-రాష్ట్ర దశ దిశను మార్చే విధంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి -రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యవసాయ అనుబంధ రంగాల్లో రానున్న ఐదేళ్లలో 30 శాతం వృద్ది రేటు సాధన లక్ష్యంగా పటిష్టమైన చర్యలను చేపట్టనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రస్తుతం ప్రాధమికి రంగంలో 15.86 శాతం వృద్ది రేటు ఉందని, దీన్ని తొలి దశలో 20 శాతానికి …
Read More »Daily Archives: February 7, 2025
ఆర్టీజీఎస్ పనితీరు ఆదర్శనీయం
-బోత్సావానా ప్రభుత్వ సలహాదారు అర్బన్ బసిమా దబుత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్టీజీఎస్ పనితీరు ఆదర్శనీయమని ఆఫ్రికా దేశాల్లో ఒకటైన బోత్సవానా దేశ ప్రతినిధులు ప్రశంసించారు. బోత్సావాన దేశ ప్రభుత్వ సలహాదారు అర్బన్ బసిమా దబుతా శుక్రవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కేంద్రాన్ని సందర్శించారు. ఆర్టీజీఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె. దినేష్ కుమార్ ఆయనకు స్వాగతం పలికి, ఆర్టీజీఎస్ పనితీరు గురించి వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల నుంచి ఆర్టీజీఎస్ వ్యవస్థ రూపుదిద్దుకుందని, అటు …
Read More »డిల్లీలో కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ తో మంత్రి డోలా భేటీ
-రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయాలని కోరిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన నిధులు విడుదల చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కేంద్ర మంత్రులను కోరారు. శుక్రవారం నాడు ఢిల్లీలో కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత శాఖ మంత్రి డా. వీరేంద్ర కుమార్, సహాయ మంత్రి రామ్ దాస్ అథవాలేతో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సమావేశమయ్యారు. ఈ …
Read More »వేగవంతమైన పనితీరుతో సత్వర ఫలితాలు సాధిద్దాం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు అపారమైన నమ్మకంతో 2024 ఎన్నికల్లో 93 స్ట్రైక్ రేట్ తో చారిత్రాత్మక తీర్పును ఇచ్చి గెలిపించారు. వారి ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు తొలిరోజు, తొలిగంట నుంచి ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు శాయశక్తులా కష్టపడుతున్నాం. పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్, అన్న క్యాంటీన్లు వంటి పథకాలతో సంక్షేమం అమలు చేస్తూనే…మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల సాధనతో అభివృద్దివైపు అడుగులు వేస్తున్నాం. ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని సుపరిపాలనతో సూపర్ సిక్స్ …
Read More »తిరుమల శ్రీవారినిరాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారిని నేటి శుక్రవారం ఉదయం ప్రాతః కాల సమయంలో అభిషేక సేవలో సేవించుకుని దర్శించుకున్న ఆం.ప్ర. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్. శ్రీవారి దర్శనానంతరం రేణిగుంట విమానాశ్రయం నందు సిఎస్ కి సాదర వీడ్కోలు పలికిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జెసి శుభం బన్సల్. ఈ సందర్భంగా సిఎస్ కి తిరుమల శ్రీవారి జ్ఞాపికను జిల్లా కలెక్టర్ అందచేశారు. అంతకు మునుపు ఉదయం సిఎస్ ని కలెక్టర్ రిసీవ్ చేసుకున్నారు. ఈ …
Read More »ఆం.ప్ర రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కి ఘనస్వాగతం
రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆం.ప్ర రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారికి ఘనస్వాగతం లభించింది. జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి థర్డ్ ఎడిజే జస్టిస్ ఎం. గుర్నాథ్, ప్రోటోకాల్ జడ్జి కోటేశ్వర రావు, కోర్టు సూపరింటెండెంట్ ధనుంజయ నాయుడు, తిరుపతి బార్ కౌన్సీల్ సభ్యులు తదితరులు గౌ. ఆం.ప్ర రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి కి స్వాగతం పలికిన వారిలో వున్నారు. హై …
Read More »వచ్చే రెండు మూడు వారాల్లో పెండింగ్ లేఔట్ల ప్రొసీడింగ్స్ ప్రతులను లబ్ధిదారులకు అందిస్తాం
-శెట్టిపల్లి భూ పరిష్కారానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న శెట్టిపల్లి భూ సమస్యల పరిష్కార దిశలో గౌ. ముఖ్యమంత్రి చొరవతో పరిష్కార దిశగా అన్ని చర్యలు చేపట్టామని, వచ్చే రెండు మూడు వారాల్లో పెండింగ్ వాటిని పరిష్కరించి లేఔట్లకు సంబంధించి పేపర్ మీద ఏర్పాటు, ప్లాటింగ్ చేసి ప్రొసీడింగ్స్ ప్రతులను లబ్ధిదారులకు అందిస్తామని, శెట్టిపల్లి భూ పరిష్కారానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని జిల్లా …
Read More »కొలతల ప్రకారం సరిహద్దులను ఖచ్చితంగా గుర్తించాలి
-ఆర్ ఎస్ ఆర్ కి క్షేత్ర స్థాయిలో కొలతలు సరిపోవాలి -నిర్దేశించుకున్న సమయపాలన లోగా రీ సర్వే పూర్తి చేయాలి -కలెక్టర్ పి ప్రశాంతి పెరవలి, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం సాయంత్రం ఖండవల్లి సచివాలయం లో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి , ఆర్డీవో రాణి సుస్మిత, జిల్లా సర్వే అధికారి బి లక్ష్మి నారాయణ తో కలిసి పెరవలి మండలం ఖండవల్లి గ్రామంలో రీసర్వే పురోగతిని సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రెవిన్యూ …
Read More »నగరంలోని పార్కులు థీమ్స్ పార్క్ లు అభివృద్ధి చేయాలి
-పుష్కరాల నాటికి రాజమహేంద్రవరం నగరం పర్యటన ఆకర్షణ లో పార్కులు కీలకం కావాలి -పిల్లలకి విజ్ఞానం ఆనందం కలిగించే విధంగా పార్కుల అభివృద్ధి చేపట్టాలి -కడియం నర్సరీ ప్రాంతాల్లో పర్యాటక ప్రదేశాలు అభివృద్ధి పై సమీక్ష -జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని పార్కులను మూస పద్ధతిలో కాకుండా ఒక ప్రత్యేకత కలిగిన థీమ్ లతో కూడి నగరవాసులను, పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పీ ప్రశాంతి స్పష్టం చేశారు. 2027 పుష్కరాల నాటికి ఆమేరకు …
Read More »మంగళగిరి ఎయిమ్స్ అభివృద్ధికి పూర్తి సహకారాన్ని అందిస్తాం
-ఎయిమ్స్ డైరెక్టర్ కు వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ హామీ -మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతిష్టాత్మక మంగళగిరి ఎయిమ్స్ను దేశంలోనే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలందిస్తుందని తనను కలిసిన నూతన ఎయిమ్స్ డైరెక్టర్ ఆచార్య అహంతేమ్ శాంతాసింగ్ కు వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. శుక్రవారంనాడు వెలగపూడి ఎపి సచివాలయంలో మంత్రిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ …
Read More »