విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం విజయవాడ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ విజయవాడ కమిషనర్ రేట్ ఎన్టీఆర్ జిల్లా డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్స్ సంయుక్త ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలు జనవరి 17 నుండి 23 వరకు”అర్బన్ ఏరియా ట్రాఫిక్ వాలంటరింగ్ ప్రొగ్రాం ప్రారంభించడం జరిగింది. జనవరి 17 నుంచి 23 వరకు జరిగిన ఈ రోడ్డు భద్రత వారోత్సవాలు “అర్బన్ ఏరియా ట్రాఫిక్ వాలంటరింగ్ …
Read More »Daily Archives: January 23, 2025
అభిమన్యుడు కాదు అర్జునుడు
-లోకేష్ జన్మదిన వేడుకల్లో ఎన్డీయే కూటమి నేతలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ జాతీయ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు గురువారం భవానిపురంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ యేదుపాటి రామయ్య ఆధ్వర్యంలో శివాలయం సెంటర్లో నిర్వహించిన లోకేష్ జన్మదిన వేడుకల్లో టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గన్నే వెంకటనారాయణ ప్రసాద్ (అన్నా) ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ …
Read More »పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రానికి రావడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఆటోనగర్లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు గారి పాత్ర గురించి ఇవాళ దావోస్ పర్యటనే పెద్ద నిదర్శనం. జగన్మోహన్రెడ్డి పరిపాలనలో పారిపోయిన పారిశ్రామికవేత్తలందర్ని నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దావోస్లో జరిగే పెట్టుబడిదారుల సదస్సే ఆర్థిక పెట్టుబడులకు మూలం, దానికి చంద్రబాబు గతంలో 4 సార్లు, లోకేశ్ బాబు 2 సార్లు హాజరయ్యారు, నేడు చంద్రబాబు కేంద్ర …
Read More »ఘనంగా మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఆటోనగర్లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, కృష్ణా జిల్లా అధ్యక్షులు, ఆర్టీసీ చైర్మన్ కొణకళ్ల నారాయణరావు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తిలు పాల్గొని కేక్ని కట్ చేసి లోకేశ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు శ్రేణులకు పంచిపెట్టారు ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ …
Read More »
Prajavartha Online Telugu News