Breaking News

Daily Archives: August 13, 2026

ప్రపంచానికి ప్రకృతి అందాలు పంచే కడియం నర్సరీ రైతులే ఈ ప్రాంత అభివృద్ధికి జీవకర్ర:మంత్రి కందుల దుర్గేష్

-సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన షాపులు, షేడ్ నెట్స్, వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి -నర్సరీ రైతుల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి..నర్సరీ రైతులకు త్వరలోనే బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ హామీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచానికి అందమైన ప్రకృతిని పరిచయం చేయడంలో కడియం నర్సరీ రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని, ఈ ప్రాంత …

Read More »

​ఆగస్టు 15న తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కోర్టు ప్రాంగణాల్లో ‘వనమహోత్సవం’

-జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మాన్యులైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా న్యాయశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన (స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా) “వనమహోత్సవం” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ​పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేందుకు చేపడుతున్న ఈ మొక్కల పెంపకం కార్యక్రమం జిల్లాలోని అన్ని కోర్టు సముదాయాలు, న్యాయమూర్తుల నివాస గృహాల వద్ద మరియు వివిధ …

Read More »

ఏ ఓటు పోకుండా పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ పూర్తి చేయాలి

-ఏ ఓటు పోకుండా పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ పూర్తి చేయాలి -ఓటరు జాబితా పరిశీలకులు కె మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పని చేస్తే నాణ్యమైన, విశ్వసనీయమైన తుది ఓటర్ల జాబితా సిద్ధమవుతుందని తూర్పు గోదావరి జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు మాధవీలత పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు బజార్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె. మాధవీలత మొదటి పర్యటన సందర్భంగా గురువారం రాజమహేంద్రవరం …

Read More »

రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ నియోజక వర్గాల్లో పలు పోలింగ్ కేంద్రాల తనిఖీ

-జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు SIR కార్యక్రమంపై క్షేత్రస్థాయి సమీక్ష రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితా పరిశీలకులు శ్రీమతి కె. మాధవీలత గురువారం సాయంత్రం రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ నియోజకవర్గాల పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి, ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కె మాధవీలత , బూత్ స్థాయి అధికారులు (BLOలు) ఓటరు జాబితా పరిశీలన, మార్పులు- చేర్పులు, కొత్త ఓటర్ల నమోదు, …

Read More »

విజయవాడ నగరంలో ఆగస్టు 15 వ తేదీ మధ్యాహ్నం నుండి మూడు రోజుల పాటు ‘అలంకృత శకటాల’ ప్రదర్శన…..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల ఆగస్టు 15 (శనివారం) నాడు అమరావతిలోని నేలపాడు గ్రౌండ్ వద్ద జరిగే ఇండిపెండెన్స్ డే పరేడ్ అనంతరం, విజయవాడ నగర ప్రజలు, పర్యాటకుల సందర్శనార్థం అలంకృత శకటాలను (Tableaux) ప్రదర్శించనున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ ఇంచార్జ్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ శకటాలు ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు మూడు రోజుల పాటు నగరవాసులకు కనువిందు చేయనున్నాయన్నారు నగరంలో ప్రజలందరికీ సులభంగా అందుబాటులో ఉండేలా …

Read More »

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు

-ఆగస్టు 14న విజయవాడలో కంపెనీ స్పెసిఫిక్ డ్రైవ్ -ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతతో 18 నుంచి 29 ఏళ్లలోపు యువతీ యువకులకు అవకాశం -నెలకు రూ.15,000 నుంచి రూ.25,000 వరకు వేతనం -జిల్లా ఉపాధి మరియు నైపుణ్య అధికారి సి.మధుభూషణ్ రావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆగస్టు 14,2026 శుక్రవారం కంపెనీ స్పెసిఫిక్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి …

Read More »

ఎలినో ప్రభావాన్ని అందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం

-నూరు శాతం పంటల బీమా చేయించేందుకు వ్యవసాయ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి -ఆగస్టు 15తో పంటల బీమా నమోదు గడువు ముగింపు -ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీని రైతులు సద్వినియోగం చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : ఎలినో ప్రభావాన్ని అందరం కలిసికట్టుగా ఎదుర్కొంటూ రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల సాగులో తగిన జాగ్రత్తలు …

Read More »

దేశభక్తి భావాన్ని పెంపొందించేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు నిర్వహించాలి

-జాతి కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాలి -జాతీయ సమైక్యత, దేశంపై మమకారాన్ని విద్యార్థుల్లో పెంపొందించాలి -చిల్లకల్లు జడ్పీ పాఠశాల విద్యార్థులతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ భావితరాల్లో జాతీయ సమైక్యత, దేశభక్తి, దేశంపై మమకారాన్ని పెంపొందించేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు జడ్పీ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య …

Read More »

అంగన్వాడి కేంద్రాలు చిన్నారులకు మంచి భవిష్యత్తును అందించాలి

-పౌష్టికాహార లోపం లేకుండా చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి -వయసుకు తగ్గ బరువు లేని పిల్లలపై నిరంతర పర్యవేక్షణ అవసరం -తల్లిదండ్రులకు పోషకాహారంపై అవగాహన కల్పించాలి -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : అంగన్వాడి కేంద్రాలు చిన్నారుల సమగ్ర అభివృద్ధికి పునాదిగా నిలిచి, వారికి మంచి భవిష్యత్తును అందించేలా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వయసుకు తగ్గ బరువు లేని పిల్లలను గుర్తించి వారి ఆరోగ్య …

Read More »

వత్సవాయిలో రేపు ప్రత్యేక గ్రీవెన్స్‌ కార్యక్రమం

-జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాల -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “ఒక నెల – ఒక గ్రామం – నాలుగు సందర్శనలు” కార్యక్రమంలో భాగంగా జగ్గయ్యపేట నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) కార్యక్రమాన్ని ఆగస్టు 14వ తేదీ శుక్రవారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. వత్సవాయి వాసవి కళ్యాణ మండపంలో ఉదయం 10.00 గంటల నుంచి ప్రత్యేక గ్రీవెన్స్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. …

Read More »