-కుటీర పరిశ్రమల ఏర్పాటుతో గౌరవంగా జీవించేలా చేస్తాం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో అర్హులైన ప్రతీ ట్రాన్సజెండర్ కి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జె. నివాస్ చెప్పారు స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో వివిధ సమస్యలతో తనను కలిసేందుకు వచ్చిన ట్రాన్సజెండర్స్ ప్రతినిధులతో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ ట్రాన్సజెండర్స్ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2019లో ప్రత్యేక చట్టాన్ని …
Read More »Latest News
రైతుల ఉత్పత్తి సంస్థను సందర్శించిన జిల్లా కలెక్టర్
-ఎఫ్ పీవో ల ద్వారా రైతులకు బహుళ ప్రయోజనలు… విజయవాడ/తోట్లవల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : తోట్లవల్లూరు మండలం,చాగంటిపాడు గ్రామంలో ని శ్రీ విఘ్నేశ్వర రైతుల ఉత్పత్తి సంస్థ (ఎఫ్ పిఓ) ను జిల్లా కలెక్టర్ జె. నివాస్ సందర్శించారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఎఫ్ పీవో లు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యవసాయ ఉత్పత్తిదారులకు మెరుగైన ఆదాయాన్ని అందించడమే రైతుల ఆధ్వర్యంలోని రైతుల ఉత్పత్తిదారుల సంస్థల ప్రధాన లక్ష్యమన్నారు. ఈ దిశగా పనిచేస్తు డాక్టర్ వైయస్ఆర్ లైఫ్ టైం ఏచివ్ మెంట్ అవార్డు …
Read More »ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందించడం జరుగుతోంది…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందించడం జరుగుతోందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. శనివారం కొవ్వూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవ, శంఖుస్థాపన కార్యక్రమాలలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ఐ.పంగిడి గ్రామంలో రూ. 21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం ను, రూ.198 లక్షలతో నిర్మించిన ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ప్రారంభించారు. దేచేర్ల …
Read More »నగరంలోని సీతమ్మ పాదాల వద్ద నదీ ప్రాంతంలో గణేష్ విగ్రహాల విమజ్జన ఏర్పాట్లను పూర్తి చేశాం…
-గణేష్ విగ్రహాల నిమజ్జనంలో పాల్గొనే భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలి… -ఐదు మందికి మించి నిమజ్జనంలో పాల్గొనరాదు… -కృష్ణానదిలో వరద నీరు ఎక్కువుగా ఉండటంతో భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలి… -కలెక్టరు జె. నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో గణేష్ విగ్రహాల నిమజ్జనం కొరకు కృష్ణాబ్యారేజ్ దిగువన గల సీతమ్మ పాదాల వద్ద గల నదీ పరివాహక ప్రాంతంలో విగ్రహాల నిమజ్జన కొరకు ఏర్పాట్లు చేయడం జరిగిందని కలెక్టరు జె. నివాస్ తెలిపారు. నగరంలో గణేష్ ఉత్సవాలు అనంతరం …
Read More »కుటుంబం పిల్లల మొదటి పాఠశాల…తల్లి అతని మొదటి గురువు…
-పిల్లలలో మంచి విలువలను పెంపొందించడంలో తల్లిదండ్రుల ముఖ్య పాత్ర… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లలలో మంచి విలువలను పెంపొందించడంలో తల్లిదండ్రుల పాత్ర ముఖ్యమైనది. కుటుంబం పిల్లల మొదటి పాఠశాల, అక్కడ నుండి వారు జీవితం యొక్క మొదటి పాఠం నేర్చుకుంటారు. తల్లి అతని మొదటి గురువు. కానీ నేటి యుగంలో తల్లిదండ్రులు పిల్లలకు మంచి విలువలు ఇవ్వడం.. నేర్పించడం కష్టంగా మారింది. మీరు పిల్లలకు ఎంత వివరించినా, వారు దానిని పాటిస్తారు అనే నమ్మకం లేదని అనుకుంటారు. కానీ, పిల్లలకు తల్లిదండ్రులు నేర్పిన …
Read More »ఆంధ్రా, తెలంగాణాలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ లో అగ్ర భాగాన “కెఎల్ విద్యా సంస్థ“…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రకటించే నేషనల్ ఇంస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ – ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో కె ఎల్ డీమ్డ్ యూనివర్సిటీ మరోసారి సత్తా చాటింది. దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలకు ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ర్యాంకింగ్ లో జాతీయ స్థాయిలో 35 వ రాంక్ ను సాధించింది. గత సంవత్సరం జాతీయ స్థాయిలో 41 వ రాంక్ సాధించగా ఈ ఏడాది 6 స్థానాలు మెరుగుపరుచుకుని 35 వ రాంక్ దక్కించుకుంది. ఆంధ్ర , తెలంగాణా …
Read More »వృధ్ధాచలం (విరుదాచలం)… కాశీకంటే పురాతనమైన పుణ్యక్షేత్రం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తమిళనాడులోని ఓ పుణ్యక్షేత్రం కాశీ క్షేత్రం కంటే పురాతనమైనది. అందువల్లే ఇక్కడ స్వామివారిని పూజిస్తే కాశీలో విశ్వనాధుడిని సేవించిన దానికంటే ఎక్కువ పుణ్యం వస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా ఇక్కడ పుట్టినా, చనిపోయినా అప్పటి వరకూ చేసిన తప్పులు సమిసిపోయి తప్పక కైలాసానికి వెలుతామని ప్రతీతి. అందుకే కాశీలో జీవిత చరమాంకం గడపడానికి వీలుకుదరని వారు ఇక్కడికి వచ్చి దైవ సన్నిదిలో తమ శేష జీవితాన్ని ముగిస్తారు. ఈ నేపథ్యంలో ఆ దేవాలయానికి సంబంధించిన కథనం. వృద్దాచలాన్ని, వృద్ధకాశి …
Read More »కాణిపాకం వినాయకునికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి…
చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త : కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి పెద్దిరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే ఎస్ బాబు, ఆలయ అధికారి వెంకటేష్.. మంత్రికి ఘన స్వాగతం పలికారు. వేదపండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాణిపాకం వినాయక ఆలయంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
Read More »అక్టోబర్ 7 నుంచి 15 వరకు ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో అక్టోబర్ 7 నుంచి 15 వరకు దసరా శరన్నవరాత్రులు జరగనున్నాయి. అక్టోబర్ 7న స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి, 8న బాలా త్రిపుర సుందరీ దేవిగా, 9న గాయత్రీదేవిగా, 10న లలితా త్రిపుర సుందరీ దేవిగా, 11న అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మహాలక్ష్మిదేవిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. 12న సరస్వతీదేవిగా, 13న దుర్గాదేవిగా, 14న మహిషాసురమర్ధినిగా, 15న రాజరాజేశ్వరి దేవిగా ఇంద్రకీలాద్రి …
Read More »గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చేసే వారిపై చర్యలు: స్కానింగ్ కేంద్రాలకు డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ డా. ఆశా హెచ్చరిక
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : గర్భస్థ పిండ లింగ నిర్దారణ చేసే స్కానింగ్ కేంద్రాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ డా. ఆశా హెచ్చరించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం లో గురువారం పీసీపీఎన్డీటీ డివిజన్ స్థాయి కమిటీ సమావేశం డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డా. ఆశా మాట్లాడుతూ స్కానింగ్ కేంద్రాలకు గర్భస్థ లింగ ఆరోగ్య పరిస్థితులు మాత్రమే పరిశీలించి నివేదిక ఇవ్వాలని, లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించకూడదన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ …
Read More »