కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : కంచికచర్ల మండలంలోని కీసర గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ముత్యాలమ్మ తల్లి ఆలయ నిర్మాణ పనులకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఆదివారం స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు.
Read More »Tag Archives: kanchakacherla
అధికారుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన సబ్ కలెక్టర్ సూర్య ప్రవీణ్ చంద్
కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలోని సచివాలయం ను విజయవాడ సబ్ కలెక్టర్ జి.సాయి సూర్య ప్రవీణ్ చంద్ పరిశీలించారు. రెవెన్యూ అధికారులను సచివాలయం సిబ్బందిని మండలంలోని గ్రామాలలోని జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనుల గురించి, ఫీవర్, కోవిడ్ తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోగల అభివృద్ధి కార్యక్రమాల గురించి పరిశీలించడానికి రావడం జరిగిందన్నారు. ఇళ్ల స్థలాలను పరిశీలించడం జరిగిందని ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, పరిటాల గ్రామంలో గల …
Read More »
Prajavartha Online Telugu News