Breaking News

సాయిబాబా దేవాలయం వేడుకల్లో షేక్ ఖలీఫా తుల్లా బాషా

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త :
గురు పౌర్ణిమ ( వ్యాస పౌర్ణిమ) సందర్భం గా ఈ రోజు ఒంగోలు నగరంలోని సంతపేట సాయిబాబా దేవాలయంలో ఘనంగా జరిగిన వేడుకల్లో BJMC ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, ఆల్ ఇండియా పోర్ట్ ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ ఛైర్మన్ షేక్ ఖలీఫా తుల్లా బాషా పాల్గొన్నారు. అనంతరం సాయిబాబా నిత్య సేవికుడు బాబా మార్గంలో నడుస్తూ ఆలయ బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ సాయిబాబా దేవాలయ ట్రాస్ట్ ఛైర్మన్ చెంచాలరావు ని షేక్ ఖలీఫా తుల్లా బాషా సన్మానం చేశారు. ఈ కార్యక్రమం లో మహా కవి పోనూరు శ్రీనివాసరావు, కంది మురళీ నాద్, వ్యాపారవేత్త శేషయా తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *