-డి ఈ పి వో – సిహెచ్ లావణ్య రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : నాటు సారా నిర్మూలనకై ప్రభుత్వం ఏర్పాటుచేసిన నవోదయం 2.0 కార్యక్రమం లో భాగంగా మంగళవారం రాజమహేంద్రవరం రూరల్ మండలం వెంకటనగరం గ్రామము నందు అవగాహన సదస్సు కార్యక్రమం జిల్లా ఫోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య ఆద్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సిహెచ్. లావణ్య మాట్లాడుతూ, నాటు సారా వినియోగం వల్ల ఆరోగ్యం పూర్తిగా …
Read More »Daily Archives: March 18, 2025
శ్రీ సత్యసాయి త్రాగునీరు యూనియన్ సమస్య పరిష్కారం దిశగా కలక్టర్ పి ప్రశాంతి చొరవ
-సమ్మె విరమణ కు అంగీకరించిన ఉద్యోగులు -బుధవారం ఉప ముఖ్యమంత్రి సమక్షంలో చర్చలకు ఆహ్వానం -ఈరోజు (మంగళవారం) రాత్రి నుంచి త్రాగునీటి సరఫరా కు అంగీకరించిన ఉద్యోగులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పురుషోత్తమ పట్నం శ్రీ సత్యసాయి త్రాగునీరు యూనియన్ ఉద్యోగుల సమస్య పట్ల ప్రభుత్వానికి ప్రత్యేక నివేదిక సమర్పించడం జరిగిందని, మీ సమస్య పై పూర్తి అవగాహనా ఉందని తప్పనిసరి గా పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ విషయమై సానుకూలంగా , వ్యక్తీగతంగా స్పందించినట్లు …
Read More »సమస్య పరిష్కారం కోసం కృషి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ వర్కర్స్ యూనియన్ పురుషోత్తపట్నం ఉద్యోగులు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వారి సూచనలు మేరకు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మా సమస్య పట్ల సానుకూలంగా స్పందించి, బుధవారం అమరావతిలో చర్చ లకి పిలిచిన నేపధ్యంలో బేషరతుగా సమ్మే విరమించడం జరుగుతోందని సంఘా నాయలుకు అధ్యక్షులు కట్టమూరి వీరబాబు, జనరల్ సెక్రటరీ ఉందుర్తి ఇస్సాక్ లు తెలియ చేశారు. స్థానిక జిల్లా ఆర్ డబ్ల్యూ ఎస్ కార్యాలయ ప్రాంగణంలో విలేఖరుల …
Read More »వైద్య విద్యార్థులు పట్టుదలతో చదవాలి
-వైద్య వృత్తి సేవాభావంతో ముడిపడి ఉంది -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య విద్యార్థులు పట్టుదల తో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని, వైద్య వృత్తి సేవాభావంతో ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక మెడికల్ కాలేజీ లో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి ముఖ్యఅతిథిగా పాల్గొని , జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ గత సంవత్సరం వైద్య …
Read More »అసంపూర్తి ఇళ్లకు అదనపు ఆర్థిక సహాయం
-కోరుకొండ మండలం పరిధిలో 89 మంది లబ్దిదారులు అంగీకారం -ఎస్ సి, బి సి లకు రూ.50,000/- మరియు ఎస్ టి లకు రూ.75,000/- ఆర్ధిక సహాయం -హౌసింగ్ ఏ ఈ కే. వెంకటేశ్వర రావు కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర -2047 విజన్ సాకారం లో భాగముగా 2029 నాటికి ” అందరికీ ఇల్లు “ కార్యక్రమంలో ఎస్ సి, బి సి లకు రూ.50,000/- మరియు ఎస్ టి లకు రూ.75,000/- అదనపు ఆర్ధిక సహాయం …
Read More »ఈ నెల 20 న తిరుమల కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాక
రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 20 న ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి, తిరుమల కు రావడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్.ఎస్. పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నందు జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు,ఎయిర్పోర్ట్ డైరెక్టర్ డి.భూమినాధన్ తో కలసి ASL లో ( ముందస్తు భద్రత లైజన్ ) భాగంగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి పర్యటన భద్రత ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన (PGRS) అర్జీలను గడువులోగా సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలి
-రీఓపెన్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి : జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన (PGRS) అర్జీలను గడువులోగా సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలి అని సంబంధిత జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) పై జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, జిల్లా రెవెన్యు …
Read More »ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు 767 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ
-నేడు జరిగిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ – II, లాజిక్ పేపర్ – II, బ్రిడ్జి కోర్స్ మాథ్స్ పేపర్ – II మరియు ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు 767 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నేడు జరుగుతున్న ఇంటర్మీడియట్ రెండవ సంవత్సర పబ్లిక్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 767 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్.ఐ. ఓ జీ.వి.ప్రభాకర్ రెడ్డి …
Read More »జిల్లాలో జాతీయ రహదారుల భూసేకరణ, నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
-జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జాతీయ రహదారులకు సంబంధించిన భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నందు జాతీయ రహదారి భూసేకరణ పురోగతి పనులపై జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలిసి వర్చువల్ విధానంలో నేషనల్ హైవే పిడి లు, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, తిరుపతి, శ్రీకాళహస్తి, …
Read More »వడ దెబ్బ అవగాహన గురించిన బ్యానర్స్, పోస్టర్స్ ను ఆవిష్కరించిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలందరూ వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ తెలిపారు. బుదవారం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి ఛాంబర్ నందు వడ దెబ్బ అవగాహన గురించిన బ్యానర్స్, పోస్టర్స్ ను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ ఆవిష్కరించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి మాట్లాడుతూ.. వేసవి దృష్ట్యా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలందరూ వడదెబ్బ తగలకుండా …
Read More »