-ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ -రాష్ట్ర మైనారిటీ సెల్ జనరల్ సెక్రెటరీ ఫతాఉల్లా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ ఫతాఉల్లా అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఎన్డీయే కూటమి నేతలతో కలిసి వన్ టౌన్ లోని హిందూ …
Read More »Daily Archives: February 20, 2025
దేవాలయనగరి తిరుపతిలో ఐఎంపీసీసీ సమావేశాన్ని నిర్వహించిన పీఐబీ విజయవాడ విభాగం
-తప్పుడు వార్తలు లేదా తప్పుదారి పట్టించే సమాచారానికి సంబంధించిన ఏ సంఘటనల సందర్భంలోనైనా సమష్టి ప్రయత్నాల ద్వారా తక్షణ ప్రతిస్పందనల కోసం, తద్వారా మన్నికైన సమాచార ప్రసారానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని బలోపేతం చేస్తున్నాము – ఎడిజి పీఐబీ రాజీందర్ చౌదరి -వేవ్స్ 2025, 2025-26 బడ్జెట్లో ముఖ్యమైన ప్రకటనలు, అరకు కాఫీ బ్రాండింగ్ ప్రయత్నాలు, ఆంధ్రప్రదేశ్లో సేంద్రీయ వ్యవసాయం సామర్థ్యంపై సమాచార వ్యాప్తిపై సమావేశంలో జరిగిన చర్చలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేడు ఆంధ్రప్రదేశ్లోని ఆలయనగరి ఐన తిరుపతిలో రాష్ట్రీయసేవాసమితి భవనంలో …
Read More »జర్నలిజంలో ఏఐ పాత్ర, డిజిటల్ అక్షరాస్యతలపై పీఐబీ ఎడిజి రాజీందర్ చౌదరి ప్రస్తావన…
-వేవ్స్ 2025 సవాళ్లను జర్నలిజం విద్యార్థులకు వివరించిన పీఐబీ, వేవ్స్ పోర్టల్ ద్వారా సవాళ్లలో పాల్గొనాలని సూచన జర్నలిజంలో ఏఐ పాత్ర, డిజిటల్ అక్షరాస్యతలపై పీఐబీ ఎడిజి రాజీందర్ చౌదరి ప్రస్తావన తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వేవ్స్ 2025లో భాగంగా ఆన్లైన్ క్రియేట్ ఛాలెంజ్లలో యువత భారీగా పాల్గొనాలని పత్రికా సమాచార కార్యాలయం ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ అదనపు డైరెక్టర్ జనరల్, రాజీందర్ చౌదరి సూచించారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (ఎస్పీఎంవీవీ), తిరుపతిలో జర్నలిజం విద్యార్థులకు నిర్వహించిన మీడియా కార్యశాలను ఉద్దేశించి …
Read More »అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బందితో ఆత్మీయ సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బెంజ్ సర్కిల్ నారాయణ జూనియర్ కాలేజీ ఆవరణలో నారాయణ విద్యాసంస్థల అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బందితో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు పాల్గొని ప్రశంగించారు. గద్దె రామమోహన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అధ్యాపకులు దాచుకున్న డబ్బులు కాజేసి, వారి బకాయిలు నిలిపివేసి వారిని ఇబ్బందులు పెట్టారన్నారు. ఆలపాటి రాజా లాయర్ గా, విద్యార్థి నాయకుడిగా, మంత్రిగా ఉన్నత స్థానానికి చేరారు. సభలో …
Read More »జగన్ ఉపాధ్యాయులను మద్యం షాపులు వద్ద పెట్టారు
-చంద్రబాబు ఉపాధ్యాయుల గౌరవం నిలబెట్టారు -ఆలపాటి రాజా విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన గద్దె అనురాధ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రతిసారి కూడా ఉపాధ్యాయుల గౌరవం నిలబెడుతూనే ఉందని, కరోనా సమయంలో ఉపాధ్యాయులను మద్యం షాపులు వద్ద పెట్టిన ఘనత జగన్ ప్రభుత్వందే అన్నారు. గురువారం ఉదయం లబ్బిపేటలోని సిద్ధార్థ మహిళా కాలేజీల మరియు బెంజ్ సర్కిల్ వద్ద గల గౌతమ్ డిగ్రీ కాలేజీలలోని ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ పట్టభద్రులను జిల్లా పరిషత్ మాజీ …
Read More »
Prajavartha Online Telugu News