Daily Archives: February 3, 2025

ఎపిలోని అంగన్వాడీ కేంద్రాలకు పిఎం సూర్య ఘర్ స్కీమ్ కింద సౌర విద్యుత్ అందించాలి

-కేంద్ర ప్ర‌భుత్వానికి ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) సూచ‌న -లోక్ సభలో 377 కింద‌ అంగన్వాడీ కేంద్రాలకు సౌర విద్యుత్ అంశం ప్రస్తావన ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు వుండ‌గా వాటిలో 8,455 కేంద్రాలకు విద్యుత్ సదుపాయం లేదు. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం ప‌రిధిని విస్త‌రించి అంగన్ వాడీ కేంద్రాలను ఆప‌థ‌కం కింద‌కు తీసుకువస్తే అంగ‌న్వాడీ కేంద్రాల‌కు నిరంతరం సౌర విద్యుత్ అందించే అవకాశం ఏర్పడుతుంది. చిన్నారులకు ప్రాథమిక సౌకర్యాలు, …

Read More »

మూడేళ్ల‌లో ఎస్.ఎస్.టి.టి.పి ప్రోగ్రామ్ కింద శిక్ష‌ణ పొందిన వారి సంఖ్య 57,151 మంది

-కేంద్ర కార్మిక , ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే వెల్ల‌డి -దత్తోపంత్ తెంగడి నేషనల్ బోర్డ్ ఫర్ వర్కర్స్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ (DTNBWED) పథకం పై ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దత్తోపంత్ తెంగడి నేషనల్ బోర్డ్ ఫర్ వర్కర్స్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ (DTNBWED) ప‌థ‌కం ద్వారా గ‌త మూడు సంవ‌త్స‌రాల్లో (2022-2025) మొత్తం 16,75,199 మంది కార్మికులు శిక్షణ పొందారు.ఇందులోని స్పాన్సర్డ్ షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ (SSTTP) ద్వారా …

Read More »

ప‌శ్చిమంలో ఆల‌పాటి రాజేంద్ర ప్ర‌సాద్ కి భారీ మెజార్టీ అందించాలి

-మారిటైమ్ బోర్డు చెర్మన్ దామ‌చ‌ర్ల స‌త్య‌నారాయ‌ణ‌(స‌త్య‌) -ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) కార్యాల‌యంలో వెస్ట్ ఎన్టీయే కూట‌మి నాయ‌కుల స‌మావేశం విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : టిడిపి లో ఏ స‌మస్య వ‌చ్చిన ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్ ఒక ట్రబుల్ షూటర్ గా ప‌నిచేస్తారు. ఎన్డీయే కూట‌మి బ‌ల‌ప‌రిచిన‌ కృష్ణ‌, గుంటూరు జిల్లాల ప‌ట్టుభ‌ద్రుల ఎమ్మెల్సీ అభ్య‌ర్ధి ఆల‌పాటి రాజేంద్ర ప్ర‌సాద్ గెలుపు త‌థ్యం. అయితే భారీ మెజార్టీతో గెలిపించాల‌ని వెస్ట్ నియోజ‌క‌ర్గ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప‌రిశీల‌కులు మారిటైమ్ బోర్డు చెర్మన్ దామ‌చ‌ర్ల స‌త్య‌నారాయ‌ణ(స‌త్య‌) …

Read More »

విద్యార్థులతో లీడర్ షిప్ డే ప్రతిజ్ఞ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ విద్యార్థుల నాయకత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని శాసనసభ్యులు సుజనా చౌదరి ఆదేశాలతో సుజనా ఫౌండేషన్, ఆధ్వర్యంలో సోమవారం పశ్చిమ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మరియు జియన్ఆర్ ఎమ్ సి పాఠశాలలోని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఆఫీస్ షేక్ అహ్మద్, జి యన్ ఆర్ ఏమ్ సి పాఠశాల ప్రిన్సిపల్ రవికుమార్, సుజనా ఫౌండేషన్ ఆపరేషన్స్ హెడ్ వీరమాచనేని కిరణ్ ప్రతిజ్ఞ చేయించారు. నేను నాకోసం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని పట్టుదలతో …

Read More »

యస్పైర్ 2కె 25 పోటీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కామర్స్ మరియు మేనేజ్మెంట్ విభాగాలు యస్పైర్ 2కె 25 పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ప్రిన్సిపల్ డాక్టర్ జ సింత క్వద్రాస్ మాట్లాడుతూ విద్యార్థినులలో వున్న సృజనాత్మతను వెలికి తీయడానికి, ప్రతిభను కన పరచటానికి ఈ ప్రోగ్రాం తోడ్పడుతుందని తెలిపారు. కరస్పాండెంట్ డాక్టర్ సిస్టర్ లీన క్వద్రశ్ మాట్లాడుతూ ఒత్తిడి నీ అధిగా మించటానికి పోటీలలో పాల్గొనాలని కళలలో రాణించాలని విజేతలుగా నిలవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ వైస్ ప్రిన్సిపాల్ ఉష కుమారి పాల్గొన్నారు …

Read More »

జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 10వ తారీకున జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా సోమవారం కలెక్టర్ గారి ఛాంబర్ నందు శ్రీమతి ఎస్. నాగలక్ష్మి, కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ గుంటూరు వారు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంపై రూపొందించిన ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 1 నుండి 19 సం. పిల్లలందరికి తప్పనిసరిగా నులిపురుగుల నివారణ కోసం 400 mg ఆల్బెండజోల్ బిళ్ళలను చప్పరించి మింగాలని , 1 నుండి 2 సం …

Read More »

రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏఆర్ఓలు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ప్రపోజ్ చేసిన ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్లను (Auxiliary Polling Stations) రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించి ఖరారు చేసినట్లైతే జాబితాను ప్రధాన ఎన్నికల అధికారికి పంపడం జరుగుతుందని కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ కోరారు. సోమవారం కలక్టరేట్ లోని డిఆర్సి సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ తెనాలి సబ్ …

Read More »

యుద్ధ ప్రాతిపదికన ఎ.కొండూరుకు సుర‌క్షిత కృష్ణా జ‌లాల సరఫరా పనులు

-జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎ.కొండూరు మండలంలోని కిడ్నీ వ్యాధుల ప్ర‌భావిత 38 గ్రామాల ప్రజలకు శాశ్వత ప్రాతిపదికన సుర‌క్షిత కృష్ణా జ‌లాల‌ను అందించే తాగునీటి స‌ర‌ఫ‌రా ప్రాజెక్టు ప‌నుల‌ను వేగ‌వంతం చేస్తున్నామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. ఎ.కొండూరు, పరిసర ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధుల‌ను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేసిన రూ. 50 కోట్ల‌తో చేపట్టిన పనుల ప్రగతిని పరిశీలించేందుకు సోమవారం జిల్లా కలెక్టర్‌ డా. జి. ల‌క్ష్మీశా అధికారులతో కలిసి ఎ.కొండూరులో పర్యటించారు. …

Read More »

అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, క‌చ్చిత‌త్వంతో రీస‌ర్వే

– ఎలాంటి త‌ప్పిదాల‌కు తావులేకుండా కార్య‌క్ర‌మాన్ని స‌జావుగా నిర్వ‌హించాలి – అధికారులు, సిబ్బందితో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ – క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి రైతుల‌తో నేరుగా మాట్లాడిన క‌లెక్ట‌ర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రీస‌ర్వేలో క‌చ్చిత‌త్వానికి అత్యంత ప్రాధాన్య‌మివ్వాల‌ని.. ఎలాంటి త‌ప్పిదాల‌కు తావులేకుండా రీస‌ర్వే ప్ర‌క్రియ‌ను స‌జావుగా నిర్వ‌హించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ క్షేత్ర‌స్థాయి అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. సోమ‌వారం మైల‌వ‌రం మండలం, జంగాలపల్లి గ్రామంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ప‌ర్య‌టించి.. భూముల రీ సర్వే ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించారు. ఫీల్డ్ గ్రౌండ్ …

Read More »

ఇంట‌ర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయాలి

– వివిధ శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి – ఎక్క‌డా ఏ చిన్న పొర‌పాటుకూ తావులేకుండా చూడాలి – డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లాలో ఇంట‌ర్మీడియెట్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌ను (ఐపీఈ-2025) విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు బృంద స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించి.. ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌వో) ఎం.ల‌క్ష్మీ న‌ర‌సింహం కోరారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో డీఆర్‌వో ల‌క్ష్మీన‌ర‌సింహం.. జిల్లా ఇంట‌ర్మీడియెట్ విద్యాధికారి (డీఐఈవో) సీఎస్ఎస్ఎన్ రెడ్డితో …

Read More »