విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పంచ శత ఆంద్రా నాట్య సంఘం వారు 500 మంది ఆంధ్ర నాట్య నృత్య కళాకారులతో ప్రదర్శించిన ఆంధ్ర నాట్యానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. ఈ కార్యక్రమానికి ఎనలేని కృషి చేసిన కర్త కర్మ క్రియ అయినా శ్రీ నటరాజ రామకృష్ణ ఆర్ట్స్ అకాడమీ నాట్యాచార్యులు పిల్లా ఉమామహేశ్వరుడు పాత్రుడు కి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాని పోతిన వెంకట మహేష్ తెలిపారు.
Prajavartha Online Telugu News