–గతంలోని నిర్వహణ లోపాలను సరిదిద్దుతూ మెరుగైన సేవలకు చర్యలు … విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంచార పశువైద్య సేవలను దేశంలోని ఇతర రాష్ట్రములలో మాదిరిగానే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి అమలుచేయడం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా సంచార పశువైద్య సేవలను అధీకృత ఏజెన్సీ ద్వారా అందించడం జరుగుతోంది. ప్రస్తుతం EMRI-GHS అనే ఏజెన్సీ మన రాష్ట్రంలో ఈ సేవలను అందించడం జరుగుతోంది. నియమ నిబంధనలలో పేర్కొన్న విధంగా ఏజెన్సీ కాలపరిమితి ముగియడం వలన …
Read More »Daily Archives: February 20, 2025
ట్రాఫిక్ క్రమశిక్షణ.. నగర క్రమశిక్షణకు ప్రతీక..
– రోడ్డు ప్రమాదాల నివారణకు 100 శాతం సమన్వయంతో కృషిచేయాలి – స్వచ్ఛంద సంస్థలనూ కీలక భాగస్వాములను చేయాలి – 139 బ్లాక్ స్పాట్స్పై ప్రత్యేకంగా దృష్టిసారించాలి – ఫుట్ఓవర్ బ్రిడ్జ్, అండర్పాస్లపై ప్రతిపాదనలు రూపొందించాలి – ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులపైనా దృష్టిపెట్టాలి – డీఆర్సీసీ సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, సీపీ ఎస్వీ రాజశేఖరబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని ప్రాంతానికి ముఖద్వారమైన విజయవాడను ట్రాఫిక్ పరంగా క్రమశిక్షణతో కూడిన నగరంగా తీర్చిదిద్దడంలో సమన్వయ శాఖల అధికారులు …
Read More »India Powers MSMEs: New Scheme Boosts Energy Efficiency
-Centre Plans Special Scheme ‘ADEETIE’ to enhance energy efficiency in MSMEs. -A Major Boon for MSME Sustainability across India, including Andhra Pradesh. -Scheme to Benefit 8,000 MSMEs nationwide. -Milind Deora, Secretary, BEE (GOI), praises states like Andhra Pradesh for energy efficiency efforts. -BEE–Indo-German Energy Partnership National Summit kicks off today in Vijayawada. Vijayawada, Neti Patrika Prajavartha : Recognizing the critical …
Read More »Arunachal Pradesh & Mizoram Statehood Day celebrated at Raj Bhavan
Vijayawada, Neti Patrika Prajavartha : Governor of Andhra Pradesh S. Abdul Nazeer has participated as Chief Guest at the celebration of State Formation Day of Arunachal Pradesh and Mizoram held at Durbar Hall in Raj Bhavan here on Thursday, under ‘Ek Bharat Shresth Bharat’ programme. Speaking on the occasion, Governor Sri Abdul Nazeer has said that Arunachal Pradesh, ‘land of …
Read More »మహిళా ఉద్యోగులు పోటీల్లో పాల్గొనండి..
– ఏపీ ఎన్జీజీవో మహిళా విభాగం అధ్యక్షురాలు నిర్మల కుమారి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ఎన్జీజీవో అసోసియేషన్ రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు నిర్వహించనున్న ఆటపాటలు, వక్తృత్వం, వ్యాసరచన పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని అసోసియేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలు నిర్మల కుమారి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీఎన్జీజీవో అసోసియేషన్ రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో మార్చి 4, 5 తేదీల్లో ఇందిరాగాంధీ మునిసిపల్ …
Read More »గవర్నర్ తో అచార్య యార్లగడ్డ భేటీ
-ప్రతిభకు పట్టం కట్టిన ఉపకులపతుల నియామకన్న వైఎల్పి -రాష్ట్రంలో హిందీ ప్రచారం, సాహిత్య సృజనలను గురించి వివరణ -గవర్నర్ కు అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ, డోనాల్డ్ ట్రంప్ పుస్తకాలు బహుకరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ సయ్యద్ అబ్దుల్ నజీర్ ను రాజ్య సభ పూర్వ సభ్యులు, విశ్వ హిందీపరిషత్తు జాతీయ అధ్యక్షులు, పద్మభూషణ్ అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిసారు. గురువారం విజయవాడ రాజ్ భవన్ లో జరిగిన భేటీ సందర్భంగా యార్లగడ్డ …
Read More »కూటమి ప్రభుత్వం పై అసత్య ప్రచారాన్ని మానుకోండి…ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి
-మందుల సరఫరా దారులకు మీరు పెట్టిన రూ.1000 కోట్ల బకాయిల్ని మేము చెల్లించాం -మాజీ సిఎం జగన్ కు వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వంపై అసత్యప్రచారం మానుకుని ఇప్పటికైనా బుద్ధితెచ్చుకుని బాధ్యతగా వ్యవహరించాలని మాజీ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ హితవు పలికారు. వంద ఎలుకలు తిన్న పిల్లి ప్రాయశ్చిత్తం కోసం కాశీ యాత్రకు వెళ్లినట్టుంది వైఎస్ ఆర్ సిపి నేత జగన్ …
Read More »ప్రజారోగ్య పరిరక్షణకు కేంద్రం పెద్ద పీట
-కేంద్ర ప్రభుత్వం చొరవపై వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రమించని వ్యాధులైన మధుమేహం, రక్తపోటు మరియు నోటి , రొమ్ము , గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లకు 30 ఏళ్లు పైబడిన వారికి నూరు శాతం కవరేజీని నిర్ధారించేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇంటెన్సిఫైడ్ స్పెషల్ ఎన్సిడి స్క్రీనింగ్ డ్రైవ్ను ప్రారంభించడం పట్ల రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ హర్షాన్ని వ్యక్తం చేశారు. తద్వారా ప్రజారోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తామన్న విషయాన్ని కేంద్రప్రభుత్వం …
Read More »అగ్ని ప్రమాదాల నివారణకు క్షేత్రస్థాయి పరిశీలన
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అగ్ని ప్రమాదాల నివారణకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. గురువారం ఉదయం కార్మల్ నగర్ లోని సెయింట్ మేరీ విజయ కాన్వెంట్, చుట్టుగుంట లోని మెట్రో హోల్సేల్ మార్ట్ ను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరగకుండా ఖచ్చితంగా నివారణ భద్రత ఏర్పాట్లు పటిష్టంగా పాటించాలని, లేనిచో అనుమతులు ఇవ్వబడవని అన్నారు. తానే స్వయంగా సెయింట్ మేరీ విజయ …
Read More »డీసిల్టింగ్ ప్రక్రియ నిరంతరం జరుగుతుండాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాలు పడినప్పుడు రోడ్డు మీద నీరు నిలువ ఉండకుండా ఉండేందుకు నగరంలో నిరంతరం డీసిల్టింగ్ ప్రక్రియ జరుగుతూ ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం రోడ్డు, ఆటోనగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్, కోనేరు శ్రీధర్ వీధి, గురునానక్ కాలని, ఆంధ్రా లయోలా కాలేజ్ రోడ్డు, పర్యటించే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ …
Read More »
Prajavartha Online Telugu News