-జాతీయ అందత్వ నివారణ కార్యక్రమం క్రింద విద్యార్థులను ఉచిత కళ్ళజోళ్ల పంపిణీను కార్యక్రమాన్ని ప్రారంభిచాం. -నులిపురుగుల నివారణ గోడ పత్రికను ఆవిష్కరించిన.. -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యవంతమైన పిల్లల జీవన విధానంలో భాగంగా నులిపురుగు నిర్మూలన కార్యక్రమాన్ని పటిష్టవంతంగా అమలు చేయ్యాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. గురువారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశం మందిరంలో రాష్ట్రీయ బల స్వస్త్య కార్య క్రమంలో భాగంగా నులిపురుగుల నివారణ గోడ పత్రికను ఆవిష్కరించారు. …
Read More »Daily Archives: February 6, 2025
ప్రతి గ్రామంలో ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలి
-ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్ లేకుండా హేతుబద్ధతతో కూడిన విధానంలో ప్రతి గ్రామంలో మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పీ ప్రశాంతి స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం కొవ్వూరు డివిజన్, మధ్యాహ్నం రాజమండ్రి విద్యా శాఖ సమీక్షలో భాగంగా మండల పాఠశాల విద్యా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, మండల అభివృద్ధి అధికారులు తదితరులు హాజరయ్యారు. …
Read More »తూర్పు, పశ్చిమ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలి…
-ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలి. -డిఆర్ఓ , సహాయ ఎన్నికల అధికారి టి. సీతారామమూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 27 వ తేదీన నిర్వహించనున్న తూర్పు, పశ్చిమ గోదావరి ద్వై వార్షిక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు నోడల్ అధికారులు ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలు మేరకు పనిచేయాలని డిఆర్ఓ , సహాయ ఎన్నికల అధికారి టి. సీతారామమూర్తి, సూచించారు. గురువారం స్థానిక జిల్లా కలెక్టర్ …
Read More »వెట్టిచాకిరి కార్మిక వ్యవస్థ నిర్మూలన పై అవగాహన కార్యక్రమం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో మానవ రవాణా మరియు వెట్టిచాకిరి కార్మిక వ్యవస్థ నిర్మూలన పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డి ఎల్ ఎస్ ఏ, కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. హైకోర్టు ఆదేశముల మేరకు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయాధికారి గంధం సునీత అన్నారు. కరోనా సమయంలో చనిపోయిన తల్లిదండ్రుల పిల్లలకు చెక్కు రూపంలో నష్టపరిహారం అందజేయడం జరిగిందన్నారు. కరోనా సమయంలో చనిపోయిన వారి నష్టపరిహార …
Read More »బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు ఫిబ్రవరి12 వరకు పెంపు
-కార్యనిర్వహణాధికారి బిసి కార్పొరేషన్ శ్రీదేవి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వమందిస్తున్న బీసీ కార్పొరేషన్ల రుణాలను అర్హులందరికీ అందజేయడానికి, లబ్ధిదారుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకుని బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సహా వివిధ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో మంజూరు చేస్తున్న యూనిట్లకు దరఖాస్తుల గడువును ప్రభుత్వం ఈ నెల 12 వ తేదీ వరకూ పెంచడం జరిగిందనీ, అర్హులైన నిరుద్యోగ యువత స్వయం ఉపాధి యూనిట్ల స్థాపన కొరకు దరఖాస్తులు ఈ నెల 12 లోపు అప్లై చేసుకోవాలని జిల్లా బీసీ కార్పొరేషన్ …
Read More »ఉగాది నుండి రాష్ట్రంలో పి-4 విధానం అమలుకు చర్యలు : సిఎస్ విజయానంద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వచ్చే ఉగాది నుండి పి-4 (పబ్లిక్-ప్రవేట్-పీపుల్స్-పార్టనర్ షిప్ప్)విధానం అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు.పి-4 విధానంపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన అధికారులు,వర్చువల్ గా పాల్గొన్న జిల్లా కలక్టర్లతో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పి-4 విధానాన్నిఅమలు చేయనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న పది శాతం మంది పేదరికంలో అట్టడుగు స్థాయిలో ఉన్న 20 శాతం మందికి చేయూతనివ్వడమే లక్ష్యంగా ముందుకు …
Read More »మార్గదర్శకాల మేరకు జీరో పావర్టీ దిశగా నియోజక వర్గ ప్రణాళికలు గడువులోపు సమర్పిస్తాం: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్
-P4 పాలసీ అమలుతో నియోజక వర్గ యాక్షన్ ప్లాన్ తయారీ జీరో పావర్టీ దిశగా పక్కాగా ప్రజా ప్రతినిధులు, ప్రజల, వివిధ వర్గాల భాగస్వామ్యంతో ఆచరణాత్మక ప్రణాళికలు గడువు లోపు తయారు కావాలి: సిఎస్ విజయానంద్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : P4 పాలసీ అమలుతో నియోజక వర్గ యాక్షన్ ప్లాన్ తయారీ జీరో పావర్టీ దిశగా పక్కాగా ప్రజా ప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో ఆచరణాత్మక ప్రణాళికలు తయారు చేయాలని ఆం.ప్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష …
Read More »హంద్రీ-నీవా విస్తరణతో ఎంతో మేలు
-రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత -మడకశిర బ్రాంచ్ కాలువ కింద 3 చానళ్ల ఏర్పాటుతో 30 చెరువులకు నీళ్లు -తక్షణమే నిధులు మంజూరు చేయండి -జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో మంత్రి సవిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హంద్రీ-నీవా సుజల స్రవంతి(హెచ్ఎన్ఎస్ఎస్) ప్రాజెక్టు కింద చేపట్టే వంతెనలు, కాలువల నిర్మాణంతో ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఎంతో మేలు కలుగుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి ఎస్.సవిత తెలిపారు. గురువారం విజయవాడలోని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో …
Read More »ఆక్రమణలు పునరావృతం కాకుండా భాధ్యత తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ఈ నెల 15వ తేదీలోగా వార్డ్ సచివాలయాల వారీగా డ్రైన్లు, రోడ్ల ఆక్రమణలను పూర్తి స్తాయిలో తొలగించాలని, ఆక్రమణలు పునరావృతం కాకుండా ప్లానింగ్ కార్యదర్శులు, టిపిబిఓలు భాధ్యత తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో పట్టణ ప్రణాళిక అధికారులు, కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో 4 ఆర్ఓబిలు నిర్మించడానికి అనుమతులు వచ్చాయని, సదరు ఆర్ఓబిలు …
Read More »నగరంలో రోడ్లకు ప్యాచ్ వర్క్ లు ఎప్పటికప్పుడు చేపట్టాలి….
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో రోడ్లకు ప్యాచ్ వర్క్ లు ఎప్పటికప్పుడు చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కమిషనర్ రాజాగారి తోట, పొన్నూరు రోడ్, బాలాజీ నగర్, కొరెటపాడు, నవభారత్ నగర్, వికాస్ నగర్ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి, పారిశుధ్య పనులను, తనిఖీ చేసి తీసుకోవాల్సిన చర్యలపై ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రధాన, అంతర్గత రహదారులకు వార్డ్ …
Read More »
Prajavartha Online Telugu News