Breaking News

Daily Archives: February 6, 2025

ఎస్సీఈఆర్టీలో ఆన్ డ్యూటీ విధానంలో అసెస్మెంట్ నిపుణుల భర్తీకి ఆహ్వానం

-ఈ నెల 10వ తేదీ వరకు పొడిగింపు -ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం.వి.కృష్ణారెడ్డి  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీఈఆర్టీలో పది అసెస్మెంట్ నిపుణుల (Assessment experts) ఖాళీలు భర్తీ చేయడానికి అర్హత గల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల నుండి ఆన్ డ్యూటీ ప్రాతిపదికన ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీఆర్టీ డైరెక్టర్  ఎం.వి.కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు చేసుకోవడానికి ఈ నెల 10వ తేదీ వరకు గడువు పెంచినట్లు తెలిపారు. పూర్తి వివరాలు ఆర్జేడీలకు, జిల్లా విద్యాశాఖాధికారులకు పాఠశాల విద్యా సంచాలకులు  వి.విజయ్ రామరాజు IAS  ఆదేశాలు …

Read More »

ఇంద్రకీలాద్రి హుండీ లెక్కింపు

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం ఇంద్రకీలాద్రి, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము హుండీ లెక్కింపు… నగదు: రూ. 2,28,81,128/- లు, కానుకల రూపములో – బంగారం: 328 గ్రాములు, – వెండి: 3 కేజీల 480 గ్రాములు విదేశీ కరెన్సీ: USA – 158 డాలర్లు, సౌదీ – 5 రియాల్స్, UAE – 130 దిర్హమ్స్, కేనేడా – 115 డాలర్లు, సింగపూర్ – 55 డాలర్లు, ఇంగ్లాండ్ – 65 పౌండ్లు, ఖతర్ – 1 రియాల్, …

Read More »

విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్: మంత్రి సత్యకుమార్ యాదవ్

-అలాంటి వ్యక్తికి ఇత‌రుల్ని నిందించే హ‌క్కు లేదు -రాజకీయాల్లో కూడా జ‌గ‌న్ విఫ‌ల విద్యార్థి అని నిరూపించుకుంటున్నారు -గతాన్ని మరచిపోయే వ్యక్తికి రాజకీయాల్లో భవిష్యత్తు ఉండదు -అధికారం లేకపోవడంతో జగన్ భ్రమల్లో బతుకుతున్నారు -జ‌గ‌న్ ప్రెస్ మీట్‌పై ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ప‌దునైన కౌంట‌ర్‌ -సిఎం చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా నడిపించే దార్శనికతకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మరే ఇతర రాజకీయ నాయకుడికి సాధ్యం కాని ‘విధ్వంసానికి బ్రాండ్ …

Read More »

క్రీడాకారులకు అండ‌గా ప్ర‌భుత్వం

-శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు -ఖోఖో ప్ర‌పంచ‌క‌ప్ విజేత పి.శివారెడ్డిని అభినందించిన శాప్ ఛైర్మ‌న్‌ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడాకారుల‌ భ‌విష్య‌త్తుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తుంద‌ని శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు పేర్కొన్నారు. విజ‌య‌వాడ‌లోని శాప్ కార్యాల‌యంలో శాప్ ఛైర్మ‌న్‌ను ఖోఖో ప్ర‌పంచ క‌ప్ విజేత పి.శివారెడ్డి గురువారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా శాప్ ఛైర్మ‌న్ క్రీడాకారుడిని అభినందిస్తూ శాలువాతో స‌త్క‌రించారు. న్యూఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన ఖోఖో తొలిప్ర‌పంచ‌క‌ప్‌లో ఇండియా విజేత‌గా నిల‌వ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని, ఇండియా జ‌ట్టులో …

Read More »

అత్యాధునిక సౌకర్యాలతో త్వరలోనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున రిసార్టులు, స్టార్ హోటళ్లు రాబోతున్నాయన్న మంత్రి కందుల దుర్గేష్

-విజయవాడ నోవాటెల్ హోటల్ లో వెస్టీన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ విద్యార్థులతో జరిగిన కాపీ అండ్ కాన్వర్జేషన్ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ వెల్లడి -అతిథ్య రంగంలో యువతకు అద్భుతమైన ఉపాధి అవకాశాలున్నాయని తెలిపిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ -విదేశాల్లో ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు వీసా కాపీలు అందించిన మంత్రి దుర్గేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిథ్య రంగం వేగంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన పెట్టుబడులను అన్వేషిస్తున్నామని, ఇప్పటికే పలు ప్రఖ్యాత కంపెనీలు అతిథ్య రంగంలో …

Read More »

పర్యాటక రంగంలో పెట్టుబడులకు అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి

-సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన అమెరికాకు చెందిన మాక్సీ హోటల్స్ గ్రూప్ ఇన్వెస్టర్స్ -సరైన ప్రతిపాదనలు, ప్రణాళికలతో వస్తే ప్రభుత్వం తరపున సహకరిస్తామని ఇన్వెస్టర్లకు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ -పీపీపీ తమ విధానమని తెలిపిన మంత్రి దుర్గేష్.. పర్యాటక రంగ అభివృద్ధికి రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, ప్రభుత్వం తరపున అందిస్తున్న రాయితీలపై మంత్రి దుర్గేష్ వివరణకు ముగ్దులైన పెట్టుబడిదారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను వెలగపూడి సచివాలయంలోని …

Read More »

క్రీడ‌ల‌కు సాయం.. క్రీడాంధ్ర‌ప్ర‌దేశ్ ధ్యేయం

-క్రీడ‌ల ప‌ట్ల చిత్త‌శుద్ధిని నిరూపించుకున్న సీఎం చంద్ర‌బాబు -క్రీడాశాఖ‌మంత్రి రాంప్ర‌సాద్ రెడ్డి, శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు చొర‌వ‌తో క్రీడాప్రోత్సాహ‌కాలు విడుద‌ల‌ -ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో రూ.11,68,62,288 క్రీడా ప్రోత్సాహ‌కాలు పెండింగ్‌ -ప్రోత్సాహ‌కాలు అంద‌క 220 మంది క్రీడాకారుల ఇక్క‌ట్లు -గ‌త న‌వంబ‌ర్‌లో సీఎం దృష్టికి తీసుకెళ్లిన శాప్ ఛైర్మ‌న్‌ -స్పందించిన రెండు నెల‌ల్లోనే క్రీడాప్రోత్సాహ‌కాలు -189 మంది క్రీడాకారుల‌కు రూ.7,96,62,289 క్రీడాప్రోత్సాహ‌కాలు విడుద‌ల‌ -సీఎంకు శాప్ ఛైర్మ‌న్ కృత‌జ్ఞ‌త‌లు -హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న క్రీడాకారులు, క్రీడా సంఘాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

మైనారిటీ సంక్షేమానికి కేంద్ర నిధులు రాబట్టుకోవాలి

-తెలంగాణ నుంచి రావాల్సిన రూ.50 కోట్లు పై దృష్టి సారించాలి -మైనార్టీ సంక్షేమ శాఖ సమీక్షలో అధికారులను ఆదేశించిన మంత్రి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి ఉద్దేశించిన ప్రణాళికల అమలుకు కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను రాబట్టుకునేందుకు ఢిల్లీకి వెళ్లి సాధించాలని మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులను రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయంలోని తన ఫేషీ లో మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్, కమిషనర్ …

Read More »

ఇ-క్యాబినెట్ సమావేశంలోని పలు అంశాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. -రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుచున్నది. -రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద పెద్ద కార్పొరేట్ దిగ్గజాలు రాష్ట్రానికి వచ్చి పలు ఒప్పందాలు …

Read More »

యాజమాన్య, కార్మికుల సమస్యలను త్వరిగతిన పరిష్కరిస్తాం

-సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు,యాజమాన్యాల సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హామీ ఇచ్చారు. గురువారం సచివాలయంలో సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యంతో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ భేటీ అయ్యారు. భేటీ లో కార్మికుల సమస్య లు పై మంత్రి వాసంశెట్టి సుభాష్ చర్చించారు. సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యులు పడుతున్న పలు …

Read More »