల ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రాత్రి ఒంటిగంట బెనిఫిట్ షో టికెట్ ధర రూ.600, మల్టీప్లెక్స్ టికెట్ …
Read More »Daily Archives: January 5, 2025
ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి …
Read More »APMESA నూతన అధ్యక్షులుగా తిమ్మసర్తి నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం
-“మున్సిపల్ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడుగా టీ.నాగేశ్వర రావు” -మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు నేటికీ కనీసం సర్వీస్ రూల్స్ కూడా లేకపోవడం తీవ్ర బాధాకరం… -ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కార్పొరేషన్ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలి….అర్హత ఉన్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : APMESA రాష్ట్ర అధ్యక్షులు దోప్పలపూడి ఈశ్వర్ తేదీ 31-12-2024 న ఉద్యోగ పదవీ విరమణ చేసినందున ఆదివారం జరిగిన APMESA రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కార్యవర్గ సభ్యులందరి ఎకాభిప్రాయంతొ, ఏకగ్రీవంగా చేసిన …
Read More »ఇప్పటికీ ఏజెన్సీల దోపిడీకి గురౌతున్న వేలాదిమంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులందర్నీ ఆప్కాస్ లోకి తీసుకోవాలి
-మెప్మా, సేర్ప్ ఉద్యోగులవలే, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి -11వ పిఆర్సి లో తీవ్రంగా నష్టపోయిన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను తక్షణమే పెంచాలి. -సీనియార్టీ ప్రాతిపదికన వార్షిక ఇంక్రిమెంట్ ఇవ్వాలి -నూతన ప్రభుత్వం లో తమ కష్టాలు తీరుతాయన్న నమ్మకంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు. -కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ జేఏసీ రాష్ట్రస్థాయి జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల సమావేశంలో ఏపీ జెఎసి అమరావతి నేతలు బొప్పరాజు, కే.సుమన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో పని చేసే …
Read More »కూటమి ప్రభుత్వంలో ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట
-ఎమ్మెల్యే సుజనా చౌదరి -ఎంపీ కేశినేని శివ నాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తున్నామని ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని) అన్నారు. కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తపేట లోని కె బిఎన్ కళాశాల ఆవరణలో ఆదివారం ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొని మెడికల్ క్యాంపు ను ప్రారంభించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి …
Read More »
Prajavartha Online Telugu News