Breaking News

Daily Archives: July 23, 2026

రేపు జులై 24 హజ్ 2027 యాత్ర ఆన్లైన్ కు చివరి రోజు

-హజ్ -2027 యాత్ర లో “షార్ట్” హజ్ సౌకర్యం -తక్కువ రోజులు కావాలనుకునే వారికి అనుకూలం -ఆప్షన్ ద్వారా షార్ట్ హజ్ ను సద్వినియోగం చేసుకోవాలి -హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ జనాబ్ హసన్ బాషా వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర మక్కా హజ్ యాత్ర 2027 ఆన్లైన్ నమోదుకు జులై 24 ఆఖరి రోజు అని కుదిరించబడిన రోజులతో “షార్ట్” హజ్ యాత్ర సౌకర్యాన్ని కేంద్ర హజ్ కమిటీ కల్పించినట్లు హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ …

Read More »

మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని కలిసిన నాట్స్ ఏరో స్పేస్, జీజీఎఫ్ ఆస్ట్రా ఎనలిటికా సంస్థల ప్రతినిధులు

-రాష్ట్రంలో ఏవియేషన్, డ్రోన్ రంగాల్లో భారీ పెట్టుబడులకు ఆసక్తి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో పెట్టుబడుల అనుకూల వాతావరం నెలకొందని, దానిని వినియోగించుకుని, ఏవియేషన్, డ్రోన్ రంగాల అభివృద్ధికి ప్రముఖ సంస్థలు ముందుకు వస్తున్నాయని పెట్టుబడులు & మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.. నేడు సచివాలయంలోని ఐ&ఐ, ఆర్ & బీ శాఖ కార్యాలయంలో ఢిల్లీకి చెందిన నాట్స్ ఏరో స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ (KNOTS AEROSPACE Pvt. …

Read More »

క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన 1390 వ (53వ) క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు  కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. 1. మహిళా, శిశు & దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖ: బాపట్ల జిల్లా వేదుళ్లపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం 2026-27 విద్యా …

Read More »

నగరంలో ఒయాసిస్ ఫెర్టిలిటీ ఆధ్వర్యంలో ‘జననీ డైలాగ్స్’ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంతానోత్పత్తి ఆరోగ్యం, ముందస్తు అవగాహన, సమాచారంతో కూడిన కుటుంబ నిర్మాణంపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఒయాసిస్ ఫెర్టిలిటీ ‘జననీ డైలాగ్స్’ తొలి ఎడిషన్‌ను నిర్వహించింది. గురువారం ‘ది పేరెంట్‌హుడ్ పారడాక్స్ బిల్డింగ్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఇండియా’ అనే అంశంతో విజయవాడలో నిర్వహించిన ఈ వేదికలో ప్రజారోగ్యం, ప్రభుత్వ వ్యవస్థ సైకాలజీ, శిశు సంక్షేమం, కార్పొరే ట్ మానవ వనరుల నిర్వహణ, సంతానోత్పత్తి వైద్యం వంటి రంగాలకు చెందిన నిపుణులు, ప్రముఖులు పాల్గొన్నారు. కుటుంబాలకు అనుకూలమైన …

Read More »

పంచాయతీరాజ్ పదవీ కాలాన్ని పొడిగించొద్దు…

-ఏపీ పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ప్రస్తుత ఈఎన్సీ పదవీకాలాన్ని పొడిగించవద్దని ఆంద్రప్రదేశ్ పంచాయతీరాజ్ డిప్లమా ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. గురువారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.సీహెచ్.మహంతి మాట్లాడుతూ ప్రస్తుత ఈఎన్‌సీ పదవీకాలం ఈ జూలై నెలాఖరుతో ముగియనుందని ఆయనకు మరో రెండేళ్ల పాటు సర్వీసు పొడిగింపు (ఎక్సటెన్షన్) ఇవ్వాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత మూడు సంవత్సరాల పది నెలలుగా …

Read More »

దళిత క్రైస్తవులకు ఎస్సీ గుర్తింపు కలిగే విధంగా పార్లమెంట్లో చట్టబద్దత కల్పించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దళిత క్రైస్తవులకు ఎస్సీ గుర్తింపు కలిగే విధంగా పార్లమెంట్లో చట్టబద్దత కల్పించాలని అలాగే ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ అధ్వర్యంలో ఆగష్టు 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జాతీయ స్థాయిలో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని వివిధ దళిత సంఘాల నాయకులు పిలుపు నిచ్చారు. గురువారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో చలో ఢిల్లీ పోష్టర్ను విడుదల చేశారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఇండియా …

Read More »

నా చిన్నారిని నాకు ఇప్పించండి… : డాక్టర్ కిమిడి గాయత్రి 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తన 23 నెలల బిడ్డను భర్త ఎత్తుకొని పోయి 10 రోజులుగా కనిపించకుండా దాచేశాడని తనకు అప్పగించాలని బాధితురాలు డాక్టర్ కిమిడి గాయత్రి కన్నీటి పర్యంతం వేడుకున్నారు. గురువారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ గాయత్రి మాట్లాడుతూ తన భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని, ఆ విషయాన్ని ప్రశ్నించినందుకు తన అత్తమామలు కూడా భర్తకే మద్దతు ఇచ్చి తనను మానసికంగా వేధించారని అరోపించారు. వేధింపులు …

Read More »

కేంద్ర జీఎస్‌టీఏటీ – విజయవాడ, విశాఖపట్నం బెంచ్‌ల ప్రారంభం

మంగళగిరి/గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (జీఎస్‌టీఏటీ) విజయవాడ, విశాఖపట్నం బెంచ్‌లు గురువారం ప్రారంభం అయింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర జీఎస్‌టీఏటీ ఉపాధ్యక్షులు మరియు సభ్యులు (న్యాయ), (ఆంధ్రప్రదేశ్) భాస్కర్ రెడ్డి వేమిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంచ్ ల ప్రారంభోత్సవం ఒక చారిత్రక మైలురాయి అన్నారు. జీఎస్‌టీ వివాద పరిష్కార వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన పరిణామంగా, రెండు బెంచ్‌లలోనూ అప్పీళ్ల విచారణలు ప్రారంభోత్సవం జరిగిన అదే …

Read More »

మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ పత్రాలు అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్. ఓ. సి ) లను జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో బాధితులకు ఎల్ ఓ సీ పత్రాలను అందజేశారు. 43 వ డివిజన్ ఊర్మిళ నగర్ చెందిన షేక్ నసీర్ (20) థైరాయిడ్ తో బాధపడుతూ వైద్యం …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్…

-ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పింఛన్లు , ఇళ్ల స్థలాలు, వైద్య సహాయం,ప్రభుత్వ పథకాలు,ఇతర స్థానిక సమస్యలకు సంబంధించిన అంశాల పై వినతులు స్వీకరించారు.. ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ప్రజా …

Read More »