విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ గాంధీనగర్ లో ఒక హోటల్ జరిగినది, ఈ కార్యక్రమంలో అఖిల భారత మాల సంఘాల జే. ఏ. సీ కార్యవర్గ ఎన్నిక మరియు నియామక పత్రాలు జారీ చేయడం జరిగినది, అఖిల భారత మాల సంఘాల జే. ఏ. సీ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ (ఐ.ఆర్.ఎస్ రిటైర్డ్ ) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎస్. సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అని , దళితుల హక్కుల అణచివేతను ఎదుర్కునేందుకు …
Read More »Daily Archives: February 16, 2025
నగరంలో ప్రజారోగ్యానికి భంగం కల్గించే వారిపై కఠిన చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ప్రజారోగ్యానికి భంగం కల్గించే వారిపై కఠిన చర్యలు తప్పవని, ప్రజారోగ్యం దృష్ట్యా ప్రతి ఒక్కరూ కేటాయించిన పారిశుధ్య పనులకు ముందస్తు అనుమతులు లేకుండా గైర్హాజరు అయితే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆదివారం నగరంలో పారిశుధ్య పనులు నిర్వహించే కార్మికులు ఎక్కువ మంది ముందస్తు అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరు కావడం తమ దృష్టికి వచ్చిందని, …
Read More »ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమం ముందస్తు భద్రత ఏర్పాట్లపై సమీక్ష
-ఈ నెల 17న (నేడు) ముఖ్యమంత్రి తిరుపతి పట్టణం నందు టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ 2025 కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో ఎఎస్ఎల్ లో భాగంగా ముందస్తు భద్రత ఏర్పాట్లపై సమీక్షించిన ఎస్పీ హర్ష వర్ధన్ రాజు, జెసి శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 17న (నేడు) తిరుపతి పట్టణం నందు టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ …
Read More »కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ తో మంత్రి సవిత
-ఏపీలో ‘చేనేత’కు అండగా నిలవండి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను మంత్రి సవిత మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ -2025లో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ నుద్దేశించి భారత మండపంలో ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంతి సవిత ఆయనను కలిశారు. రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర చేయూతనందించాలని …
Read More »మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి…
-దేశ, విదేశ పారిశ్రామిక వేత్తలతో మంత్రి సవిత న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ భారత్ టెక్స్-2025 కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదివారం పలువురు దేశ, విదేశ పారిశ్రామిక వేత్తలను కలిశారు. చేనేత వస్త్రాలకు మరింత మార్కెట్ సదుపాయం కల్పించాలన్న లక్ష్యంతో పాటు పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వం భారత్ టెక్స్-2025 ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసిన విషయం విధితమే. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భారత మండపంలో ప్రధాన నరేంద్ర …
Read More »సమస్యలు ఆలకిస్తూ… ఆప్యాయంగా పలకరిస్తూ… అధికారులకు ఆదేశాలిస్తూ…
-ముసునూరు మండలం కాట్రేని పాడు గ్రామంలో పలు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి -మంత్రి పార్థసారథికి అడుగడుగునా గ్రామ పెద్దలు తమ సమస్యలు మంత్రికి తెలియజేయగా తక్షణమే సమస్యలు పరిష్కరించిన మంత్రి,,.. -యాదవులు బజారులో సుమారు రూ,20 లక్షలతో కమ్యూనిటి హాలు నిర్మించే బాధ్యత నాది మంత్రి కొలుసు పార్థసారధి.. ముసునూరు, నేటి పత్రిక ప్రజావార్త : కాట్రేని పాడు గ్రామంలో ఆదివారం ఉదయం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర సమాచార పౌర …
Read More »తిరుపతిలో సీఐఐ యంగ్ ఇండియన్స్ చాప్టర్
-CII తన యువ భారతీయుల అధ్యాయాన్ని తిరుపతిలో ప్రారంభించింది -మిస్ కస్తూరి వర్షా విశ్వనాథ్ 2025 సంవత్సరానికి చైర్గా మరియు మిస్టర్ డి నితిన్ కో-చైర్గా నియమితులయ్యారు. -తిరుపతిలో సీఐఐ యంగ్ ఇండియన్స్ చాప్టర్ ను ప్రారంభించింది తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వర్షా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బిజినెస్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ డైరెక్టర్ కస్తూరి వర్షా విశ్వనాథ్ 2025 సంవత్సరానికి చైర్ పర్సన్గా నియమితులయ్యారు. వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ, మిచిగాన్ …
Read More »సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చర్యలు చేపడుతున్నాం
-మహాశివరాత్రి బ్రాహ్మోత్సవాలను ఘనంగా సమన్వయంతో నిర్వహించండి: హోం శాఖ మంత్రి వర్యులు వంగల పూడి అనిత శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో పలు బ్రహ్మోత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, వైభవంగా నిర్వహించుటకు సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా దర్శన భాగ్యం కల్పించాలని ముందస్తుగా మంత్రుల బృందం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి పక్కాగా జరిగేలా చూడాలని ఇచ్చిన ఆదేశాలు మేరకు సమీక్షిస్తూ శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞాన ప్రసూనాంబ దేవి అమ్మవారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని హోం …
Read More »నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్త రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న రాష్ట విద్యాశాఖ,ఐటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మరియు ఆర్టీజీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తo ఆదివారం ఉదయం10.54 గంటలకు రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న రాష్ట విద్యాశాఖ , ఐటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మరియు ఆర్టీజీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ వారికి ఘన స్వాగతం లభించింది. తిరుపతి, చంద్రగిరి, నగరి, వెంటగిరి, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, పూతలపట్టు, సర్వేపల్లి శాసన సభ్యులు ఆరని శ్రీనివాసులు, పులివర్తి నాని, గాలి భానుప్రకాష్ నాయుడు, కురుగొండ్ల రామకృష్ణ, నెలవలి విజయశ్రీ, బొజ్జల సుదీర్ రెడ్డి, మురళీ మోహన్, సోమిరెడ్డి …
Read More »ధార్మిక కార్యక్రమాలు భగవదనుగ్రహనికి మార్గాలు
-అన్నదానం మహా భాగ్యం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మానవ జీవితంలో భగవంతుని అనుగ్రహం పొందేందుకు ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ వాటిలో ధార్మిక కార్యక్రమాల నిర్వహణ ద్వారా భగవంతుని అనుగ్రహం పొందడం అత్యుత్తమ మార్గమని విజయవాడ నగరపాలక సంస్థ కార్పోరేటర్ టిడిపి ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి అన్నారు. తాడేపల్లి ఆశ్రమం రోడ్ లోని బి.ఎ. విల్లా నివాసులు బొడ్డకాయల దుర్గాప్రసాద్, హైమావతి దంపతుల సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానం నిత్య అన్నదాన పదకానికి విరాళం గా సరఫరా చేస్తున్న 10 టన్నుల …
Read More »
Prajavartha Online Telugu News