-మిస్ గ్లోబల్ ఆసియా విజేత భావనను అభినందించిన మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మలేసియాలో జరిగిన మిస్ గ్లోబల్ ఏషియా పోటీల్లో విజయం సాధించి కిరీటాన్ని ధరించిన భావన సచివాలయంలోని రవాణా శాఖ మంత్రి చాంబర్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి జిల్లాకు చెందిన భావన మోడలింగ్పై మక్కువతో ర్యాంప్ వాక్, టాకింగ్ స్కిల్స్లో ట్రైనింగ్ తీసుకుని, చదువుతో పాటు మోడలింగ్లో రాణిస్తున్న భావనను రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందించారు.
Read More »Daily Archives: February 6, 2025
పర్యాటకంతో అభివృద్ధి పథం
-రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై పర్యాటక శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేసిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన ప్రాంతాలకు సంబంధించిన ప్రతిపాదనలు, ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించిన మంత్రి దుర్గేష్ -రాష్ట్ర పర్యాటక రంగానికి అద్భుతమైన ట్యాగ్ లైన్ సిద్ధం చేసి విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించిన మంత్రి దుర్గేష్ -త్వరలో సీఎం తో జరిగే మీటింగ్ లో టూరిజం, కల్చర్ ఈవెంట్ క్యాలెండరు అనుమతి …
Read More »పేదరికాన్ని సమూలంగా దూరం చేసే దిశగా ప్రభుత్వ ఆలోచనలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్.. శూన్య పేదరికం, పీ-4 విధానం తదితరాలపై జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, సీపీవో వై.శ్రీలత, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, డీపీవో పి.లావణ్య కుమారి, విజయవాడ నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్ వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ, …
Read More »ఎరువులపై సమీక్షా సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ స్థాయిలో ఖరీఫ్, 2025 పంటల జోనల్ కాన్ఫరెన్స్ అన్ని రాష్ట్రాల వ్యవసాయ కమీషనర్లతో, భారత ప్రభుత్వం తరుపున జాయింట్ సెక్రటరీ (ఐ.ఎన్.ఎమ్) మరియు ఎరువుల శాఖ ఉన్నతాధికారులు వివిధ రాష్ట్రాలకు అవసరమైన ఎరువులపై సమీక్షా సమావేశం గురువారం జరిపినారు. ఈ సమావేశం నందు అన్ని రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాల యొక్క ఖరీఫ్ పంటల విస్తీర్ణం, పండించే పంటలు, భూసార పరిస్థితులను అనుసరించి (ఎన్.పి.కె మరియు సూక్ష్మపోషకాల లభ్య పరిస్థితులు) మరియు గత 5 సంవత్సరాల వివిధ …
Read More »ఆర్థిక పురోగతితో మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
-ప్రతి మహిళా పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరాలి. -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదాయ సృష్టి ఆర్థిక స్వాలంబనతో మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగటంతో పాటు పదిమందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. గొల్లపూడిలోని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో గురువారం నిర్వహించిన స్వయం సహాయక బృందాల జిల్లా సమాఖ్య సమావేశానికి జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా …
Read More »ఈ నెల 10న జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం
– సమష్టి కృషితో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – నులిపురుగులతో రక్తహీనత, పోషకాల లోపం ఏర్పడుతుంది – చిన్నారులు, కిశోర బాలల్లో మానసిక వికాసంపైనా తీవ్ర ప్రభావం చూపుతాయి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 10వ తేదీన అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, వివిధ శాఖల అధికారులు సమష్టి కృషితో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. గురువారం …
Read More »హెల్త్ ఎడ్యుకేషన్ డైరీ మరియు క్యాలెండరు ఆవిష్కరించిన జోన్ 2 రీజనల్ డైరెక్టర్ పద్మ శశిధర్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు అవగాహన కల్పించి వ్యాధులను అరికట్టడంలో జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాలలో ఆరోగ్య విద్య ఎంతో అవసరమని రీజినల్ డైరెక్టర్ పద్మ శశిధర్ అన్నారు.. గురువారం స్థానిక జిల్లా జోన్ – 2 ప్రాంతీయ సంచాలకులు వారి కార్యాలయంలో జోన్ 2 రీజినల్ డైరెక్టర్ పద్మ శశిధర్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ మరియు క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో ఆరోగ్య విద్య …
Read More »ఏం ఎస్ ఎమ్ ఈ సర్వే కి సహకారం అందచేయాలి
-పేదరిక నిర్మూలన దిశగా పి-4 సర్వే చెయ్యాలి -జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పేదరిక నిర్మూలన, విజన్ 2047 అంశాల నేపథ్యంలో మార్గదర్శకాలు అనుసరించి సర్వే నిర్వహించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం విజయవాడ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పీ 4 సర్వే ప్రక్రియ, మార్గదర్శకాలు, కలెక్టర్ల ఆధ్వర్యంలో చేపట్టవలసిన చర్యలపై దిశా నిర్దేశం చెయ్యడం జరిగింది. స్థానిక కలెక్టరేట్ దృశ్య మాధ్యమం సమావేశ …
Read More »గ్యాస్ ఏజెన్సీ డీలర్ల సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పేద కుటుంబాలకు సంవత్సరానికి మూడు (3) గ్యాస్ సిలిండర్ లు ఉచితంగా పంపిణి చేయడము జరుగుతున్నదని, ఈ విషయంలో ఏజెన్సీ , వారి ప్రతినిధులు అనధికార వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు నేపథ్యంలో అటువంటి ఘటనలను ఉపేక్షించడం జరగదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం డి ఎస్ వో కార్యాలయంలో గ్యాస్ ఏజెన్సీ డీలర్ల సమావేశంలో ముఖ్య అతిథిగా జెసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసి చిన్న రాముడు మాట్లాడుతూ, …
Read More »పట్టభధ్రుల నియోజకవర్గానికి సంబంధించి శని, ఆదివారం శెలవు దినాల్లో నామినేషన్లు స్వీకరించబడవు
ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గంనకు సంబంధించి ఎన్నికల కమీషన్ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ది.03.02.2025 నుండి ది.10.02.2025 (సెలవు దినాలు మినహాయించి) నామినేషన్లు స్వీకరించబడును. నేగోషియబుల్ ఇనస్ట్రమెంట్ యాక్ట్ (negotiable Instrument Act, 1881 (by the Finance Ministry) ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం వారు ఇచ్చిన ఉత్తర్వులు నెం.4/ECI/1-ET/FUNC/JUD/SDR/VOL.1/2016, తేది.29.12.2016 అనుసరించి, ది.08.02.2025 (రెండవ శనివారం) మరియు ది.09.02.2025 (ఆదివారం) తేదిలలో తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గంనకు సంబంధించి నామినేషన్లు …
Read More »
Prajavartha Online Telugu News