-రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం -గన్నవరం మండలంలో 17 గ్రామాలలో తొలి దశ అమలు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భూ రికార్డుల శాశ్వత భద్రత, పారదర్శకత, భూ మోసాల నివారణ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మీభూమి–బ్లాక్చెయిన్’ బేస్డ్ ల్యాండ్ రికార్డ్స్ సిస్టం పైలట్ ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ …
Read More »Daily Archives: July 23, 2026
మెగా పేరెంట్-టీచర్ మీటింగ్కు తల్లులతో పాటు తండ్రులు కూడా తప్పనిసరిగా హాజరుకావాలి…
-ప్రతి విద్యార్థి సమగ్ర ప్రగతి నివేదికపై తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల వ్యక్తిగత చర్చ -పాఠశాలల అభివృద్ధికి విరాళాల కోసం ‘డోనర్ యాప్’ ప్రారంభం -99 శాతం తల్లికి వందనం నగదు జమ.. ఇంకా ఎవరికైనా నగదు జమ కాకపోయినా ఫిర్యాదు చేయవచ్చు -పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా సంస్కరణల్లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (మెగా పీటీఎం) కార్యక్రమానికి కృష్ణా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ …
Read More »మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ను విజయవంతం చేయాలి
-అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలి -జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించనున్న మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (మెగా పీటీఎం)ను ప్రతిష్ఠాత్మకంగా, విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి విద్యాశాఖ అధికారులు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్షించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. మెగా పీటీఎం …
Read More »
Prajavartha Online Telugu News