Breaking News

Daily Archives: January 5, 2025

ఈ నెల 7 వ తేదీన మంగళవారం సీసీఎల్ఎ మంగళగిరి నందు రెవెన్యూ మరియు రీసర్వే అంశాలపై వర్క్ షాప్…

-హాజరు కానున్న ఆర్డీవో లు, సబ్ కలెక్టర్: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 7వ తేదీన మంగళవారం సీసీఎల్ఏ మంగళగిరి కార్యాలయం నందు ఆర్డీవోలకు మరియు సబ్ కలెక్టర్ లకు రెవెన్యూ మరియు రీ సర్వే అంశాలపై వర్క్ షాప్ నిర్వహించనున్న నేపథ్యంలో తిరుపతి జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్ళూరుపేట ఆర్డీవోలు మరియు గూడూరు సబ్ కలెక్టర్ వారు సదరు సీసీఎల్ఎ వర్క్ షాప్ నకు హాజరు కానున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ …

Read More »

ఏ పి గెట్ హెల్దీ అనే నినాదంతో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ కోస్టల్ హెల్త్ కారిడార్ లో అందుబాటులో అత్యాధునిక వైద్య సర్వీసులు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : 36వ వార్షికోత్సవ సందర్భంగా ఏ.పి గెట్ హెల్దీ అనే నినాదంతో కోస్టల్ కారిడార్ లో గుంటూరు,ఒంగోలు,విజయవాడ మరియు ఏలూరు లలో 925 పడకలతో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తున్న ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాల ద్వారా ఉచిత వైద్య సేవలను సమాజంలో పౌరులందరికీ అందిస్తుంది. జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్(JCI ) వంటి అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ గుర్తింపు ద్వారా అత్యాధునిక వైద్య పరికరాలు,అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు,అధునాతనమైన వైద్య చికిత్సలు …

Read More »

పేదరికాన్ని దూరం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీఎంఆర్ఎఫ్ చెక్కులను, ఎల్.ఓ.సి పత్రాలను లబ్ధిదారులకు స్వయంగా అందజేసిన ఎమ్మెల్యే గద్దె రామ మోహన రాష్ట్రంలోని పేదలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ అన్నారు. ఆదివారం ఉదయం తూర్పునియోజకవర్గ శాసనసభ్యుని కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 2 వ డివిజన్ కు చెందిన గారపరెడ్డి కనకదుర్గకు రూ.60,000, 15 వ డివిజన్ కు చెందిన బోడె స్పందనకు రూ.50,000, 12డి వ …

Read More »

సోమవారం డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ పులి శ్రీనివాసులు 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 6వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్ (0863-2224202) కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అనంతరం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా కౌన్సిల్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ …

Read More »

అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులు జరిగే సమయంలో దశల వారీగా క్వాలిటి కంట్రోల్ సిబ్బంది, ఎమినిటి కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. ఆదివారం కమిషనర్ గారు లాంచెస్టర్ రోడ్, సాయికృష్ణ నగర్, ఆనందపేట, బిఆర్ స్టేడియం రిజర్వాయర్ ప్రాంతాల్లో పర్యటించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ ప్రజల స్థానిక సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల …

Read More »

విద్యార్థులకు సృజనాత్మకంగా బోధించాలి

-పాఠశాల విద్యాశాఖ సంచాలకులు విజయరామరాజు.వి IAS.,  -ఆరు రోజుల పాటు కేజీబీవీ టీచర్లకు ఇండక్షన్ ట్రైనింగ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టీచర్లు తరగతి గదికే పరిమితం కాకుండా నాణ్యమైన విద్యను సృజనాత్మకంగా బోధించడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తు, వారి జీవితం, నడవడిక, సత్ప్రవర్తనపై దృష్టి సారించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు విజయరామరాజు.వి IAS.,  అన్నారు. ఆదివారం విజయవాడలో ఆంధ్రాలయోలా కాలేజీ ఎస్-జె సెంటర్లో కేజీబీవీ టీచర్లకు జరుగుతున్న ఆరు రోజుల పాటు ఇండక్షన్ ట్రైనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మరో …

Read More »

జిల్లాలో ఆధార్ నమోదు కానీ సుమారు 17 వేల మంది 0-6 ఏళ్ళ లోపు చిన్నారులు

-దశలవారీగా 84 బృందాలు 4 ఫేజ్ లలో తమ విధులను క్షేత్ర స్థాయిలో నిర్వర్తిస్తాయి -పేరు, పుట్టిన తేదీ సర్టిఫికేట్‌తో ఆధారంగా ఆధార్ నమోదు ప్రక్రియ -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా 0-6 ఏళ్ళ మధ్య ఉన్న పిల్లలకి ఆధార్ నమోదు కార్యక్రమానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. జిల్లాలో సుమారు 17 వేల మంది 0-6 మధ్య పిల్లలు వివిధ కారణాలు వల్ల …

Read More »

జనవరి 6 వ తేదీ “నల్లజర్ల మండల పిజిఆర్ఎస్” కు హజరు కానున్న కలెక్టరు పి ప్రశాంతి

-యధాతధంగా కలెక్టరేట్ లో జిల్లా స్థాయి అధికారులు హజరు కావాలి కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే  జిల్లా, డివిజన్, మండల  స్థాయి పి జి ఆర్ ఎస్ కార్యక్రమం లో భాగంగా తాను నల్లజర్ల మండలం ఎమ్ పి డి వో కార్యాలయం నుంచి హజరు కానున్నట్లు , అదే సమయంలో జిల్లా స్థాయి అధికారులు అందరూ సోమవారం యధావిధిగా  కలక్టరేట్ నుంచే హజరు కావాలని  జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక …

Read More »

విద్యార్థి బోయ కళ్యాణ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సితార సెంటర్ వద్ద ఆత్మహత్య చేసుకున్న చలువాది మల్లికార్జునరావు పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థి బోయ కళ్యాణ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పోతిన వెంకట మహేష్. బోయ కళ్యాణ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మహేష్ బోయ కళ్యాణ్ రెడ్డి తల్లిదండ్రులైన రామచంద్ర రెడ్డి భారతీయులను పరామర్శించినారు ఈ సందర్భంగా వారు మహేష్ తో మాట్లాడుతూ మా కుమారుడు ఎంతో కష్టపడి చదువుకుంటున్నాడని ప్రతి ఒక్కరికి సాయం చేసే మనస్తత్వం కలవాడని …

Read More »

రాష్ట్రంలో హెచ్ఎంపివి కేసులు లేవు

-వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు…. -ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చైనాలో గుర్తించిన మరో కొత్త వైరస్ హెచ్ఎంపివి (హ్యూమన్ మెటా న్యూమో వైరస్) కి సంబంధించిన కేసులు రాష్ట్రంలో ఎక్కడా లేవని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ వైరస్ కారణంగా ప్రజలెవరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. న్యూమో విరిలే కుటుంబానికి చెందిన ఈ వైరస్ కరోనా వైరస్ …

Read More »