తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా పట్టు వస్త్రాలు సమర్పించడానికి తిరుపతి రావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా.పసుపులేటి హరి ప్రసాద్ కలంకారి శాలువ బహూకరించి ఘన స్వాగతం పలకడం జరిగింది.
Read More »Tag Archives: tirupathi
తిరుమల పరకామణి వివాదంపై సీబీఐ విచారణ కోరిన తిరుపతి ఎంపీ గురుమూర్తి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల పరకామణి అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ఆరోపణల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తుల విశ్వాసం దెబ్బతింటోందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశం సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి, భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి వేర్వేరుగా లేఖలు రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా పరకామణిలో దొంగతనం, దుర్వినియోగం జరిగిందని రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తోందని …
Read More »శ్రీవారి బ్రహ్మోత్సవాలకు స్మూక్ష-క్షేత్రస్థాయిలో ప్రణాళికలు
-భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి -టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల పవిత్రత కాపాడటమే కాకుండా సాధారణ భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడం ముఖ్య లక్ష్యంగా పని చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు స్మూక్ష్మ, క్షేత్రస్థాయి ప్రణాళికలు రూపొందించి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్ లో ఆయన టీటీడీ అదనపు …
Read More »గ్లోబల్ ఇన్నోవేషన్ క్యాపిటల్గా మారడానికి ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది
– DRDO మాజీ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : CII ఆంధ్రప్రదేశ్ ఈరోజు తిరుపతిలో 2వ ఎడిషన్ ఇన్నోవేషన్ మరియు R&D కాన్క్లేవ్ను నిర్వహించింది. CII ఆంధ్రప్రదేశ్ మాజీ ఛైర్మన్ మరియు బెటర్ కాస్టింగ్స్ CEO అయిన JSRK ప్రసాద్ తన ప్రారంభ వ్యాఖ్యలలో, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా AI ని పాలనా చట్రాలలోకి అనుసంధానించడంలో, తెలివైన వ్యవసాయం, ప్రజారోగ్యం మరియు పౌర సేవలు (Whatsapp) లలో ఎలా ముందంజలో ఉందో వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని …
Read More »స్విమ్స్ ఆధ్వర్యంలో లింగేశ్వరనగర్ లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్
-వైద్యాధికారి డాక్టర్ ఉదయశ్రీ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న స్వస్థ్ నారీ సశక్త్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా టీటీడీకి చెందిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) ఆధ్వర్యంలో గురువారం తిరుపతి రూరల్ మండలం లింగేశ్వర నగర్ లో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్టు వైద్యాధికారి డాక్టర్ ఉదయశ్రీ తెలిపారు. ముందుగా క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, ముందస్తు నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా …
Read More »మొబైల్ IEC వాహనం ప్రారంభ కార్యక్రమము
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆదేశాలతో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ & టిబి కార్యాలయం ఆధ్వర్యంలో మొబైల్ IEC ప్రచార రధం ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదికారి డా.బాలకృష్ణ నాయక్ స్వయంగా ప్రారంభించినారు. ఈ సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన నూతన ప్రచార పుస్తకాలు, పత్రికలు మరియు క్యూ ఆర్ కోడ్ పత్రాలు ఆవిష్కరించారు. ఈ ప్రచార రధం జిల్లా లో నిర్దేశించిన ప్రదేశాలు, కాలేజీ లు, పాఠశాలలు తిరిగి HIV గురించి అవగాహన …
Read More »వికసిత్ భారత్ సాధనలో మహిళల ఆర్థిక సాధికారత కీలక౦
-సామాజిక-ఆర్థిక మోడల్గా లింగ స్పందనాత్మక బడ్జెటింగ్ -మహిళా ఆధ్వర్యంలోని అభివృద్ధి వికసిత్ భారత్కి కేంద్ర బిందువుగా నిలుస్తుంది -మహిళల విద్య, ఆరోగ్యం, వ్యాపారారంగం మరియు డిజిటల్ చేర్పు కోసం “తిరుపతి తీర్మానం” ఆమోదం : లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ రోజు తిరుపతిలో ముగిసిన పార్లమెంటరీ మరియు శాసనసభ కమిటీల తొలి జాతీయ సదస్సులో మహిళల సాధికారత కోసం స్థిరమైన ఆర్థిక సాధికారత మోడళ్ల అవసరాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా …
Read More »మహిళా సాధికారతపై పార్లమెంటు మరియు శాసనసభ కమిటీల జాతీయ సదస్సు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా, స్థానిక రాహుల్ కన్వెన్షన్ సెంటర్, తిరుపతి లో నిర్వహిస్తున్న ‘’మహిళా సాధికారతపై పార్లమెంటు మరియు శాసనసభ కమిటీల జాతీయ సదస్సు”రెండవ మరియు చివరి రోజులో భాగంగా సదస్సుకు చేరుకున్న వివిధ రాష్ట్రాలకు చెందిన డెలిగేట్లు. సోమవారం ఉదయం తిరుపతిలోని స్థానిక రాహుల్ కన్వెన్షన్ సెంటర్ నందు జరిగిన’మహిళా సాధికారత సదస్సుకు హాజరైన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా , రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కి …
Read More »మారిషన్ ప్రధాన మంత్రి నవీన్ చంద్ర రామ్గూలామ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన డా. పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ ఈ రోజు తిరుపతి పుణ్యక్షేత్రానికి విచ్చేసిన మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్గూలామ్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. తరువాత డా. పసుపులేటి హరిప్రసాద్ తిరుపతి జైన్ దేవస్థానంలోని ఆధ్యాత్మిక గురువు సిద్ధగురువర్ సిద్ధేశ్వర బ్రహ్మర్షి గురుదేవులను కలసి ఆశీర్వాదం పొందారు. గురుదేవులు హరిప్రసాద్ కి ఆశీస్సులు అందించారు.
Read More »రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న మారిషన్ ప్రధాన మంత్రి నవీన్ చంద్ర రామ్గోళం కి ఘన స్వాగతం
తిరుపతి /రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి ఒక్కరోజు పర్యటన లో భాగంగా బ్రహ్మర్షి ఆశ్రమం, తిరుమల శ్రీవారి దర్శనం కొరకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న మారిషెస్ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్గోళం కి రేణిగుంట విమానాశ్రయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎండోమెంట్ కమీషనర్ హరి జవహర్ లాల్, అనంతపురం డి ఐ జి షిమోసి బాజ్పేయి, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి ఆర్డిఓ భాను ప్రకాష్, అడిషనల్ …
Read More »
Prajavartha Online Telugu News