-ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ అమలు చేయకుండా నిరుద్యోగుల్ని దగా చేశాడు -కూటమి హామీ మేరకు డీఎస్సీతో ఉద్యోగాలు భర్తీ చేస్తే నీచ రాజకీయాలు చేస్తున్నాడు -యువత, ఉద్యోగులను రోడ్డున పడేయడమే లక్ష్యంగా జగన్ రెడ్డి కుట్రలు -మహానాడు విజయవంతం, అభివృద్ధితో జగన్ కడుపు మండిపోతోందన్న మంత్రి కొల్లు రవీంద్ర ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పాలన, అభివృద్ధి, మహానాడు విజయవంతం చూసి ఓర్వలేక జగన్ రెడ్డి డీఎస్సీపై దిక్కుమాలిన ఆరోపణలు చేస్తున్నాడని రాష్ట్ర …
Read More »Tag Archives: amaravathi
అమరావతి అర్బన్ మొబిలిటీ ప్లానింగ్ పై దృష్టి
-హైకోర్టు భవనాల వద్ద రూ.547 కోట్లతో మౌలికసదుపాయాలు -ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ -అమరావతి ఎకనామిక్ రీజియన్ ఆర్ఎఫ్ పీకి అంగీకారం -సీఆర్డీఏకు సొంతంగా అగ్నిమాపక విభాగం -ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 61వ సీఆర్డీఏ అథారిటీ -18 అంశాలపై చర్చించి ఆమోదం తెలిపిన సీఆర్డీఏ అథారిటీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధానిలో భవిష్యత్ నగర నిర్మాణానికి అనుగుణంగా అర్బన్ మొబిలిటీ ప్లానింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన …
Read More »ప్రతిష్టాత్మకంగా జూన్ 21న యోగాంధ్ర@2026
-జూన్ 7 నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర -రాజధాని అమరావతిలో 25 వేల మందితో రాష్ట్ర స్థాయి కార్యక్రమం -వెయ్యి మందితో జిల్లా కేంద్రాల్లో యోగా ఈవెంట్స్ -రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కోటి మంది పాల్గొనేలా కార్యాచరణ -యోగాంధ్ర 2026 పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఘనంగా యోగాంధ్ర-2026 నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా డే నిర్వహణకు …
Read More »గోదావరి పుష్కరాల నేపథ్యంలో చెత్త, కాలుష్య నిర్వహణలో నిపుణుల సూచనలు ఉపయోగించుకుంటాం
-పుష్కరాలతో సంబంధం ఉన్న 268 పంచాయతీల్లో ప్రత్యేక వర్క్ షాపులు -చెత్తను ఇంధన ప్రత్యామ్నాయాలకు వినియోగించుకోవాలి -గ్రామాల నుంచి నగరాల వరకు చెత్తను వేరు చేసే ప్రక్రియ మారాలి -డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ రూపుదిద్దుకోవాలి -ఇండోర్ నగరంలో చెత్త సేకరణ ఆదర్శం -పల్నాడు జిల్లా, కొండవీడులోని జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు సందర్శంచిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘చెత్త నుంచి సంపద సృష్టించే మార్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. చెత్త ద్వారా …
Read More »నల్లమలలో చరిత్ర జాడల అన్వేషణకు ఏఎస్ఐకి అనుమతి
-వన్యప్రాణులు, అటవీ పరిరక్షణ లక్ష్యాలకు భంగం కలగకుండా అటవీ శాఖ సహకారం -ఏఎస్ఐ బృందానికి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -ఎకో టూరిజం అభివృద్ధికి కొత్త అవకాశాలు దక్కుతాయని ఆకాంక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అడవులు జీవ వైవిధ్యంతో పాటు చారిత్రక పురావస్తు, సాంస్కృతిక సంపదకు నిలయాలు. అలాంటి అమూల్యమైన వారసత్వ సంపదను గుర్తించి, సంరక్షించడంతోపాటు మన చరిత్ర, సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ …
Read More »’ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ను నిజం చేసిన నేత ప్రధాని మోదీ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్
-క్రమశిక్షణ కలిగిన కార్యకర్త ఆధారంగా నడిచే పార్టీ బిజెపి… కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ -భీమవరంలో ఘనంగా ప్రారంభమైన రెండు రోజుల జిల్లా ‘ప్రశిక్షణ అభియాన్’ భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : అధికారమే పరమావధిగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించలేదని, దేశ ప్రయోజనాలే శ్వాసగా పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తన అద్భుత పాలనతో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆశయాన్ని నిజం చేసి …
Read More »పారదర్శకంగా మెగా డీఎస్సీ… ఏ చిన్న తప్పూ జరగలేదు
-నిజాలనే రిపోర్ట్ చేయండి… అవాస్తవాలను నమ్మొద్దు -డీఎస్సీ నిర్వహణపై వస్తోన్న అవాస్తవ కథనాలపై రిక్రూటైన టీచర్లు బాధపడొద్దు -మెగా డీఎస్సీలో ఉద్యోగాలు దక్కించుకున్న వారంతా కష్టపడి చదివిన వారే -నిబంధనల ప్రకారమే స్పోర్ట్స్ కోటాలో నియామకాలు -ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ కేసులో కోర్టులు చెప్పినట్లే నడుచుకున్నాం -హారిజాంటల్ రిజర్వేషన్ల విధానం కొందరికి అర్థం కాకపోవచ్చు -అన్ని జిల్లాల స్కోర్స్ ముందుగానే పబ్లిష్ చేశాం -ప్రతీ సబ్జెక్టుకు 3 వేల ప్రశ్నలు రూపొందించాం… లీకేజి అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు -ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలు …
Read More »ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ. ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు. దీని ప్రభావంతో ఆదివారం (31-05-2026) అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని …
Read More »జూన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు 2728 కోట్లు విడుదల
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో 62,34,445 మంది పెన్షన్ దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు కూటమి ప్రభుత్వం రు.2728.67 కోట్లు విడుదల చేసినట్టు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగా 5606 స్పాజ్ ( భార్య / భర్త ) పెన్షన్లు మంజూరు కాగా… ఈ లబ్ధిదారులకు రు 2.24 కోట్లను ప్రభుత్వం ప్రత్యేకంగా విడుదల …
Read More »“సత్యాజీ మా బడా సాబ్”
-కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అప్యాయ పలకరిoపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : “సత్యాజీ.. మా బడా సాబ్” అంటూ కేంద్ర వస్త్ర, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఆప్యాయంగా పలకరించారు. ఇందుకు విశాఖ విమానాశ్రయం శనివారం వేదిక నిలిచిoది. సత్యకుమార్ యాదవ్ తో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని పంచుకుంటూ, ఆప్యాయంగా “సత్యాజీ బడా సాబ్”, “సత్యాజీ మా నాయకుడు” అంటూ గతంలో వారి ఇరువురు కలిసి పనిచేసిన సందర్భాలను కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు. కేంద్ర మంత్రికి సత్యకుమార్ కృతజ్ఞతలు …
Read More »
Prajavartha Online Telugu News