-రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, ప్రణాళికాబద్ధమైన చర్యలకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. గురువారం అమరావతి లోని సచివాలయంలో మైనారిటీ మంత్రిత్వ శాఖ పేషీ లో మంత్రి ఫరూక్ ను వక్ఫ్ బోర్డు సభ్యులు డాక్టర్ ఆఫీయా, షేక్ ఖాజా తో …
Read More »Daily Archives: February 20, 2025
ముంబయి నగర అభివృద్ధి లో అనుసరిస్తున్న విధానాలను ఏపీలో కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం అధ్యయనం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగర అభివృద్ధి లో అనుసరిస్తున్న విధానాలను ఏపీలో కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది.. అక్కడి అధికారులు తీసుకుంటున్న ప్రణాళికలపై చర్చించేందుకు మంత్రి నారాయణ బృందం ముంబయి లో పర్యటించింది. గురువారం ఉదయం ముంబయి లో MMRDA(ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ) అధికారులతో మంత్రి నారాయణ, సీఆర్డీఎ కమిషనర్ కన్నబాబు,ఇతర అధికారులు సమావేశమయ్యారు…MMRDA ప్లానింగ్ డైరెక్టర్ శంకర్ దేశ్ పాండే మంత్రికి ఘన స్వాగతం పలికారు. మహా ముంబయి …
Read More »మార్చి 1 నుండి 20 వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు-విస్తృత ఏర్పాట్లు
-1నుండి 19 వరకూ ఇంటర్ ప్రధమ,3నుండి 20 వరకూ ద్వితీయ సంవత్సర పరీక్షలు -మార్చి 3 నుండి 15 వరకూ ఎపి ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్మీడియెట్ పరీక్షలు -ఉ.9 గం.ల నుండి మధ్యాహ్నం 12 గం.ల వరకు పరీక్షలు -పరీక్షా కేంద్రాల్లో అవసరమైన కనీస సౌకర్యాలు కల్పనకు ఏర్పాట్లు -ఫిర్యాదులు స్వీకరణకు రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ నంబరు:1800 425 1531 -జిల్లా కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలి -పరీక్షల ఏర్పాట్లను సమీక్షించిన సిఎస్ విజాయనంద్ అమరావతి, నేటి పత్రిక …
Read More »ఫించన్ల వెరిఫికేషన్ పారదర్శకంగా జరుగుతుంది
-రాష్ట్ర ఎమ్.ఎస్.ఎం.ఈ., సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో దివ్యాంగుల ఫించన్ల వెరిఫికేషన్ ఎంతో పారదర్శకంగా జరుగుతున్నదని రాష్ట్ర ఎమ్.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు ఎనిమిది లక్షల దివ్యాంగులకు సామాజిక భద్రతా ఫించన్లు పంపిణీ చేయడం జరుగుతుందని, ఇందులో ఇప్పటి వరకూ 1.20 లక్షల ఫించన్ల వెరిఫికేషన్ పూర్తి అయినట్లు తెలిపారు. గతంలోని నియమ …
Read More »వెలిగొండ ప్రాజక్టు పనులు పూర్తిచేయకుండానే జాతికి అంకితం చేశారు
-ప్రాజక్టు పూర్తి కావాలంటే రూ.4 వేల కోట్లు కావాలి, 2 ఏళ్ల సమయం పడుతుంది -రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వెలిగొండ ప్రాజక్టు పనులను పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేసిన ఘనత గత ప్రభుత్వానిదని, ఆ ప్రాజక్టు పూర్తి కావాలంటే దాదాపు రూ.4 వేల కోట్ల నిధులతో పాటు 2 ఏళ్ల సమయం పడుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ …
Read More »ఈనెల 23న జరిగే ఎపిపిఎస్సి గ్రూపు-2 మెయిన్ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
-175 కేంద్రాల్లో పరీక్షలు-హాజరు కానున్న92,250 మంది అభ్యర్ధులు -ఉ.10గం.ల నుండి మధ్యాహ్నం 12.30 గం.ల వరకు పేపర్-1 -మధ్యాహ్నం 3గం.ల నుండి సా.5.30 గం.ల వరకు పేపర్-2 -పరీక్షరోజు పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ణలు -సోషల్ మీడియాలో వదంతులు ప్రసారం లేదా సర్కులేట్ చేస్తే కఠిన చర్యలు -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 23వతేదీన నిర్వహించనున్నఎపిపిఎస్సి గ్రూపు-2 మెయిన్ వ్రాత పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన …
Read More »విధుల పట్ల నిర్లక్ష్యం వహించే ఇ.ఎస్.ఐ. వైద్యులు, సిబ్బందిపై వేటు తప్పదు
-విధులపై నిర్లక్ష్యం చూపిన రాజమండ్రి ఇ.ఎస్.ఐ. డాక్టర్ల, సిబ్బంది సస్పెన్షన్ సబబే -ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఇ.ఎస్.ఐ. డిస్పెన్సరీ పెట్టే యోచనలోనున్న ప్రభుత్వం -ఏడాది కాలంలో ఐ.పి. హోల్డర్లను 30 లక్షలకు పెంచాలనేది లక్ష్యం -విశాఖ ఫార్మాసిటీలో సి.ఎస్.ఆర్. నిధులతో మొబైల్ ఐ.సి. యూనిట్ ఏర్పాటు -రాష్ట్ర కార్మిక, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖామాత్యులు వాసంశెట్టి సుభాష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కార్మికులకు ఉచితంగా ఉత్తమ వైద్య సేవలు అందజేయాలనే లక్ష్యంతోనే ఇ.ఎస్.ఐ. ఆసుపత్రులను ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే అటు …
Read More »టమాటా ధరల పతనంపై ప్రభుత్వం చర్యలు
-మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టమాటా కొనుగోళ్లకు ఆదేశాలు -వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి అచ్చెన్నాయుడు టెలీ కాన్ఫరెన్స్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో టమాటా ధరల పతనంపై ప్రభుత్వం తక్షణ చర్యలకు ఆదేశించింది. రాష్ట్రంలో టమాటాను రైతుల నుంచి ప్రభుత్వమే మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం మంత్రి అచ్చెన్నాయుడు మార్కెటింగ్ డైరెక్టర్ విజయ సునీత, …
Read More »రాష్ట్రములో మినుము పంట విస్తీర్ణం,ఉత్పత్తి పెంచే దిశగా రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం కృషి చెయ్యాలి.
-మినుము సాగు లాభదాయకం గా వుండే విధముగా కొత్త వంగడాలను రూపకల్పన చేసి వాటిని రైతులకు క్షేత్ర స్థాయిలో అందించాలి . -S.డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు ఆంధ్రప్రదేశ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఆహార మరియు పోషక భద్రత మిషన్ 2024-25 అంశంపై రాష్ట్ర స్థాయి కార్య శాల, విజయవాడ లో జరిగింది. ఈ కార్యక్రమములో మినుము సాగు విస్తీర్ణం ఎక్కువగా వున్న ఏడు జిల్లాల వ్యవసాయ అధికారులు, మినుము రైతులకు,రైతు …
Read More »పారిశ్రామిక యూనిట్లకు చేయూతనందించేందుకే సర్వే
– జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతున్న ఎంఎస్ఎంఈల పరిశీలన – నిస్సంకోచంగా యూనిట్ల యజమానులు సమాచారమివ్వొచ్చు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక యూనిట్ల (ఎంఎస్ఎంఈ) ప్రస్తుత స్థితిగతులను తెలుసుకొని.. సమాచారాన్ని విశ్లేషించి, అవసరమైన చేయూతనందించేందుకు సర్వే చేయడం జరుగుతోందని, యూనిట్ల యజమానులు ప్రభుత్వ సిబ్బందికి నిస్సంకోచంగా సమాచారం ఇవ్వొచ్చని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ లక్ష్మీశ గురువారం నందిగామలో ఎంఎస్ఎంఈ సర్వే పరిశీలన కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. …
Read More »
Prajavartha Online Telugu News