Breaking News

Daily Archives: May 12, 2026

అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి మంగళవారం ఉదయం విజేత స్కూల్, రామలింగేశ్వర నగర్ ప్రాంతంలలో ఆకస్మిక తనిఖీ చేసారు వి యం సి సిబ్బంది. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా అర్పాలి, ఎటువంటి పరికరాలను ఉపయోగించాలి, ఫైర్ స్ప్రింక్లర్స్, స్మోక్ డిటెక్టర్స్, ఎక్కడెక్కడ అమర్చాలి, వాటి …

Read More »

నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి

-ఆంధ్రా కార్పొరేట్ దిగ్గజాల హస్తముందనే ప్రచారం -మాఫియా, అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలి -ఎన్‌టీఏ సమగ్ర ప్రక్షాళన చేయాలి -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నీట్-2026 పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరపాలని, పేపర్ లీక్ కి పాల్పడిన మాఫియా, అధికారులు, మధ్యవర్తులు, సంబంధిత సంస్థలపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన …

Read More »

బీసీ విద్యా సంస్థల్లో విప్లవాత్మక మార్పులు

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -కూటమి ప్రభుత్వం ప్రోత్సాహంతో టెన్త్, ఇంటర్ లో అత్యుత్తమ ఫలితాలు -ఫలితాల్లో బీసీ వెల్ఫేర్ నెంబర్ వన్ -బీసీ బిడ్డల ప్రతిభ రాష్ట్రానికి గర్వకారణం -2027 నాటికి మరింత మెరుగైన ఫలితాలే లక్ష్యం : మంత్రి సవిత -అత్యధిక మార్కులు సాధించిన బీసీ విద్యార్థులకు సత్కారం -మెమోంటోలు, నగదు బహుమతి అందజేత -ఉప్పొంగిన మాతృహృదయం -అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్న బిడ్డను చూసి ఆనందభాష్పాలు రాల్చిన తల్లి -తల్లీబిడ్డను వెన్నుతట్టి ప్రోత్సహించిన మంత్రి సవిత -ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ …

Read More »

ఐనవోలు, మల్కాపురంలో గ్రామసభ నిర్వహించిన APCRDA..హాజరైన అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ ఐఏఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి నగర నిర్మాణం నిమిత్తం భూసేకరణ కార్యకలాపాలకై ఐనవోలు, మల్కాపురం గ్రామాలలో APCRDA ఆధ్వర్యంలో మంగళవారం గ్రామసభ జరిగింది. నేడు జరిగిన గ్రామసభలో అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ ఐఏఎస్, డైరెక్టర్- ల్యాండ్స్(క్యాపిటల్ సిటీ) ఎన్. వసంతరాయుడు, ఇతర APCRDA అధికారులు హాజరయ్యారు. రాజధాని నగరంలో నిర్మిస్తున్న రహదారులు, LPS జోన్లు, తదితర అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం భూసమీకరణ(ల్యాండ్ పూలింగ్- LPS) చేపట్టామని.. సమీకరణకు కొందరు రైతులు, భూయజమానులు ముందుకు రానందున..రైతులతో పలుమార్లు చర్చించిన అనంతరం నిర్ణీత …

Read More »

ప్ర‌గ‌తి సూచిక‌ల్లో సుస్థిర ప్ర‌గ‌తి కీల‌కం

– అచీవ‌ర్ (ఏ ప్ల‌స్‌) స్థాయిని నిల‌బెట్టుకోవాలి – సూచిక‌ల్లో ప్ర‌గ‌తిని ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించుకోవాలి – స్వ‌ర్ణాంధ్ర విజ‌న్ కేపీఐల స‌మీక్షలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వ‌ర్ణాంధ్ర విజ‌న్ @ 2047కు సంబంధించిన కీల‌క ప్ర‌గ‌తి సూచిక‌ల లక్ష్యాలను అన్ని శాఖలు పూర్తిస్థాయిలో సాధించాలని, ఏ ప్ల‌స్ స్థాయిని నిల‌బెట్టుకునేందుకు కృషిచేయాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌కు సూచించారు. కీల‌క ప్ర‌గ‌తి సూచిక‌ల్లో జిల్లా ముందంజ‌లో ఉంద‌ని.. ఇదే స్ఫూర్తితో జిల్లాను స‌మ‌గ్రాభివృద్ధి దిశ‌గా తీసుకెళ్లేందుకు …

Read More »

ఇన్నర్ రింగ్ ఫేజ్3 పనులను వేగంగా చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరానికి కీలకమైన ఇన్నర్ రింగ్ ఫేజ్3 పనులను వేగంగా చేపట్టాలని, అందులో ప్రభావిత భవనాల తొలగింపును త్వరితగతిన పూర్తి చేయడానికి జిఎంసి పట్టణ ప్రణాళిక అధికారులు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. మంగళవారం ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్3, పెద్ద పలకలూరు, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఏటుకూరు, 3 వంతెనలు తదితర ప్రాంతాల్లో పర్యటించి, పెండింగ్ పనుల వేగవంతంపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇన్నర్ …

Read More »

చిన్నారుల బంగారు భ‌విత‌కు న‌వ‌చేత‌న‌

– అభివృద్ధి ఆలస్యాలను ప్రారంభ దశలోనే గుర్తించే వినూత్న చర్యలు – ఏఐ ఆధారిత స్క్రీనింగ్‌తో చిన్నారుల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక దృష్టి – రాష్ట్ర మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి ఎ.సూర్య‌కుమారి, క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిన్నారుల బంగారు భ‌వితకు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన న‌వ‌చేత‌న కార్య‌క్ర‌మం విజ‌య‌వంతానికి ప్ర‌ణాళికాయుత చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని, పిల్ల‌లు అన్ని విధాలా ఎదుగుద‌ల‌లో అంగ‌న్వాడీ కేంద్రాల పాత్ర కీల‌క‌మ‌ని రాష్ట్ర మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి ఎ.సూర్య‌కుమారి, …

Read More »

సాంఘిక సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో ప్ర‌వేశాలు ప్రారంభం

– 33 హాస్ట‌ళ్ల‌కు ఔత్సాహిక విద్యార్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం – జిల్లా ఎస్‌సీ సంక్షేమం, సాధికారిత అధికారి కేఎల్ హర్షిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని 33 సాంఘిక సంక్షేమ బాలురు, బాలిక‌ల వ‌స‌తి గృహాల్లో 2026-27 విద్యా సంవ‌త్స‌రానికిగాను మూడో త‌ర‌గ‌తి నుంచి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల ప్ర‌వేశాల‌కు అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ట్లు జిల్లా ఎస్‌సీ సంక్షేమం, సాధికారిత అధికారి కేఎల్ హర్షిత మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో కోరారు. అదేవిధంగా ఇంట‌ర్, డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా, …

Read More »

ఈ నెల 20న విజయవాడలో మెగా జాబ్ డ్రైవ్…

-350కు పైగా ఉద్యోగ ఖాళీల భర్తీ….. -​జిల్లా నైపుణ్యాబివృద్ధి అధికారి -ఎస్. శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన విజయవాడలో ప్రత్యేక ఉద్యోగ మేళా (Specific Job Drive) నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ​ప్రముఖ అంతర్జాతీయ సంస్థ సాఫరాన్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఇండియా (Safran Electrical & Power India – …

Read More »

రోగుల ప్రాణాల‌ను కాపాడే యోధులు… నర్సులు

– సేవలో మానవత్వం… నర్సింగ్ వృత్తి గొప్పతనం – సంతృప్తికర వైద్య సేవ‌ల్లో న‌ర్సుల పాత్ర కీల‌కం – వ‌న‌రుల స‌ద్వినియోగంతో ప్రైవేటుగా దీటుగా జీజీహెచ్ సేవ‌లు – త్వ‌ర‌లో అన్ని స‌మ‌స్య‌ల‌కూ ప‌రిష్కారం – ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రోగుల ప్రాణాలను కాపాడటంలో నర్సుల పాత్ర అత్యంత కీలకమని.. వైద్యులతో సమానంగా నర్సులు కూడా అహర్నిశలు కష్టపడుతూ రోగులకు ధైర్యం, భరోసా క‌ల్పిస్తూ చ‌క్క‌ని చిరున‌వ్వుతో ఆత్మీయత‌తో రోగాన్ని దూరం చేస్తున్నార‌ని ఎంపీ కేశినేని …

Read More »