Vijayawada, Neti Patrika Prajavartha : Dr Tarun Kakani, Chairman , Andhra Pradesh Adventure Tourism Forum , mentioned that the 2025-2026 budget has given significant allocations to tourism sector. He said that the India Budget 2025 has allocated significant funds to boost the tourism sector. Dr Tarun mentioned that this budget highlighted below: – Developing Top 50 Tourist Destinations: The government …
Read More »Daily Archives: February 1, 2025
పర్యాటకరంగానికి ఆశాజనకంగా కేంద్ర బడ్జెట్… : డాక్టర్ తరుణ్ కాకాని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన 2025-2026 ఆర్థిక బడ్జెట్లో పర్యాటకరంగానికి గణనీయమైన కేటాయింపులు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ అడ్వెంచర్ టూరిజం ఫోరమ్ ఛైర్మన్ డాక్టర్ తరుణ్ కాకాని పేర్కొన్నారు. దేశంలో 50 పర్యాటక గమ్యస్థానాలను అభివృద్ధి చేయడం, బౌద్ధ పర్యాటకాన్ని ప్రోత్సహించడం, వైద్య పర్యాటకం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆతిథ్య రంగానికి ఆర్థిక సాయం, వీసా మినహాయింపులు వంటి అనేక కీలక నిర్ణయాలను స్వాగతిస్తున్నామన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా స్థానికంగా ఉపాధి …
Read More »బడ్జెట్ భేష్ : మంత్రి సవిత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ పై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి మంత్రి సవిత ప్రశంసలు కురించారు. బడ్జెట్ లో ఏపీకి అధిక నిధులు కేటాయించినందుకు ప్రధాని నరేంద్రమోడికి, కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ కు మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖ ఉక్కుకు, పోలవరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ …
Read More »ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు
– పదో తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా కృషిచేయాలి – ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు ఉందని.. పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా అన్నారు. స్థానిక పటమట కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ …
Read More »పటిష్ట సమన్వయంతో మేరీ మాత ఉత్సవాలను విజయవంతం చేద్దాం
– సీసీ కెమెరాలు, డ్రోన్లతో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు – తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణాపై ప్రత్యేక దృష్టి – మూడు షిఫ్టుల్లో సిబ్బందితో ప్రత్యేక కంట్రోల్ రూమ్ – భక్తులకు మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని మిగిల్చేలా ఏర్పాట్లు – విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, డీసీపీ కేజీవీ సరిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ శాఖల అధికారులు పటిష్ట సమన్వయంతో పనిచేసి వందేళ్ల ఘన ఆధ్యాత్మిక చరిత్రగల గుణదల మేరీమాత ఉత్సవాలను విజయవంతం చేద్దామని, ఈ నెల 9, 10, 11 …
Read More »నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు సహకరించాలి
– ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తు.చ. తప్పక పాటించాలి – జిల్లా పరిధిలో 20 ఎంసీసీ బృందాల ఏర్పాటు – ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలను నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ.. ఎమ్మెల్సీ ఎన్నికలపై వివిధ రాజకీయ పార్టీల …
Read More »పటిష్ట పర్యవేక్షణతో సజావుగా పెన్షన్ల పంపిణీ
-పెన్షన్లు అందించే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని దృష్టిలో ఉంచుకొని పటిష్ట పర్యవేక్షణతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రక్రియను సజావుగా చేపట్డం జరిగిందని జిల్లా కలెక్టర్ డి. జి.లక్ష్మీశ అన్నారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశ.. కంచికచర్ల మండలంలోని పరిటాల, ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో పర్యటించారు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి …
Read More »డిప్యూటీ మేయర్ ఎన్నిక కార్యక్రమ ప్రత్యేక సమావేశం
-ఫిబ్రవరి 3 న డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక సమావేశం కొరకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేసిన జేసి మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్… ఏర్పాట్లు పక్కాగా ఉండాలి -పార్టీ ప్రతినిధులు విప్ జారీ ప్రతులను సంయుక్త కలెక్టర్ మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారికి ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం (నేడు) ఉదయం 9 గం. నుండి 11 గంటల లోపు జెసి ఛాంబర్ నందు అందజేయాలి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా …
Read More »ప్రభుత్వ ఉద్యోగుల నూతన సంఘం లోగో ఆవిష్కరించిన మంత్రి మరియు జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి కేంద్రంగా నూతనంగా ఏర్పడ్డ ‘ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సంఘం’ యొక్క లోగో ను ఈరోజు జిల్లా ఇంచార్జ్ మంత్రి అనగాని సత్య ప్రసాద్ మరియు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ లు ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమంతో పాటు, ఉద్యోగులు ప్రత్యక్ష సామాజిక సేవా చేయాలనే లక్ష్యంతో ఏర్పడ్డ ఈ సంఘంనకు వారు శుభాకాంక్షలు తెలిపారు, అలాగే, సాధ్యమైన పనుల్లో తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అనగాని సత్య …
Read More »కేంద్ర బడ్జెట్ 2025-26 ముఖ్యాంశాలు
న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో శనివారం కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ముఖ్యాంశాలు: బడ్జెట్ అంచనాలు 2025-26 · అప్పుల రూపంలో సమకూరే సొమ్ములు మినహా మొత్తం వసూళ్లు రూ. 34.96 లక్షల కోట్లు, మొత్తం వ్యయం రూ. 50.65 లక్షల కోట్లుగా ఉంటాయని అంచనా. · నికర పన్ను రాబడుల అంచనా రూ.28.37 లక్షల కోట్లు. · ద్రవ్యలోటు జీడీపీలో 4.4 శాతంగా ఉంటుందని అంచనా. …
Read More »