-సీఎస్ఆర్ నిధులతో నిర్మించే ఎస్టీ కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన -మేదరమెట్లలో 40 లక్షల నిధులతో నిర్మించిన రోడ్లు ప్రారంభించిన మంత్రి -గుండ్లకమ్మలో 6 లక్షల చేప పిల్లలు వదులుతాం -ఐదేళ్లలో అస్తవ్యస్తం చేశారు… ఏడు నెలల్లో ఎన్నో చేశాం -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతి\అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : గత 20 ఏళ్లుగా ఎటువంటి హక్కులూ లేకుండా జీవిస్తున్న అద్దంకి నియోజకవర్గ పరిధిలోని మేదరమెట్ల గ్రామానికి చెందిన 374 గిరిజన కుటుంబాలకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ …
Read More »Daily Archives: January 31, 2025
పొలిట్ బ్యూరో సమావేశం అంశాలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పొలిట్ బ్యూరో సమావేశం అనంతరం విలేఖరుల సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… నాలుగున్నర గంటల పాటు టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు పొలిట్ బ్యూరో సమావేశంలో రాష్ట్ర పురోగతిపై చర్చించడం జరిగింది.చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశంలో అనేక అంశాలు చర్చించడం జరిగింది. అనేక పథకాలు, ససమస్యలపై చర్చ సాగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అచంచలమైన విశ్వాసంతో, నమ్మకంతో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టారు. వారికి ధన్యవాదాలు. ప్రజలు రాష్ట్రానికి మేలు చేస్తారనే నమ్మకంతో …
Read More »2వ తేదీన పుంగనూరు నియోజక వర్గంలో ’జనంలోకి జనసేన’ బహిరంగ సభ
-ముఖ్య అతిథిగా హాజరు కానున్న పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : “జనంలోకి జనసేన” కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో నిర్వహించనున్న బహిరంగ సభలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సోమల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కాన్ ప్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్, ఏపీ టిడ్కో …
Read More »శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
-రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నా -ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది -పెనుగొండ శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా అమ్మవారిని దర్శించున్న సీఎం చంద్రబాబు -అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పణ అనంతరం గురుపీఠం నిర్మాణానికి శంకుస్థాపన పెనుగొండ, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగొండ శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా …
Read More »రాస్ట్రంలో అన్నీ పట్టణాలలో సిటీ లైవిలిహుడ్ యాక్షన్ ప్లాన్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), దీనదయాళ్ జాతీయ పట్టణ జీవనోపాధుల సంస్థ (DAY-NULM) మార్గదర్శకాల ప్రకారం మరియు మిషన్ డైరెక్టర్ యన్ . తేజ్ భరత్ , I . A.S. ఆదేశాల మేరకు రాస్ట్రంలో అన్నీ పట్టణాలలో సిటీ లైవిలిహుడ్ యాక్షన్ ప్లాన్ (C-LAP) రూపొందించి పట్టణంలోని పేద ప్రజలందరికీ వారి సామర్ధ్యం మరియు నైపుణ్యం ఆధారంగా జీవనోపాధిని కల్పించి తద్వారా అన్ని కుటుంబాల తలసరి ఆదాయం పెంచుటకు మునిసిపాలిటిల సమన్వయముతో కృషి చేస్తున్నది. …
Read More »రాజకీయ ఉనికి, పబ్లిసిటీ కోసమే ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పై తప్పుడు ఆరోపణలు
-సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ వ్యాఖ్యలను ఖండించిన టిడిపి ఎన్టీఆర్ జిల్లా నాయకులు -బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలని హెచ్చరిక -దమ్ము, ధైర్యం వుంటే చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తూ ఎన్టీఆర్ జిల్లాను అభివృద్ది పథంలోకి నడిపించేందుకు నిజాయితీగా, నిబద్దత, క్రమశిక్షణలతో నిరంతరం కృషి చేస్తున్న ఎంపి కేశినేని శివనాథ్ పై కేవలం తన రాజకీయ ఉనికిని కాపాడుకోవటం కోసం, …
Read More »ఏడు లక్షల మంది విద్యార్ధులను విద్యకు దూరం చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి
-టీఎన్ఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్ -ఎన్డీయే కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.788 కోట్లు -విద్యార్దుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసిపి కి లేదు -విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులకు మంత్రి లోకేష్ శ్రీకారం -ప్రచార ఆర్భాట కోసం చేసే ఫీజు పోరు అట్టర్ ఫ్లాప్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గతంలో విద్యార్ధుల తరఫున పూర్తిగా ఫీజులు కళాశాల యాజమాన్యాలకే ప్రభుత్వం నేరుగా అందజేసేంది. ఒక్క ఛాన్స్ అంటూ …
Read More »ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ. 300 అందాల్సిందే
– క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది సరైన ప్రణాళికతో వ్యవహరించాలి – క్రమశిక్షణ రాహిత్యం కనిపిస్తే ఉపేక్షించను – ఎస్డబ్ల్యూపీసీ కేంద్రాలన్నీ పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలి – తడి-పొడి చెత్త సేకరణ, నిర్వహణ సరైన విధంగా జరగాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం ద్వారా కూలీలు దినసరి సగటు వేతనం రూ. 300 హక్కుగా పొందేలా క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది సరైన ప్రణాళికతో పనులు చేపట్టేలా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ …
Read More »పొట్నూరి అజయ్ కుమార్ ప్రథమ వర్ధంతి… పాల్గొన్న ప్రజా ప్రతినిధులు- కూటమినేతలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టిడిపి యువనేత దివంగత పొట్నూరి అజయ్ కుమార్ ప్రథమ వర్ధంతి వేడుకలు కొత్తపేట కోమలా విలాస్ ప్రాంతంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సోదరుడు పొట్నూరి కేశవ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రథమ వర్ధంతి సంస్మరణ సభలో శాసనమండలి మాజీ సభ్యులు బుద్దా వెంకన్న, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ జనసేన నేత అమ్మిశెట్టి వాసు , స్థానిక నేతలు పాల్గొని అజయ్ కుమార్ కు నివాళులర్పించారు. బుద్దా వెంకన్న …
Read More »భక్తిశ్రద్ధలతో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హెచ్.బి కాలనీ కోదండ రామస్వామి దేవాలయం లోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, బిజెపి నాయకులు మువ్వల సుబ్బయ్య అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతం పట్టు వస్త్రాలను సమర్పించారు. అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అరాధ్య దైవం వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా కూటమి ప్రభుత్వం ప్రకటించడం హర్షనీయం …
Read More »