Breaking News

Daily Archives: September 20, 2026

వియత్నాం ఎపిసోడ్స్‌తో విహారి ఓటీటీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 18 ఏళ్లుగా తెలుగు టెలివిజన్‌ ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ ట్రావెల్ కార్యక్రమం ‘విహారి – ది ట్రావెలర్’ రూపకర్తలు ఇప్పుడు ఓటీటీ వేదికపైకి అడుగుపెడుతున్నారు. ఇందులో భాగంగా రూపొందుతున్న విహారి ఓటీటీలో ప్రముఖ టెలివిజన్‌ నటి, యాంకర్‌ శ్రీ సత్య పాల్గొన్న వియత్నాం ట్రావెల్ ఎపిసోడ్స్‌ అధికారిక పోస్టర్‌ను శనివారం విజయవాడ పీవీపీ మాల్‌లో ఆవిష్కరించారు. విహారి ఓటీటీ అధికారికంగా 2026 నవంబర్‌లో ప్రారంభం కానుంది. ప్రారంభ సమయంలో 500 గంటలకు పైగా క్యూరేటెడ్ ట్రావెల్ కంటెంట్ …

Read More »

కొట్టేస్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొట్టేస్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో కొట్టేస్ ప్లీట్ పార్క్‌లో తొలిసారిగా వినాయక చవితి మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కొట్టేస్ ప్లీట్ పార్క్, గుణదల, ఇన్నర్‌రింగ్ రోడ్డు సమీపంలోని అంబిటస్ స్కూల్ ప్రక్కన ఏర్పాటుచేసిన వినాయకునికి వినాయక చవితి మహోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కొట్టే శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నట్లు తెలిపారు. కుల మతాలకు అతీతంగా ఈనెల 14 నుండి 24 వరకు పదిరోజులపాటు స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. …

Read More »

బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 19వ వినాయక చవితి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాన్ని యూనియన్ సభ్యులందరి సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం, ఎసఆరఆర్ కళాశాల సెంటర్‌లోని వినాయక చవితి మహోత్సవాల ప్రాంగణంలో నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఈ వేడుకలను జరుపుకుంటూ ఈ ఏడాది 19వ వార్షిక ఉత్సవాలను జరుపుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలను కులమతాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని దీనిలో భాగంగా 3,000 మందికి అన్నదాన కార్యక్రమ నిర్వాహణానంతరం వేలంపాట నిర్వహించి అనంతరం భారీ ఊరేగింపుతో …

Read More »

ఎస్ఎల్‌వి అమరావతి గ్రాండ్-3లో ఘనంగా వినాయక ఉత్సవాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుణదల. ఎస్ఎల్‌వి అమరావతి గ్రాండ్-3 అపార్ట్‌మెంట్స్‌లో ఎకో వినాయకుడిని ఏర్పాటుచేసి వినాయక ఉత్సవాలు గత ఏడు రోజులుగా ఘనంగా నిర్వహించారు. ఏడు రోజులు అపార్ట్‌మెంట్ వాసులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి కోలాటాలు, భక్తి పాటలు, నృత్య కార్యక్రమాలలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఉత్సాహంగా పాల్గొన్నారు. అపార్ట్‌మెంట్ ప్రాంగణం భక్తి వాతావరణంతో కళకళలాడింది. సెప్టెంబర్ 14న వినాయక చవితి సందర్భంగా ప్రారంభమైన ఉత్సవాలు వైభవంగా కొనసాగి ఆదివారం ఎకో వినాయకుడిని వున్న చోటులోనే ఆయనను …

Read More »

శ్రీ సాయి గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ సాయి గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాన్ని సభ్యులందరి సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ఎవిఎస్ రోడ్డు, వంగవీటి మోహనరంగా బొమ్మ ప్రక్కసందులో, చలసాని గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఏర్పాటుచేసిన వినాయక చవితి మహోత్సవ వేడుకలలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్ధార్థ పాల్గొని మాట్లాడుతూ విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. వినాయక చవితి పర్వదినం ప్రజలందరిలో భక్తిభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తుందని అన్నారు. గణపతి …

Read More »

కరువు మండలాల ప్రకటనలో జాప్యం ఎందుకు?

-రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తిదారుల సంఘాల ప్రశ్న -రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 21 నుండి 25 వరకు ఆందోళనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని 513 మండలాల్లో కరువు ఛాయలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించిన నేపథ్యంలో కరువు మండలాల అధికారిక ప్రకటనను అక్టోబర్ 1 వరకు ఎందుకు వాయిదా వేస్తున్నారని రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక, చేతివృత్తిదారుల సంఘాల రాష్ట్ర నాయకులు నేడొక ప్రకటన ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని …

Read More »