తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ స్వచ్చ భారత్ మిషన్ బృందం ఈ నెల 16న గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటన దృష్ట్యా అదే రోజు (16వ తేదీన) జరగాల్సిన గుంటూరు నగర పాలక సంస్థ కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్స్ బహిరంగ వేలాన్నివారం రోజులు పాటు వాయిదా వేయడం జరిగిందని, తదుపరి వేలం నిర్వహించే తేదిని త్వరలో ప్రకటిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర పాలక …
Read More »Tag Archives: tirupathi
మన కుమార్తెలు విద్యావంతులు, స్వావలంబులు కానంతవరకు భారత్ సమగ్రంగా అభివృద్ధి చెందిన దేశంగా మారదు
-మహిళల ఆధ్వర్యంలోని అభివృద్ధి, బాలల సంక్షేమమే 2047 నాటికి వికసిత్ భారత్ దృష్టికోణానికి పునాది -నారీ శక్తి వందన్ చట్టం కేవలం ప్రాతినిధ్యం కోసం కాదు, ప్రజాస్వామ్యంలో మహిళలకు సరైన స్థానం కల్పించే చారిత్రక అడుగు -భారత రాజ్యాంగాన్ని లింగ సమానత్వానికి పునాది చేసేలా 15 మంది మహిళా సభ్యులు రాజ్యాంగ సభలో కీలక పాత్ర పోషించారు -ప్రాచీన పండితులు, స్వాతంత్ర్య సమరయోధులు నుండి రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు, ముఖ్య మంత్రులు, స్పీకర్ల వరకు భారతదేశం మహిళా నాయకత్వాన్ని గర్వంగా కలిగి ఉంది -మహిళా …
Read More »లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కి స్వాగతం పలికిన ఎంపీ మద్దిల గురుమూర్తి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేసిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆత్మీయ స్వాగతం పలికిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి.
Read More »మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వ తేదీ వరకు రెండు వారాల పాటు స్వస్త్ నారి సశక్త్ అభియాన్ (ఆరోగ్య వంత మైన మహిళ- శక్తి వంత మైన కుటుంబం) అను సమగ్ర ఆరోగ్య ప్రచార్ మరియు సేవా కార్యక్రమము నిర్వహించ వలసినదిగా ఆదేశాలు జారీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమం ద్వారా మహిళల ఆరోగ్యాన్ని కాపాడి కుటుంబం బలపరిచే లక్ష్యంతో ప్రణాళికలు సిద్దం …
Read More »మార్షస్ ప్రధానమంత్రి నవీన్చంద్ర రాంగుళo రానున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లపై సమీక్ష
రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : మార్షస్ ప్రధానమంత్రి నవీన్చంద్ర రాంగుళo సెప్టెంబర్ 15 వ తేదీన తిరుపతి లోని రామాపురం లోని బ్రహ్మ రిషి ఆశ్రమాన్ని సందర్శించి అనంతరం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్న నేపథ్యంలో మారిషస్ ప్రధానమంత్రి పర్యటన ప్రదేశాలలో చిన్నపాటి లోపాలకు కూడా తావివ్వరాదని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం ASL లో ( ముందస్తు భద్రత లైజన్ ) భాగంగా రేణిగుంట విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్, …
Read More »వివిధ రంగాల ప్రతినిధుల సౌకర్యార్థం ప్రభుత్వం 220 వాహనాలను ప్రత్యేకంగా ఏర్పాటు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈనెల 14, 15వ తేదీలలో తిరుపతిలో జరగనున్న జాతీయ మహిళా సాధికారత సదస్సు కోసం భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఆహ్వానితులైన మహిళా ప్రతినిధులు మరియు వివిధ రంగాల ప్రతినిధుల సౌకర్యార్థం ప్రభుత్వం 220 వాహనాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మార్గదర్శకంలో ఈ సదస్సుకి ఏర్పాటు చేయబడిన వాహన డ్రైవర్లతో రవాణా శాఖ అధికారులు కలెక్టర్ వారి కార్యాలయ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. ప్రాంతీయ రవాణా …
Read More »పరిశ్రమలు – ప్రభుత్వం రెండూ కలిసి ముందుకు వెళ్ళాలి
-మన లక్ష్యం – ప్రపంచ స్థాయిలో Ease of Doing Business లో ముందువరుసలో నిలవడం : పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి డా.ఎన్ యువరాజ్ -రాష్ట్ర ప్రాధాన్యతలలో పారిశ్రామిక అభివృద్ధి అగ్రస్థానంలో ఉంది -పెట్టుబడిదారుల సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యం : జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమలు, ప్రభుత్వం రెండూ కలిసి ముందుకు వెళితేనే ప్రపంచ స్థాయిలో Ease of Doing Business లో ముందువరుసలో ఉంటామని పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి …
Read More »ప్రధానమంత్రి నుండి తిరుపతి అభివృద్ధికి తగిన మద్దతు, గుర్తింపు రావాలి… : డా. పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి లోని తాజ్ హోటల్లో జరిగిన రీజనల్ టూరిజం ఇన్వెస్టర్ల సమావేశానికి విచ్చేసిన పర్యాటక, సాంస్కృతిక మరియు చిత్ర పరిశ్రమ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తో కలిసి సమావేసంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన రాష్ట్ర పిఎసి సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్. ఈ సందర్భంగా డా. హరిప్రసాద్ మాట్లాడుతూ… తిరుపతి భారతదేశంలోనే అత్యంత ప్రముఖ పర్యాటక కేంద్రంగా, రోజుకు మూడు లక్షల మందికి పైగా …
Read More »తిరుపతిలో మహిళా సాధికారత కమిటీ జాతీయ సదస్సు
లోక్సభ స్పీకర్ – పార్లమెంట్ మరియు రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల మహిళా సాధికారత కమిటీ జాతీయ సదస్సును తిరుపతిలో ప్రారంభించనున్నారు -ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, రాజ్యసభ ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్, పార్లమెంట్ & రాష్ట్ర శాసనసభల మహిళా సాధికారత కమిటీ చైర్మన్లు సదస్సుకు హాజరు కానున్నారు -దేశవ్యాప్తంగా పార్లమెంట్ మరియు రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల నుండి 100 మందికి పైగా ప్రతినిధులు సదస్సులో పాల్గొంటారు -సదస్సు అంశం: “కొత్త సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు మహిళల సాధికారత” న్యూఢిల్లీ, నేటి …
Read More »రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోపాలకు తావివ్వరాదు
-సెప్టెంబర్ 14 వ తేదీన తిరుపతి ‘’మహిళా సాధికారతపై పార్లమెంటు మరియు శాసనసభ కమిటీల జాతీయ సదస్సు” లో పాల్గొననున్న రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు -సెప్టెంబర్ 14 న తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో ఎఎస్ఎల్ లో భాగంగా తీరుపతి కల్లెక్టరేట్లోని విసి హాల్ నందు ముందస్తు భద్రత ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా …
Read More »
Prajavartha Online Telugu News