Breaking News

Daily Archives: February 20, 2025

డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులతో సిద్ధం చేయాలి…

మచిలీపట్నం/ ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త : డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులతో సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కృష్ణ- గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పక్రియలో బాగంగా ఈనెల 27న నిర్వహించే పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సామగ్రి పంపిణీకి మచిలీపట్నం నోబుల్ కాలేజ్, ఉయ్యూరు, రెవిన్యూ డివిజన్ల కార్యాలయాల పరిధిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను గురువారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ ఆర్. గంగాధర్ …

Read More »

ప్రతి ఇల్లు సోలార్ రూప్ టాప్ తో వెలుగుల హరివిల్లు కావాలి..

-విద్యుత్‌ చార్జీలు చెల్లింపుల భారం తగ్గించాలన్నదే లక్ష్యం.. -పీఎం సూర్యఘర్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి.. -డిఆర్ఓ కె చంద్రశేఖర రావు మచిలీపట్నం., నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్‌ బిల్లుల చెల్లింపుల భారం తగ్గించేందుకు అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్‌ పథకంపై అవగాహన కలిగి ఉండి సోలార్‌ ప్యానెల్‌ కనెక్షన్‌ల కొరకు లబ్ధిదారులను ప్రోత్సహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి సూర్యఘర్‌ పథకం పై ముందుగా ఉద్యోగులకు అవగాహన కల్పించి లబ్ధిదారులను ప్రోత్సహించడంలో భాగంగా గురువారం …

Read More »

పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణానికి సంబందించి గుంటూరు నగరపాలక సంస్థ నుండి చేపట్టాల్సిన ప్రభావిత భవనాల తొలగింపు, కాంపౌండ్ వాల్ నిర్మాణం, టిడిఆర్ బాండ్లు, నష్ట పరిహారాల పంపిణీ ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  ఆదేశించారు. గురువారం కమీషనర్ తమ చాంబర్ లో ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులకు శంకర్ విలాస్ ఆర్ఓబి పనులపై జిఎంసి చేపట్టాల్సిన పనులపై తగు …

Read More »

జిఎంసి కార్మికుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పని చేసే ప్రజారోగ్య, ఇంజినీరింగ్ కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యలపై ఫిర్యాదులు, అర్జీలు అందించేందుకు ఈ నెల 21న (శుక్రవారం) సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెందిన వివిధ విభాగాల వారీగా కార్మికుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారంకు వర్కర్స్ …

Read More »

అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరిగే పనులను ప్రాధాన్యత క్రమంలో నిర్దేశిత గడువు మేరకు పూర్తి చేసేలా ఏఈలు ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  స్పష్టం చేశారు. గురువారం కమీషనర్ తమ రోజు వారీ పర్యటనలో భాగంగా సంగడిగుంట, ఎల్ఎల్ఆర్, పాత గుంటూరు, గణేష్ నగర్ ప్రాంతాలలో పర్యటించి అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ అభివృద్ధి పనులైన రోడ్లు, …

Read More »

గ్రాడ్యుయేట్ ఓటు వివరాలు సమాచార కేంద్రంలో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల (MLC) ఎన్నికలకు సంబంధించి గుంటూరు తూర్పు మరియు పశ్చిమ నియోజకవర్గాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఓటుకు నమోదు చేసుకున్న వారికి ఓటు వెరిఫికేషన్ కోసం గుంటూరు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సమాచార కేంద్రాన్ని(0863 – 2345103) శుక్రవారం నుండి ఏర్పాటు చేయనున్నట్లు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్  గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఈ నెల 27న జరగనున్న పట్టభద్రుల ఎన్నికలకు …

Read More »

దీర్ఘకాలంగా అద్దె చెల్లించని షాప్ లను సీజ్….

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ షాపింగ్ కాంప్లెక్స్ ల్లో దీర్ఘకాలంగా అద్దె చెల్లించని షాప్ లను సీజ్ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు. గురువారం కమీషనర్ స్థానిక బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియం కాంప్లెక్స్ లోని షాప్ లను పరిశీలించి, సమగ్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ ల్లో అద్దెకు తీసుకొని, సుధీర్ఘకాలం నుండి అద్దెలు చెల్లించని …

Read More »

మిర్చి ధర పతనంపై కేంద్రమంత్రితో మాట్లాడారు… రైతులను ఆదుకుంటాం.

-అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతోనే ధర పతనం -పోలవరం పురోగతి, కేంద్రసాయంపై జలశక్తి మంత్రితో చర్చించాం -పోలవరం నీళ్లు బనకచర్లకు తీసుకెళ్లేందుకు కేంద్రసాయం కోరాం -వృధాగా సముద్రంలోకి పోయే నీటినే మేం ఉపయోగించుకుంటున్నాం -ఢిల్లీలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్న ఏపీ సీఎం ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : మిర్చి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ధర పతనంపై కేంద్రంతో మాట్లాడాం. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి రేట్లు పడిపోయాయి. గతంలో అంతర్జాతీయ …

Read More »

విద్యార్థుల పట్ల బాధ్యతతో మెలగండి

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -కొండపి ఎంజేపీ విద్యార్థిపై వేడి పాలు పడిన ఘటనపై తీవ్ర ఆగ్రహం -గురుకులం కార్యదర్శితో ఫోన్లో మాట్లాడిన మంత్రి సవిత -గాయపడిన విద్యార్థికి మెరుగైన వైద్యమందించాలని ఆదేశం -విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు గురుకుల కార్యదర్శి మాధవీలత వెల్లడి -విద్యార్థి ఆరోగ్యంపై మంత్రి బాలవీరాంజనేయస్వామితోనూ ఆరా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండపి ఎంజేపీ బాలుర పాఠశాలలో వేడి పాలు పడి విద్యార్థి గాయపడిన ఘటనపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి …

Read More »

నేడు(21న) ఆప్కో, కో ఆప్టెక్స్ మధ్య ఎంవోయూ

-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -చేనేత వస్త్రాల విక్రయాల పెంపే లక్ష్యంగా ఎంవోయూ -ఆప్కో, కో ఆప్టెక్స్ షోరూమ్ ల్లో ఇరు రాష్ట్రాల చేనేత వస్త్రాల విక్రయాలు -ఒప్పందంతో నేతన్నలకు ఎంతో మేలు : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో తయారవుతున్న చేనేత ఉత్పత్తులకు విస్తృతమైన మార్కెటింగ్ కల్పించే లక్ష్యంలో భాగంగా తమిళనాడు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన …

Read More »