Breaking News

Daily Archives: February 17, 2025

సంస్కృతి, వారసత్వ పరిరక్షణలో దేవాలయాలది కీలకపాత్ర

-దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు… అభివృద్ధికి ఆదాయ వనరులు -దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజానిది ప్రత్యేకపాత్ర -దేవాలయాల్లో అన్నదానాన్ని ప్రవేశపెట్టింది ఎన్టీఆరే -ఆలయాల అభివృద్ధికి రూ.134 కోట్లు కేటాయించి ఖర్చు చేస్తున్నాం -దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలో వెంకటేశ్వరస్వామి దేవాలయం ఉండాలి -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సులో పాల్గొన్న సీఎం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మన సంస్కృతి, వారసత్వాన్ని పరిరక్షించడంలో దేవాలయాలపాత్ర చాలా ప్రధానమైనదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు …

Read More »

నగరంలో ‘గౌరీపూజ స్టోర్స్‌’ యాప్‌ ప్రారంభం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ‘గౌరీపూజ స్టోర్స్‌’ యాప్‌ ప్రారంభించబడిరది. సోమవారం గాంధీనగర్‌లోని శ్రీ కంచి కామకోటి పీఠం వారి సంప్రదాయ పాఠశాల, విజయవాడ బ్రాంచ్‌ నందు దుర్గగుడి స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్‌ శర్మ, కంచి కామకోటి పీఠం వారి సంప్రదాయ పాఠశాల ప్రిన్సిపాల్‌ విష్ణుభట్ల పద్మావతి యాప్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘గౌరీ పూజ స్టోర్‌’ వ్యవస్థాపకులు దివాకరుని మృత్యుంజయ శర్మను అభినందించారు. భక్తునికి దేవునికి అనుసంధానం చేసే విధంగా పూజా సామాగ్రిని ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా …

Read More »

శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును భ్రమరాంభ మల్లికార్జున స్వామి ఆలయ ఈవో ఎం.శ్రీనివాసరావు, పండితులు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆహ్వానించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో ఈనెల 19వ తేదీ నుంచి మార్చి 1 వరకు మహోత్సవాలు జరుగుతున్నాయని సీఎంకు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎంకు ఆలయ పండితులు స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని  అందించి ఆశీర్వదించారు.

Read More »

ప్రతి ప్రభుత్వ పథకం, కార్యక్రమంపై ప్రజల్లో సంతృప్తి కనిపించాలి

-పాలసీలో తప్పులు ఉంటే సరిదిద్దండి….అమలులో అలసత్వం ఉంటే బాధ్యులపై చర్యలు -ప్రజలే ఫస్ట్ అనే విధానం కోసం అన్ని వ్యవస్థలు పనిచేయాలి -పథకాల అమలుపై జిల్లాల వారీగా కూడా రేటింగ్ -ప్రజలు, లబ్దిదారుల నుంచి నిరంతరం అభిప్రాయ సేకరణ…వారానికి నాలుగు శాఖలపై సమీక్ష -పర్సెప్షన్ ట్రాకింగ్ సమీక్షలో అధికారులకు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలే ఫస్ట్ అనే విధానంతో ప్రభుత్వం పనిచేస్తుందని….దీనికి అనుగుణంగా అన్ని శాఖల్లో, అన్ని స్థాయిలో అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు ఉండాలని …

Read More »

గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వం చొరవ చూపాలి…

-బొప్పరాజు, వేల్పులు అర్లయ్య, పలిశెట్టి, జి.జ్యోతి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసినటు వంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్దలో వ్యవస్థీ కృతమైన కొన్ని సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని కూటమి ప్రభుత్వం భావించి, ఈ సచివాలయ వ్యవస్దలో ఏ ఉద్యోగికి నష్టం కలగకుండా, ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలని భావించి, ప్రభుత్వం చేపట్టాల్సిన సంస్కకరణలను అమలు చేసేందుకు గాను సోమవారం సచివాలయంలో సంబందిత శాఖామాత్యూలు డోలా బాల వీరంజనేయ స్వామి  ఆద్వర్యంలో ఉన్నతాధికార్లు సమక్షంలో …

Read More »

మోదీ అమెరికా పర్యటన అదానీని రక్షించేందుకే… : చింతా మోహన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని మోదీ అమెరికా పర్యటన అదానీని కేసుల నుంచి తప్పించేందుకేనని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు దేశాభివృద్ధి కోసం… తద్వారా వాటి ఫలాలు ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ప్రధానులు ఇతర దేశాలు పర్యటించేవారని, మోదీ పర్యటనలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. దీంతో భారతదేశ అఖండత, ప్రతిష్టత దెబ్బతినేలా ఉందన్నారు. గతంలో ఎందరో ప్రధానులు అమెరికా …

Read More »

నగరంలో ‘కార్ల’ డైమండ్స్‌ షోరూం ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ బందర్ రోడ్ లో ‘కార్ల’ డైమండ్స్‌ షోరూంను సోమవారం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు చేతుల మీదగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేకమైన డిజైన్లతో మంచి నాణ్యత గల డైమండ్స్‌ ఆభరణాలను అందించడం ద్వారా వారు ఈ రంగంలో విజయం సాధించారు అని అన్నారు. వివిధ రకాల నూతన ఆభరణాలను ప్రదర్శించారు. విజయవాడలో తమ రెండవ శాఖను ప్రారంభించారు. మా కఠినమైన ఎంపిక ప్రక్రియ, బాధ్యతాయుతమైన …

Read More »

జీబిఎస్ వ్యాధిపై ఎలాంటి ఆందోళన వద్దు..

-జీబిఎస్ పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది.. -రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి. ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : జీబిఎస్ వ్యాధిపట్ల ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి పేర్కొన్నారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అపోహలు తొలగించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర మెడిసిన్స్, ఇంజక్షన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. కార్డియాలజీ, న్యూరాలజీ జనరల్ మెడిసిన్ విభాగాల్లో అత్యవసర మందులు అందుబాటులో ఉంచేలా చర్యలు …

Read More »

గుంటూరు జిల్లా రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి

-క్షతగాత్రులకు మెరుగైన వైద్యసాయం అందించాలని అధికారులకు ఆదేశం -మృతులకు సంతాపం ప్రకటించిన మంత్రి దుర్గేష్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ దురదృష్టవశాత్తు గుంటూరు జిల్లా నారాకోడూరు-బుడంపాడు గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు దుర్మరణం చెందిన ఘటన కలచి వేసిందని జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ విచారం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం ప్రమాద వార్త తెలిసిన వెంటనే జిల్లా అధికారులతో మంత్రి దుర్గేష్ ఫోన్లో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. అనంతరం …

Read More »

భూ రికార్డుల నిర్వహణను సక్రమంగా నిర్వహించండి…

-రెవిన్యూ సమస్యలకు సకాలంలో పరిష్కరించండి… -సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ల నిర్వహణ లో అలసత్వం వద్దు… -జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ -కంకిపాడు మండలం లో కలెక్టర్ సుడిగాలి పర్యటన… మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త భూ రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కంకిపాడు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ భూ రికార్డుల నిర్వహణ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు, రైతుల నుండి వివిధ సమస్యల …

Read More »