-చిన్నచిన్న వివాదాలకు తావివ్వకుండా భార్యాభర్తలు సద్ది చెప్పుకొని ముందుకు సాగాలి -క్షణికావేశాలకు లోనై జీవితాలను పాడు చేసుకోకూడదు -తద్వారా చిన్న పిల్లల భవిష్యత్తు పాడవుతుందని సూచన -మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కుటుంబ కలహాల నేపథ్యంలో ఇల్లు వదిలి వెళ్లిపోయిన వివాహితను, చిన్న పిల్లలను వారి కుటుంబ సభ్యుల చెంతకు ఆదివారం మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ చేర్చారు. మంగళగిరి మండలం కాజా గ్రామ వెంక రెడ్డి పాలెం కు చెందిన వేముల శ్రీకాంత్, …
Read More »Daily Archives: February 2, 2025
ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగరాలి
-బీజేపీ అభ్యర్ధుల గెలుపునకు తెలుగు ప్రజలు కృషి చేయాలి -ఢిల్లీలో వాతావరణ కాలుష్యంతో పాటు రాజకీయ కాలుష్యం ఉంది. -1995లో హైదరాబాద్ ఉన్నట్లుగా ఇప్పుడు ఢిల్లీ ఉంది -ప్యాలెస్లు కట్టుకునేవారిని కాదు… ప్రజల కోసం పనిచేసేవారికి ఓటేయండి -ఏపీలో జగన్ రుషికొండ ప్యాలెస్లా ఢిల్లీలో కేజ్రీవాల్ శేషమహల్ నిర్మాణం -ప్యాలెస్లోకి అడుగుపెట్టక ముందే ఏపీలో చిత్తుగా ఓడించారు… ఇక్కడా అదే జరగాలి -ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం -ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -తెలుగువారు ఏకపక్షంగా బీజేపీకి ఓటేయాలని పిలుపు …
Read More »గుణదల మేరీ మాత ఉత్సవాలు సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లును పరిశీలించిన నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 9 10 11 వ తేదీల్లో విజయవాడ నగరంలో గుణదల మేరీమాత ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ మూడు రోజుల్లో పెద్ద ఎత్తున భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో గుణదల మేరీ మాత టెంపుల్ మరియు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న బందోబస్తు ఏర్పాట్లను ఈరోజు నగర పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజశేఖర బాబు ఐ పి ఎస్ ఇతర పోలీస్ అధికారులతో కలిసి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి, లా …
Read More »ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపి కేశినేని శివనాథ్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ కూడా పాల్గొన్నారు. ఢిల్లీ తెలుగు అసోసియేషన్ ఆహ్వానం మేరకు ఎన్డీయే భాగస్వామిగా కూటమి తరఫున సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం సహద్రలో ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో ఎపి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు , ఎంపి గంటి హరీష్ మాధుర్ బాలయోగి, ఎంపి బస్తిపాటి నాగరాజు, రాజ్యసభ ఎంపి …
Read More »Prajavartha e paper 24-31 January-2025 edition
Prajavartha e paper 24-31 January-2025
Read More »BJP’s Vision for Delhi: CM Chandrababu Naidu Bats for Development and Progress in Election Rally
New Delhi, Neti Patrika Prajavartha : In a high-energy election rally in Shahdara, Chief Minister of Andhra Pradesh and Telugu Desam Party (TDP) Chief Nara Chandrababu Naidu extended his full support to BJP candidate Sanjay Goyal in the upcoming Delhi Assembly elections. Addressing a massive gathering of the Telugu community, CM Naidu emphasised the need for a strong and progressive …
Read More »Telangana to support BEE to promote Mission LIFE
-Telangana government committed for Enhancing Energy Efficiency &addressing Climate Change to protect Public interest -Telangana Strengthens Green Energy Commitment with Mission LIFFE Initiative. -Telangana, BEE to promote Mission LIFFE to improving quality of life to the people. -Govt aims for energy efficiency, economic growth & climate action. -Telangana’s 2025 energy policy to boost 40,000 MW RE. -State to add 12,000 …
Read More »కాబోయే అమ్మలు.. ర్యాంప్ పై తళుక్కుమన్నారు
– వినూత్నంగా అను మై బేబీ 3వ వార్షికోత్సవం – ర్యాంప్ వాక్ తో అదరగొట్టిన గర్భిణీలు – కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ సినీ తార పూర్ణ – అను మై బేబీలో అందుబాటులో హైరిస్క్ ప్రెగ్నెన్సీ, వాటర్ బర్త్, పెయిన్ లెస్ డెలివరీ సేవలు – సేఫ్ హాండ్స్ ప్రోగ్రామ్ ద్వారా 80 కి.మీ. పరిధిలో ఎన్ఐసీయూ చికిత్సలు – అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీదేవి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలో అమ్మలు …
Read More »బడ్జెట్ ద్వారా ఎన్డీయే సర్కార్ రైతు పక్షపాత ప్రభుత్వమని రుజువైంది
-ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా, యువతకు ఉపాధి అవకాశాలు పెంచేలా, రైతులకు వ్యవసాయాన్ని లాభసాటి చేసేలా కేంద్ర బెడ్జెట్ -పూర్తిగా ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడే విధంగా ఉంది -బడ్జెట్లో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు -ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన మహిళలకు టర్మ్లోన్ పథకం ద్వారా రుణాలు, ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించడం మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదం -ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర బడ్జెట్ పూర్తిగా ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడే విధంగా ఉందని …
Read More »సూర్య నమస్కారాలతో…సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక భావన…
-శారీరక, మానసిక ఆరోగ్యం సూర్య నమస్కారాలతోనే సాధ్యం -జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక భావన సూర్య నమస్కారాలతోనే సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. వసంత పంచమి,రథ సప్తమి పర్వ దినాలను పురస్కరించుకుని ఆంధ్ర ప్రదేశ్ యోగసభ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం వేకువజామున స్థానిక జిల్లా పరిషత్ కల్యాణ మండపంలో 100 మంది యోగ సాధకులతో 108 పర్యాయాలు సూర్య నమస్కారాల ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం …
Read More »