-ఆగస్టు 9న గుంటూరులోని కేఎల్ యూనివర్సిటీలో కార్యక్రమం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సచివాలయంలోని మంత్రి చాంబర్లో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని ఇషా ఫౌండేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి 18వ ఇషా గ్రామోత్సవం – ఆంధ్రప్రదేశ్ డివిజనల్ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆగస్టు 9న గుంటూరులోని కేఎల్ యూనివర్సిటీలో నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు.
Read More »Daily Archives: July 23, 2026
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసిన అంతర్జాతీయ పర్వతారోహకుడు అన్మిష్ వర్మ
-ప్రపంచ విజేత అన్మిష్ వర్మను అభినందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సచివాలయంలోని తన చాంబర్లో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని ప్రపంచ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్, అంతర్జాతీయ పర్వతారోహకుడు అన్మిష్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన విజయాలకు అన్మిష్ వర్మను మంత్రి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కు మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. …
Read More »మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసిన అంతర్జాతీయ విలువిద్య క్రీడాకారిణి జ్యోతి సురేఖ వెన్నం
-జ్యోతి సురేఖ వెన్నం విజయాలను అభినందించిన మంత్రి -ఇటీవల సాధించిన వరల్డ్ కప్ పతకాలను మంత్రితో పంచుకున్న జ్యోతి సురేఖ వెన్నం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయంలో తన చాంబర్లో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని అంతర్జాతీయ విలువిద్య క్రీడాకారిణి జ్యోతి సురేఖ వెన్నం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాను ఇటీవల సాధించిన వరల్డ్ కప్ లో సాధించిన పతకాల విశేషాలను మంత్రికి వివరించారు. ఆమె వెంట తండ్రి కూడా పాల్గొన్నారు. జ్యోతి …
Read More »జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
-దేశంలో స్వాతంత్ర్యం తర్వాత ఏర్పాటైన తొలి ప్రైవేట్ బంగారు గనికి కొత్త గుర్తింపు -కర్నూలు జిల్లా బంగారు గనికి అధికారికంగా పేరు మార్చిన రాష్ట్ర ప్రభుత్వం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గోల్డ్ మైన్ పేరును రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా *‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’*గా మార్చింది. దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగంలో ఏర్పాటైన తొలి బంగారు గనిగా గుర్తింపు పొందిన ఈ గని భవిష్యత్తులో దేశంలోనే ప్రముఖ బంగారం ఉత్పత్తి కేంద్రంగా ఎదిగే అవకాశం ఉందని …
Read More »పాలకొల్లులో క్రోచెట్ లేస్ కళాకారులకు కంటి పరీక్షలు
-పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశంతో కొనసాగుతున్న ఉచిత వైద్య శిబిరాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట మేరకు రాష్ట్రవ్యాప్తంగా హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. గురువారం పాలకొల్లు నియోజకవర్గం పరిధిలోని యలమంచిలిలో క్రోచెట్ లేస్ కళాకారుల కోసం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో మొత్తం 217 మంది కళాకారులకు కంటి పరీక్షలు చేశారు. అందులో ఐదుగురికి శుక్లాలు సమస్య ఉన్నట్టు గుర్తించారు. …
Read More »ఎర్రచందనం మాఫియా మూలాలను పూర్తిగా తుడిచేయాలి
-డ్రోన్ పరిజ్ఞానం, అత్యాధునిక సాంకేతికత వినియోగించుకొంటూ నిఘా పటిష్టం చేయాలి -స్మగ్లింగ్ అరికట్టడంలో జీరో టాలరెన్స్ విధానాన్ని కఠినంగా అమలు చేయాలి -స్మగ్లర్లతోపాటు కింగ్ పిన్లపైనా ఉక్కుపాదం మోపండి -మన ఎర్ర చందనాన్ని దేశంలో ఎక్కడ దాచినా వదలవద్దు -ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధంపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా తుడిచిపెట్టే లక్ష్యంతో అటవీ శాఖ ప్రణాళికలకు మరింత పదును పెట్టాలి. ఇందుకోసం స్మగ్లింగ్ ముఠాలపై …
Read More »‘నేతన్న సేవ’తో ఆర్థిక దన్ను
-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -చేనేతలకు ఏటా రూ.25 వేల ఆర్థిక సాయం -51,952 మంది నేతన్నలకు ఆర్థిక లబ్ధి -ఇప్పటికే ఉచిత విద్యుత్ పథకం అమలు -50 ఏళ్లు నిండిన చేనేతలకు రూ.4 వేల పెన్షన్లు అందజేస్తున్నాం -ఏటా చేనేతలకు భారీ ఆర్థిక లబ్ధి కలిగిస్తున్న సీఎం చంద్రబాబు -చంద్రబాబు పాలన నేతన్నలకు ఎప్పుడూ స్వర్ణయుగమే : మంత్రి సవిత -చేనేతల తరఫున సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు -ఆరోపణలు చేయడమే నిరూపించడం చేతకాదు -జగన్ పై మంత్రి …
Read More »మoత్రి సత్యకుమార్ చొరవ
-ముదిగుబ్బ–కదిరి రహదారి (NH- 42) నిర్మాణానికి రూ.679.71 కోట్లు -కేంద్రమంత్రి గడ్కరీ వెల్లడి -ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధిలో మరో కీలక అడుగు -ముదిగుబ్బ ప్రాంతానికి మెరుగైన రహదారి అనుసంధానం.. పరిశ్రమలు, వ్యాపారాలకు ఊతం -నియోజకవర్గ వాసుల తరఫున కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి సత్య కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ నాయకుడు, సత్యకుమార్ యాదవ్ చేసిన కృషికి మరో ఫలితం దక్కింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ–కదిరి …
Read More »సిజేరియన్లన్నీ ఇక ఆడిట్ పరిధిలోకి…
-వైద్య అవసరముంటేనే.. సిజేరియన్ చేయాలి -ప్రతి కేసుకూ కారణాలు.. పూర్తి రికార్డులు తప్పనిసరి -నెట్వర్క్ ఆసుపత్రులకు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద నెట్వర్క్ ఆసుపత్రుల్లో నిర్వహించే సిజేరియన్ ప్రసవాలు ఇకపై ఆడిట్ పరిధిలోకి రానున్నాయి. వైద్యపరంగా అవసరమైన సందర్భాల్లోనే సిజేరియన్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి కేసులో సిజేరియన్ చేయాల్సిన అవసరాన్ని సమర్థించే వైద్య కారణాలు, పరీక్షల నివేదికలు, ఇతర ఆధారాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించింది. డాక్టర్ …
Read More »పేద విద్యార్థిని ఉన్నత విద్యకు అండగా ఎమ్మెల్యే బొండా ఉమా
– P4 ద్వారా ₹25 వేల ఆర్థిక సహాయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 27వ డివిజన్ భావాజీపేట ప్రాంతానికి చెందిన టంకాల మోహనప్రియ డిగ్రీ విద్యను పూర్తి చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవసరమైన ల్యాప్టాప్ కొనుగోలు కోసం P4 కార్యక్రమం ద్వారా సహాయం చేయాలని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ని గురువారం కోరారు. విద్యార్థిని అభ్యర్థనను వెంటనే పరిశీలించిన ఎమ్మెల్యే బొండా ఉమా, ఆమె విద్యాభ్యాసానికి అవసరమైన వివరాలను తెలుసుకుని ₹25,000 ఆర్థిక సహాయాన్ని …
Read More »
Prajavartha Online Telugu News