-గుంటూరు GGH నాట్కో క్యాన్సర్ సెంటర్లో ప్రత్యేక ప్రయోగశాల -రోగులకు ఉచితంగా అధునాతన పరీక్షలు -రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్లకు జన్యు మార్పుల గుర్తింపు -22న ప్రారంభించనున్న మంత్రి సత్యకుమార్ యాదవ్ -భవిష్యత్తులో అమరావతి క్వాంటం వ్యాలీలో పూర్తి స్థాయి కేంద్రం ఏర్పాటుపై ప్రతిపాదన -సీఎం చంద్రబాబు నేతృత్వంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులని మంత్రి వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా క్యాన్సర్ రోగులకు అధునాతన జన్యు పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. గుంటూరు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలోని నాట్కో క్యాన్సర్ …
Read More »Daily Archives: September 20, 2026
ఏకంగా 2,931 ఏ4 షాపుల పునరుద్ధరణకు ఆసక్తి
-రూ.754.1 కోట్ల ఆదాయం.. 2,113 షాపుల నుంచి చెల్లింపులు -పునరుద్ధరణ ప్రక్రియలో 1,076 షాపులు పూర్తి.. లక్ష్యం చేరుకుంటామని అధికారుల ధీమా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో 2026–27 ఎక్సైజ్ సంవత్సరానికి ఏ4 మద్యం షాపుల పునరుద్ధరణకు మంచి స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,650 ఏ4 షాపుల్లో 2,931 షాపులు, అంటే దాదాపు 80 శాతం, పునరుద్ధరణకు ఆసక్తి చూపాయి. గడువు సెప్టెంబరు 21తో ముగియనుండటంతో అధికారులు మిగిలిన ప్రక్రియను వేగవంతం చేశారు. పునరుద్ధరణకు ముందుకొచ్చిన 2,931 షాపుల్లో 1,458 …
Read More »విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్లో నెల్లూరుకు గుర్తింపు
-నెల్లూరు జిల్లాకు గుర్తింపు లభించడంతో అభినందించిన మంత్రి డా. పి. నారాయణ నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచంలోని 163 దేశాలకు చెందిన 1,000 నగరాలను సమగ్రంగా విశ్లేషించిన Oxford Economics Global Cities Index-2026లో నెల్లూరు నగరం గుర్తింపు పొందడం పట్ల రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా. పి. నారాయణ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని నగరాల్లో నెల్లూరు జిల్లాకు స్థానం సాధించడం జిల్లాకు గర్వకారణమని ఆదివారం ఒక ప్రకటనలో జిల్లా ప్రజలకు, అధికారులకు మంత్రి అభినందనలు …
Read More »రంగసాయికి “అభినవ ప్రకాశం పంతులు” బిరుదు
-సేవా స్ఫూర్తిని చైర్మన్ కె. బుచ్చిరామప్రసాద్ అభినందించారు భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాసేవను జీవితంలో భాగంగా చేసుకుని నాలుగు దశాబ్దాలుగా సామాజిక సేవ చేస్తున్న చెరుకువాడ రంగసాయిని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కె. బుచ్చిరామప్రసాద్ ఘనంగా సత్కరించారు. గునుపూడి శ్రీ విద్యా గణపతి స్వామి 23వ వార్షికోత్సవాల్లో భాగంగా శ్రీ ఉమాసోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి చైర్మన్ బుచ్చిరామప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై, రంగసాయికి “అభినవ ప్రకాశం పంతులు” బిరుదును ప్రదానం చేశారు. ఈ …
Read More »ఈ నెల 21న ప్రజా సమస్యల పరిష్కార వేదిక
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రజల సమస్యలకు వేగవంతమైన, పారదర్శకమైన పరిష్కారం అందించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. దీనిలో భాగంగా కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికను సెప్టెంబర్ 21 సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో …
Read More »ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని అధికారులందరూ …
Read More »ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ కె.మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ 21వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »రోడ్లపై భవన నిర్మాణ వ్యర్థాలు, సామగ్రి వేస్తే కఠిన చర్యలు.. కమిషనర్ మయూర్ అశోక్ హెచ్చరిక
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని రహదారులు, కాల్వలు, బహిరంగ ప్రదేశాల్లో భవన నిర్మాణ వ్యర్థాలు, నిర్మాణ సామగ్రిని ఇష్టానుసారంగా వేస్తే సహించేది లేదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. నగరంలో ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా రోడ్లను ఆక్రమించి ఇసుక, కంకర, సిమెంట్, ఇటుకలు వంటి భవన నిర్మాణ సామగ్రిని పోగు చేసినా లేదా పాత భవనాల కూల్చివేత, మరమత్తు వ్యర్థాలను పడేసినా, బాధ్యులపై భారీగా జరిమానాలు విధించడంతో పాటు తక్షణమే …
Read More »తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం… : కె రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ఇక్కడే కాకుండా దేశవ్యాప్తంగా ఇలాంటి పార్టీ ఫెరాయింపులు జరుగుతున్నాయి. ప్రత్యేకించి అధికారంలో ఉన్న పార్టీలు ఈ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ‘ఇట్ ఈస్ విక్టరీ ఫర్ కాన్స్టిట్యూషన్, రూల్ ఆఫ్ లా’ అని చెబుతున్నారు. ఇది కేవలం తెలంగాణకే పరిమితమా, లేక దేశవ్యాప్తంగానా అని అడుగుతున్నాం. బిజెపి పార్టీ మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ లలో …
Read More »
Prajavartha Online Telugu News