Breaking News

Tag Archives: tirupathi

రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి…

-ప్రణాళికాబద్దంగా అడుగులు వేస్తూ రాష్ట్రాభివృద్దికి పాటుపడుతున్న కూటమి ప్రభుత్వం. -”ఆటో డ్రైవర్ సేవలో”తిరుపతి జిల్లా వ్యాప్తంగా 14,375 మంది ఆటో రిక్షా, మోటార్ క్యాబ్ మరియు మ్యాక్స్ క్యాబ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వాహన యజమానులకు రూ.21.56 కోట్లలబ్ది. -రాష్ట్రవ్యాప్తంగా 2,90,699 లక్షలమంది లబ్దిదారుల ఖాతాలో రూ.436 కోట్ల రూపాయలు జమ తిరుపతి నియోజకవర్గంలో 2307 మంది లబ్దిదారుల ఖాతాలో రూ. 3.46 కోట్ల జమ -రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ శాఖామాత్యులు మరియు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ తిరుపతి, నేటి …

Read More »

ఈ నెల 07 నుండి 09 వరకు తిరుపతి నందు జాతీయ సహకార సమావేశం నిర్వహణ

-వర్క్ షాప్ కు సంబందించిన ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేపట్టాలి -లైజన్ అధికారులు వారికి కేటాయించబడిన విధులు సమర్థవంతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 07 నుండి 09 వరకు తిరుపతిలోని తాజ్ హోటల్ వేదికగా జాతీయ సహకార మంత్రిత్వ శాఖ వర్క్ షాప్ నిర్వహణ జరగనున్నదని, ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ సంబందిత అధికారులను ఆదేశించారు. శనివారం మద్యాహ్నం స్థానిక కలెక్టర్ కార్యాలయం మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి తిరుపతి …

Read More »

తిరుపతి ఎంపీ ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ కమిషన్ సత్వర స్పందన

-చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసుల జారీ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చిత్తూరు జిల్లా, వెదురుకుప్పం మండలంలోని దేవళంపేట గ్రామంలో డా. బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహాన్ని దహనం చేసిన ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఫిర్యాదు చేసిన రెండు గంటలలోపే కమిషన్ సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు 30 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించమని ఆదేశిస్తూ, నివేదికలో ఎఫ్.ఐ.ఆర్ వివరాలు, నమోదు చేసిన …

Read More »

ఖాదీ సంతలో పాల్గొన్న ముఖ్య అతిథి మురుగన్, విశిష్ట అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా సేవ పక్షోత్సవం లో భాగంగా తిరుపతిలో ఖాదీ సంత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి, పార్లమెంటరీ వ్యవహారాల రాష్ట్ర మంత్రి లోగనాథన్ మురుగన్ హాజరై ప్రారంభించారు. విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ… భారతదేశం ప్రాచీన కాలం నుంచి ఆరోగ్యశాస్త్రం, కళలు, చేనేత మరియు శిల్పకళలలో ప్రపంచానికే మార్గదర్శకంగా …

Read More »

అమ్మవారి కృపతో అందరికీ శ్రేయస్సు కలగాలి… : డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలో దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక టెంకాయకొట్టి ఊరేగింపును ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ఆంధ్రప్రదేశ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఊకా విజయ్‌కుమార్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి ఊరేగింపులో పాల్గొన్నారు. డప్పుల శబ్దాలు, కట్టెల చప్పుళ్లు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి టెంకాయకొట్టి ఊరేగింపు వైభవంగా సాగింది. భక్తుల …

Read More »

తిరుపతి రూరల్ శ్రీనివాసపురం పంచాయతీ నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

-సచివాలయం సిబ్బంది పింఛన్లు క్రమం తప్పకుండా ప్రతి నెల లబ్ధిదారుల ఇంటి వద్దనే పంపిణీ చేయాలి -సూపెర్ జిఎస్టి, సూపెర్ సేవింగ్ ను ప్రజలందరూ వినియోగించుకోవాలి. -వృద్దులకు వైద్యపరమైన సమస్యలను తెలుసుకొని వారికి కావలసిన మందులను పంపిణీ చేయాలి. -జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం లక్ష్యంగా…ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు ఉదయాన్నే సచివాలయం సిబ్బంది ద్వారా వారి ఇంటి వద్దకు వెళ్ళి క్రమం తప్పకుండా …

Read More »

ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ రైట్స్ పై ఒక వర్క్‌షాప్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి బయో ట్రిమ్‌ ( బయో రీసెర్చ్ సెంటర్ ) , ఈరోజు మంగళం రోడ్ నందు APMSME డెవలప్ మెంట్ కార్పొరేషన్ వారు ni msme వారి ఆధ్వర్యంలో, క్లౌడ్ టీమ్ ఆర్గనైజేషన్ సహకారంతో, ఎంట్రప్రెన్యూర్స్ కోసం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ రైట్స్ పై ఒక వర్క్‌షాప్ నిర్వహించారు. ఎంట్రపెన్యూర్స్ వారి బిజినెస్ డెవలప్మెంట్ కు ఎలా సబ్సిడీ లోన్స్ (PMEGP &PMFME )పొందాలి, వారి ప్రోడక్ట్ కు పేటెంట్ కాపీ రైట్స్ మరియు గ్రాంట్స్ …

Read More »

“సూపర్ GST – సూపర్ సేవింగ్స్”

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : GST 2.0 సంస్కరణల ప్రయోజనాల భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న “సూపర్ GST – సూపర్ సేవింగ్స్” ఒక నెలపాటు ఉత్సవాలలో భాగంగా, మొదటి వారపు కార్యక్రమాల కొనసాగింపులో, బాలాజీ తిరుపతి జిల్లాలోని 6 సర్కిల్స్‌లోని కమర్షియల్ టాక్స్ శాఖ అధికారులు, జిల్లా కోఆర్డినేటర్ GST ఛాంపియన్‌షిప్ శ్రీ శుభమ్ బన్సాల్, JC, తిరుపతి జిల్లా మానిటరింగ్ అధికారి శ్రీ J.V.M. శర్మ, అదనపు కమిషనర్ (GST) మరియు నోడల్ అధికారి శ్రీ కె. నాగేంద్ర, అదనపు …

Read More »

వరల్డ్ రాబీస్ అవేర్నెస్ డే

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వరల్డ్ రాబిస్ డే సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం నుండి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ పెంపుడు జంతువులన్నిటికీ ఖచ్చితముగా రాబిస్ వ్యాక్సిన్ వేయించాలని, కుక్క కరిచినప్పుడు వెంటనే ప్రథమ చికిత్స చేసి వైద్యులను సంప్రదించాలని, రేబిస్ వ్యాక్సిన్ ను తీసుకోవాలని సూచించారు. సదరు కార్యక్రమంలో డాక్టర్ మురళీకృష్ణ, DSO, డాక్టర్ శ్రీనివాస్ …

Read More »

నైలెట్ తిరుపతి ఎంపీ కృషి హైలెట్

-యువతకు నైపుణ్య శిక్షణతో మెరుగైన ఉపాధి అవకాశాలు – ఎంపీ గురుమూర్తి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతిష్టాత్మక విద్యాసంస్థ నేషనల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ (నైలెట్) తిరుపతి కేంద్రాన్ని అక్టోబర్ 2 న ప్రారంభించనున్న నేపథ్యంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి శుక్రవారం ఆ కేంద్రాన్ని సందర్శించారు. యువతకు నైపుణ్య శిక్షణ అందించి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నైలెట్ ఏర్పాటుకు ఎంపీ గురుమూర్తి నిరంతర కృషి చేశారు. కేంద్ర ప్రభుత్వం, సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తూ …

Read More »