Breaking News

Daily Archives: February 27, 2025

గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలం అయింది

-ఈ ఏప్రియల్ నుంచి మున్సిపాల్టీల నిధులు ఆయా మున్సిపాల్టీల అభివృద్దికి మాత్ర‌మే ఖ‌ర్చు -అమ‌రావ‌తిపై అవాస్తవాల‌తో ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు -అమ‌రావ‌తి నిర్మాణం కోసం ప్ర‌జ‌ల‌పై ఒక్క రూపాయి కూడా భారం వేసేది లేదు -ఇంజినీర్ల క‌మిటీ నిర్ణ‌యం మేర‌కే టెండ‌ర్ ధ‌ర‌ల నిర్ధార‌ణ‌ -ఎన్నిక‌ల కోడ్ తో అమ‌రావ‌తి ప‌నులు ఆల‌స్యం -వ‌చ్చే నెల 10 త‌ర్వాత అమ‌రావ‌తి నిర్మాణ ప‌నులు ప్రారంభం -పొంగూరు నారాయణ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ శాఖామాత్యులు అమ‌రావ‌తి, నేటి పత్రిక …

Read More »

ఒకేషనల్ ట్రైనర్లకు 5 రోజుల వర్క్ షాప్

-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న వృత్తి విద్యా శిక్షకులకు (ఒకేషనల్ ట్రైనర్లకు) ఐదు రోజుల పాటు శిక్షణ శుక్రవారం ప్రారంభించినట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS.,  తెలిపారు. సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో 9 నుండి 12 తరగతుల విద్యార్థులకు 10 ట్రేడుల్లో వృత్తి విద్యా కోర్సు అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మరింత నైపుణ్యంతో కూడిన విద్యను అందించడానికి ఒకేషనల్ ట్రైనర్లకు శిక్షణ ఇస్తున్నామన్నారు. తొలి …

Read More »

వేసవిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలి

-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వేసవిలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన ముందస్తు చర్యలను చేపట్టాలని, అందుకు తగ్గట్టుగా వేసవి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేశించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. అందు తగ్గట్టుగా జిల్లాల వారీగా పటిష్టమైన చర్యలను చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆయన ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం సి.ఎస్. సమావేశ మందిరం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్పరెన్సు నిర్వహించి …

Read More »

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధికి బాటలు వేసే బడ్జెట్ అందించిన చంద్రబాబుకు ధన్యవాదాలు : మంత్రి టీజీ భరత్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజకంగా ఉందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. బడ్జెట్‌పై మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. సూపర్ సిక్స్ హామీలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ కేటాయించడం జరిగిందన్నారు. అన్ని శాఖలకు ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్‌లో నిధులు కేటాయించారని చెప్పారు. ప్రధానంగా ఇండస్ట్రీయల్ డిపార్ట్‌మెంట్‌కు రూ.3,156 కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రభుత్వం …

Read More »

రాజమహేంద్రవరం రీజనల్ సైన్స్ సెంటర్ కి ‘స్వామి జ్ఞానానంద’ పేరు ప్రతిపాదన

-కేంద్ర సాంస్కృతిక శాఖకు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం విభాగం, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఉమ్మడిగా రాజమహేంద్రవరంలో నిర్మాణం పూర్తి చేసుకున్న రీజనల్ సైన్స్ సెంటర్ కు ‘స్వామి జ్ఞానానంద’ పేరును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శికి …

Read More »

వక్ఫ్ బోర్డ్ కు ఆదాయం పెంచే దిశగా అడుగులు వేస్తున్నాం.

-తొలి అడుగు లోనే విజయం సాధించాం. -త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా డైరెక్ట్ మేనేజ్మెంట్ లో ఉన్న దర్గాలకు టెండర్లు పిలుస్తాం. -షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వక్ఫ్ బోర్డ్ కు ఆదాయం పెంచే విధంగా అడుగులు వేస్తున్నామని ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. ఈ మేరకు వేసిన తొలి అడుగులోనే విజయం సాధించామని ఆయన తెలిపారు. కర్నూల్ జిల్లా ఎల్లార్తి గ్రామం షేక్ షావలి షాషావలి దర్గా టెండర్ల …

Read More »

సీఎం చంద్రబాబును కలిసిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్‌ అంబుల వైష్ణవి

-అభినందించిన సీఎం….రాజధానిపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు. వైష్ణవిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ సీఆర్డీయే ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును వైష్ణవి సచివాలయంలో శుక్రవారం కలిశారు. అతిచిన్న వయసులోనే అంబాసిడర్‌గా నియమితులైన వైష్ణవిని సీఎం అభినందించారు. రాష్ట్రాభివృద్ధిలో యువత పాలుపంచుకోవాలని, అలాంటి వారికి వైష్ణవి ఆదర్శంగా నిలుస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. అమరావతి కోసం విరాళాలు సేకరించాలన్నది …

Read More »

రాష్ట్ర పునర్నిర్మాణానికి బాటలు వేసిన 2025-26 బడ్జెట్

-పతనమైన ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోసే దిశగా బడ్జెట్ -ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతకు అభినందనలు -వైద్య ఆరోగ్య, వైద్య విద్యకు రూ.19,265 కోట్లు -అందరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా -డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి రూ.4,000 కోట్లు -మొత్తం బడ్జెట్లో వైద్య ఆరోగ్యానికి దాదాపు 6 శాతం కేటాయింపులు -2023-24తో పోలిస్తే ఏకంగా రూ.1420 కోట్లు (29శాతం )అదనం -సంక్షేమం, అభివృద్ధి అవసరాలను సమతుల్యం చేసేందుకు చర్యలు -మూల ధన వ్యయానికి పెరిగిన కేటాయింపులు -‘ఆరోగ్యకరమైన, సంపన్నమైన, సంతోషకరమైన’ ఏపీ లక్ష్యాన్ని …

Read More »

రాష్ట్ర సమ్మిళిత అభివృద్ధికి దోహదం చేసే బడ్జెట్… : మంత్రి కొండపల్లి శ్రీనివాస్

-విద్య, వైధ్యం, వ్యవసాయానికి ప్రథమ ప్రాధాన్యత -ఎస్సీ, ఎస్టీ, బీసీ,మహిళల అభివృద్ధికి పెద్దపీట అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రాధాన్యత రంగాలకు పెద్దపీట వేస్తూ ప్రగతి పధంలో పయనించేందుకు రాష్ట్ర బడ్జెట్ దోహదపడుతుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మద్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై మంత్రి స్పందించారు. ఈ …

Read More »