-హాజరు కానున్న ఆర్డీవో లు, సబ్ కలెక్టర్: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 7వ తేదీన మంగళవారం సీసీఎల్ఏ మంగళగిరి కార్యాలయం నందు ఆర్డీవోలకు మరియు సబ్ కలెక్టర్ లకు రెవెన్యూ మరియు రీ సర్వే అంశాలపై వర్క్ షాప్ నిర్వహించనున్న నేపథ్యంలో తిరుపతి జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్ళూరుపేట ఆర్డీవోలు మరియు గూడూరు సబ్ కలెక్టర్ వారు సదరు సీసీఎల్ఎ వర్క్ షాప్ నకు హాజరు కానున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News